వార్త‌లు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం

:- మంత్రి కందుల దుర్గేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. […]

వార్త‌లు

కానూరు శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థాన కమిటీకి మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఆలయ అభివృద్ధితోపాటు, సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని సూచన ఆలయ అభివృద్ధికి, దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ నిడదవోలు: ఆదివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో కొలువైన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ

వార్త‌లు

ఆర్థిక అసమానతలు తొలగించడానికి పేదలకు సహకారం

20 మంది పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు లబ్ది రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన 20 కుటుంబాలకు తోపుడుబండ్లు, తినుబండారాలు తయారు చేసే బడ్డీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్

వార్త‌లు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి.

శారీరక దృడత్వం, మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ..రాష్ట్ర విద్యుత్ శాఖ,జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆదివారం తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో, స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన తణుకు రోడ్డు రన్ 10 కె, 5 కె, 3కె కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చదలవాడ

వార్త‌లు

కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభం

రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లకు సరికొత్త రూపు రానుందని,

వార్త‌లు

క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించాలి

మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కొమ్మరలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్, హైదరాబాద్ కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అత్తిలి మండలం

వార్త‌లు

అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులు

అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని తణుకు నియోజకవర్గంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్న ఆరుగురు సిబ్బందికి మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఉత్తర్వులను శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరికి ఉత్తర్వులను అందజేసి అభినందించి మాట్లాడారు. గతంలో రూ. 7 వేలు ఉండే వేతనం ప్రస్తుతం రూ. 11,500 వస్తుందన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం

వార్త‌లు

రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం – తణుకు పౌర సమాజ సంస్థల నిర్ణయం

తణుకు పట్టణంలో పౌరసమాజ సంస్థలు, కార్మిక సంఘాలు , ప్రజా సంఘాలు తమ సంఘాల సభలు సమావేశాల ద్వారా రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఈ రోజు స్థానిక సురాజ్య భవనంలో జరిగిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.డా అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా “ డా అంబేద్కర్ స్ఫూర్తి- రాజ్యాంగ విలువలు“ అంశంపై రాజ్యాంగ ప్రచార వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది .పట్టణంలోని పలు పౌరసమాజ సంస్థలు

వార్త‌లు

రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపే బులెటిన్ రూపకల్పన

:- మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే వెబ్ సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివరాలు యంగ్ ప్రొఫెషనల్ టీం రూపొందించిన స్వర్ణ నిడదవోలు బులెటిన్ ప్రతిని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపే బులెటిన్ ను రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “ప్రజా దర్బార్” లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి స్వయంగా అర్జీల స్వీకరణ.. త్వరితగతిన అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ నిడదవోలు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” (PGRS)లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల

Scroll to Top