వార్త‌లు

అనూరియా బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనో ధైర్యం

రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్ బాధితుల భుజం తట్టి, కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ… సంతోషం వ్యక్తం చేసిన బాధితులు నిందితులపై కఠిన చర్యలు తప్పవు – బాధితులకు రూ. 10 లక్షల పరిహారం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో చికిత్స రాజమహేంద్రవరంలోనే అధునాతన టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడి రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన (అనూరియా) బాధితులను […]

వార్త‌లు

నిడదవోలులో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

పట్టణంలోని వీధి వ్యాపారులు, చిరువ్యాపారుల వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వాలను స్వయంగా నమోదు చేసిన మంత్రి దుర్గేష్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచన జనసేన సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల బీమా భరోసా – ప్రీమియంను తగ్గించామని వెల్లడి పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో నిడదవోలుకు చోటు కల్పించాని స్పష్టం 18 నెలల కాలంలోనే రాష్ట్ర

వార్త‌లు

పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు మృతికి సంతాపం

తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గౌతమి సాల్వెంట్స్‌ అధినేత మల్లిన రామచంద్రరావు (93)గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంతాపం తెలిపారు. పారిశ్రామికవేత్తగా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన రామచంద్రరావు రొటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. రామచంద్రరావు మృతికి సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కుటుంబ

వార్త‌లు

గౌరీశ్వర స్వామి దేవస్థాన ప్రాకార పునర్నిర్మాణం ప్రారంభం 

ఉండ్రాజవరం మండలంలో మోర్త గ్రామంలో వేంచేసియున్న శ్రీ గౌరీశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణ పనులు భాగంగా శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ పురోహితులు యలమంచిలి సదాశివరాయలు ఆధ్వర్యంలో కంటిపూడి నరేంద్ర దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాకారం, కళ్యాణమండపం జీర్ణోద్ధారణ దశకు చేరడంతో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు దేవస్థానం ప్రతిపాదిత కమిటి చైర్మన్ రాచమళ్ళ శ్రీను, గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి నరేంద్ర,

వార్త‌లు

ప్రతీ విద్యార్ధి ఏకాగ్రతతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలి – ఆశాజ్యోతి

తణుకు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు ఆదివారం డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ఆశాజ్యోతి ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పరీక్షలు ఎంతోముఖ్యమైనవి అని, ప్రతీ విద్యార్ధి ఏకాగ్రతతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పరీక్ష రాసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు

వార్త‌లు

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయసాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదు

రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఈనెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం..క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని శ్రేణులకు వెల్లడి సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రూ. 5 లక్షల బీమా ధీమా కల్పిస్తున్నామని, పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని వివరించాలని పిలుపు రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత

వార్త‌లు

పేదలకు కొండంత అండ “ముఖ్యమంత్రి సహాయనిధి”

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.29.45 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీల పంపిణీ నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 635 మందికి రూ. 4.85 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు నిడదవోలు: నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక

వార్త‌లు

శాసన మండలిలో శ్రీవారికి ఘోర అపచారం.. జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ సభ్యుల నీచ రాజకీయం

మత విశ్వాసాలతో ఆడుకుంటే సమాజం క్షమించదు – శాసనమండలి ఘటనపై కూటమి నేతలతో కలిసి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక దేవుడి చిత్రపటాలను కాళ్లకు బూట్లు, చెప్పులతో పట్టుకోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఫోటోలు విసిరేసి భక్తుల మనోభావాలను గాయపరిచారు.. సాక్ష్యాలు ఉన్నా బొత్స బుకాయిస్తారా? అని నిలదీత తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చరిత్ర జగన్‌ది.. మండలి ఘటన యాదృచ్ఛికం కాదు జగన్ హయాం నుండి

వార్త‌లు

వ్యర్థాలివ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి

సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం నందు స్వచ్ఛ రథాలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నూతన ఒరవడి చెత్తకు విలువ కల్పిస్తూ 20 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ నిడదవోలు నియోజకవర్గంలో మూడు ‘స్వచ్ఛ రథాల’కు పచ్చజెండా ఊపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు, వ్యర్థాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక,

వార్త‌లు

అభినవ రాబిన్ హుడ్ స్వర్గీయ వంగవీటి మోహన రంగా: మంత్రి కందుల దుర్గేష్

పెండ్యాల గ్రామంలో వంగవీటి రాధాతో కలిసి రంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి దుర్గేష్ రూ. 2.83 కోట్లతో పెండ్యాల గ్రామాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి – గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ వంగవీటి రంగా ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి. నిడదవోలు:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టిన “ఆధునిక రాబిన్ హుడ్” అని

Scroll to Top