వార్త‌లు

తణుకులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర తణుకులో ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్జీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు పట్టణం నుంచి ప్రారంభమైన సైకిల్‌ యాత్ర. తణుకు మీదుగా తణుకు మండలం వేల్పూరు, ఇరగవరం మండలం రేలంగి, గవర్లపాలెం, అత్తిలి మండలం వరకు సాగనున్న సైకిల్ యాత్ర. […]

వార్త‌లు

తణుకు నుంచి అత్తిలి వరకు సైకిల్ యాత్ర చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకులో ఘనంగా 44వ టిడిపి ఆవిర్భావ వేడుకలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు 9 నెలల్లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ కార్యకర్త సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ మరో 50 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకు డోకా లేదు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీను స్థాపించిన నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల కాలంలోనే పార్టీను అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని

వార్త‌లు

ధార్మిక విలువలు ప్రపంచానికి చాటి చెప్పాలి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు

సనాతన సంప్రాదాలు, ధార్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు శోభాయాత్రలు ఉపయోగపడతాయన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మన ఉనికిని కాపాడుకోవడంతోపాటు సంస్కృతి సంప్రదాయాలు, ఐక్యతను భావితరాలకు చాటిచెప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శ్రీరాముని శోభాయాత్రను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండే శ్రీరాముని జీవితం ఆదర్శనీయమని అన్నారు. యువతకు ధార్మిక విలువలు, హిందూ మూలాలు గుర్తు చేయడంతోపాటు భావితరాలకు అందించడమే ధ్యేయంగా ప్రతిఒక్కరు పాటుపడాలని కోరారు.

వార్త‌లు

మానవతా సంస్థకి సంస్థ అభివృద్ధికి తాతిని వెంకట కృష్ణారావు సేవలు మరువలేనివి

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో నెలవారి సమావేశాలలో భాగంగా స్వర్గీయ తాతిని వెంకట కృష్ణారావు ఇంటిదగ్గర ఆయన పెద్దకర్మ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మానవతా సభ్యులందరూ కూడా ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోసంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మానవతా సంస్థకి సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధాకరమైన హృదయాలతో పవిత్రఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ సంతాపం వ్యక్తం చేసినారు ఈసంతాప సభకి మానవతా సంస్థ

వార్త‌లు

శోభాయాత్ర కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు – మన ధర్మానికి ప్రతీక

వేల్పూరు గ్రామంలో శ్రీరాముని మహిమను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించిన శ్రీ రామ శోభాయాత్ర భక్తి, ఐక్యత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెరక వీధి రామాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా విస్తరించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆకట్టుకుంది. “ఐక్య హిందూ సమాజం” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమత భేదాలకు అతీతంగా భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

వార్త‌లు

నిడదవోలు సమగ్రాభివృద్ధే లక్ష్యం:మంత్రి కందుల దుర్గేష్

ఉండ్రాజవరం మండలం కాల్దరిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రూ.2.18 కోట్లతో కాల్దరి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని వెల్లడి అమరావతే ఏకైక రాజధానిగా అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం చేశామని ప్రకటన..”పరిపాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం” అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు అభివృద్ధికి పక్కా

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత

నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రోడ్లు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజవర్గంలో దశలవారీగా రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరితగతన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి

వార్త‌లు

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి రాజీపడేదిలేదు   

నిడదవోలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ  ఆహారభద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపద్యంలో నిడదవోలులో గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక గణపతి సెంటర్‌లోని శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, వాడుతున్న నూనెలు, నిల్వ విధానాలు, పరిశుభ్రత పరిస్థితులు ఆమె సమగ్రంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని ఆహార పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని ల్యాబ్ పరీక్షల కోసం

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలి

నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్. శివరాముడు, కాకర ఆనందరావుకు మంత్రి కందుల దుర్గేష్ సూచన రాజమహేంద్రవరం లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోలు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలని ఇటీవల నూతనంగా నియమింపబడ్డ రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇటీవల నూతనంగా రాజమహేంద్రవరం

వార్త‌లు

భవన నిర్మాణ కార్మికసంఘం నేత యింటి వీరన్న మృతి

తణుకు, మార్చి 26భవన నిర్మాణ కార్మిక సంఘం,ఏఐటీయూసీ,సీపీఐ సీనియర్ నాయకులు యింటి వీరన్న (86) అశ్వస్థతతో గురువారం తణుకు సజ్జాపురంలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన భార్య, నలుగురు కుమార్తెలు కాగా భార్య, ఒక కుమార్తె గతంలోనే మృతి చెందారు.తణుకు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలంగా పనిచేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఎనలేని పోరాటాలు నిర్వహించారు.భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ సంఘటిత పరచి అనేక

Scroll to Top