వార్త‌లు

ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు

గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారి ప్రత్యక్ష ఆదేశానుసారం, పశ్చిమగోదావరిజిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి సకల జూద క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించింది. పండుగ సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు

వార్త‌లు

వి.బి.జి.రాం.జి. పథకాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది

సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం పొదలాడ గ్రామంలో దంపనబోయిన విజయలక్ష్మి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలోజి.ఆర్.ఏ.ఎం జి పథకాన్ని తీసుకురావడాని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారము ఈనెల 18 నుండి 21 వరకు ఇంటింటి ప్రచారం చేసి బిజెపి ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన

వార్త‌లు

భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయాలి

ఆధునిక విజ్ఞానంతో పాటు సంప్రదాయాలను పాటించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నియోజకవర్గ స్థాయిలో తణుకులో మహిళలకు ముగ్గుల పోటీలు భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఉపకరిస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గస్థాయిలో రాబోయే సంక్రాంతి పురస్కరించుకుని తణుకు జడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో పాటు పిల్లలకు సాంప్రదాయాన్ని

వార్త‌లు

రహదారుల అభివృద్ధికి ఏడాదిలోనే రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు

ఆర్‌అండ్‌బీ శాఖను గత వైసీపీ నిర్వీర్యం చేసింది అత్తిలి మండలంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఒక ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి జనార్థన్‌రెడ్డి రూ. 3 కోట్లు నిధులతో నిర్మించిన

వార్త‌లు

వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఎన్.డి.యే ప్రభుత్వం అడుగులు

రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక ఎన్డీఏ ప్రభుత్వం  2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే  ప్రభుత్వ దార్శనికత అని అర్థం, ఈ కార్యాచరణలో యువత, పేదలు, మహిళలు, రైతులపై దృష్టి సారిస్తూ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాబట్టి, రెండు దశాబ్దాలుగా భారతదేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి

వార్త‌లు

తాడిపర్రు పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా తాడిపర్రు పాఠశాల ప్రాంగణంలో జరిగాయి. ఈ సందర్భంగా పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో అలంకరణలతో పిల్లలు చూపరులను

వార్త‌లు

తణుకు రూట్స్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా జరిగినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో మరియు

వార్త‌లు

అంతరించిపోతున్న కళలకు జీవం పోయడమే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలు’ లక్ష్యం

పిఠాపురం: అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడటానికి, చేతివృత్తులను ప్రోత్సహించి మన సాంస్కృతిక వైభవాన్ని పునర్జీవింపజేయడానికే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలను’ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం ఓ.బి.ఎస్. మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు

Scroll to Top