వార్త‌లు

విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట:మంత్రి కందుల దుర్గేష్

కానూరులో వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకుడు కోలా సీతయ్య నాయుడు ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి, పరుపులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో జనసేన నాయకుడు కోలా సీతయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ […]

వార్త‌లు

ఎంతో విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయి

(తణుకు) ఆగస్టు 28: తణుకు కోర్టు లో జరుగు జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు ఎక్కువ రాజీ చేయుటకు గౌరవ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణవేణి పెరవలి, ఇరగవరం, పెనుగొండ, తణుకు రూరల్ పోలీస్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి కక్షిదారులకు రాజీకి అనువైన కేసులలో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చెయ్యాలని కోరారు. కక్షీధారులకు లోక్ అదాలత్ ఉపయోగాలు తెలియచేయాలని తెలిపారు , కేసులు రాజీ

వార్త‌లు

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ శుక్రవారం రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరళాదేవి పట్టణ ప్రముఖులు, నాయకులకు బంధుమిత్రులకు నుదుట కుంకుమ, చేతికి రాఖీ కట్టి హారతి నందించి స్వీట్లు పంచుతూ రాఖీ పండుగను ఎంతో ఆహ్లాదకరంగా జరిపారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనురాగానికి ఆప్యాయతకి ప్రతిరూపమన్నారు, ద్వాపరయుగ నుంచి ఈ రాఖీ పండుగ

వార్త‌లు

తణుకు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం

తణుకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల పరిషత్ సాధారణ సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశములో శాఖలవారీగా సంభదిత శాఖల అధికారులు మండలలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి సమావేశములో సభ్యులు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగిన సందేహాలకు అధికారులు వివరణ ఇచ్చారు.ఈ సమావేశములో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మండల ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అభివృద్ధి

వార్త‌లు

తణుకులో 250 మంది విద్యార్థులకు టైఫాయిడ్ నివారణ టీకాలు

(తణుకు , ఆగస్టు 27:తణుకు పట్టణంలోని రూట్స్ పాఠశాలలో సజ్జాపురం లయన్స్ క్లబ్ మరియు భారత్ బయోటెక్ వారి ఆధ్వర్యంలో టైఫాయిడ్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. లయన్ డాక్టర్ గుత్తుల బాలసుబ్రమణ్యం సూచనలతో 250 మంది విద్యార్థినీ విద్యార్థులకు టైఫాయిడ్ నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ గమిని రమేష్, సీనియర్ సభ్యులు లయన్ పుట్టా రామచంద్రరావు, జిల్లా గ్లోబల్ యాక్షన్ టీమ్ లీడర్‌షిప్ కోఆర్డినేటర్ లయన్ పుట్టా

వార్త‌లు

బాల భక్తాంజనేయ స్వామి గుడికి రూ.10 లక్షల విరాళం అందించిన గన్నమని శ్రీరామారావు

(ఉండ్రాజవరం) : ఆగస్టు 27: ఉండ్రాజవరం మెయిన్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బాల భక్తాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ నిమిత్తం, ఏ. పి. పౌల్ట్రీ ఫెడరేషన్ మెంబర్, ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నిడదవోలు నియోజకవర్గ టిడిపి నాయకులు, తణుకు ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీ గన్నమని శ్రీరామారావు శ్రీమతి వీర వెంకట మంగతాయారు దంపతులు ఆలయ నిర్మాణ నిమిత్తం రూ. 10 లక్షల రూపాయలు భారీ

వార్త‌లు

వందేమాతర స్పూర్తి ప్రతీ ఒక్కరికీ చేరాలి – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక

వందేమాతర స్పూర్తి రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన విస్తరింపచేయాలని బిజెపి సంకల్పించిందని, వందేమాతర స్పూర్తి ప్రతీ ఒక్కరికీ చేరాలని, ఈ సందర్భంగా బిజేపి విధానాన్ని తెలియజేయడానికి మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బిజెపి రాష్ట్ర అదికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ భారత 80వ స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంది వందేమాతరమును పూర్తి చరణములతో ఆలపించిన సంగతి అందరికీ తెలిసిందే, ఆ సందర్భంలో ప్రతీ భారతీయుని గుండె ఎంతో ఉప్పొంగిన మాట వాస్తవమని,

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులకు కేసులు రాజీ ద్వారా సమయం, డబ్బు ఆదా

దిసెప్టెంబర్ 12వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయుట గురించి తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఉండ్రాజవరం, పెనుమంట్ర, అత్తిలి, తణుకు టౌన్ పోలీసు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి, కక్షిదారులు రాజీపడు క్రిమినల్ కేసులలో ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ కేసులు రాజీ చెయ్యాలని కోరుతున్నారు, చిన్న చిన్న కేసులు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో 4వ

వార్త‌లు

లవ్ జిహాద్ కుట్ర బాధింపబడిన కుటుంబాల తరఫున తణుకు పట్టణ బిజెపి పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేత

కాకినాడలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం రాజమండ్రి వద్ద గోదావరిలో కుటుంబం మొత్తం దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది, వారు సూసైడ్ నోట్లో సాది ఖాన్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకోవడం, నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ లో సాది ఖాన్ వేధింపులు వలనే ఆత్మహత్య చేసుకుంటున్నామని రాశారని , ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్రంగా కలిసి వేసింది, ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనతా వారిది సందర్భంగా

వార్త‌లు

లవ్ జిహాద్ కుట్రల ద్వారా బాధింపబడుతున్న కుటుంబాకు న్యాయం చేయండి

ఆగస్టు 24 (ఉండ్రాజవరం) కాకినాడ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం లవ్ జిహాద్ ఉచ్చులో పడి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం అత్యంత ఘోరమైన విషయమని జిల్లా బిజెపి కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ అన్నారు. ఉండ్రాజవరం మండలం బిజెపి అధ్యక్షుడు కొప్పినీడి సత్యనారాయణ అధ్యక్షతన లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న వేధింపులు ఆత్మహత్యలు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి పార్టీ ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై

Scroll to Top