వార్త‌లు

మహిళల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపిన ఆశాజ్యోతి  

మహిళల జీవితాల్లో వెలుగు నింపడానికి జీవితాన్ని ధారపోసిన భారతదేశపు మొదటి మహిళా సామాజికవేత్త  సావిత్రిభాయ్ ఫూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం తణుకు పట్టణంలో గోస్తనీ వంతెన వద్ద జ్యోతిరావు పూలే సావిత్రి పూలే విగ్రహం వద్ద రాష్ట్ర బి.సి.మహిళా నాయకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వారికి నిమ్న జాతుల వారికి ముఖ్యంగా మహిళల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపిన […]

వార్త‌లు

ప్రతి ఇంటా ఒక మహిళా పారిశ్రామికవేత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 1211 స్వయం సహాయక సంఘాల్లోని 11,850 మంది మహిళలకు రూ. 149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ ఆహార శుద్ధి విభాగంలో మహిళల కోసం ‘క్యూలెక్స్ ఇండస్ట్రీస్’తో ఎంఓయూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మహిళలకు రూ. 38,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు స్థాపించిన డ్వాక్రా సంఘాలే నేడు మహిళల ఆర్థిక సుస్థిరతకు పునాదులని పేర్కొన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

సేవా పథంలో సరికొత్త రికార్డు..19 నెలల్లో 673 మందికి రూ. 5.12 కోట్ల లబ్ధి

:మంత్రి కందుల దుర్గేష్ పేదవాడి గుండె ధైర్యం.. ముఖ్యమంత్రి సహాయనిధి అని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.26.32 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ప్రతి పేద కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా.. విప్లవాత్మక మార్పుకు సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే శ్రీకారం చుడతారని వెల్లడి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్

వార్త‌లు

మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

:- మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం:మంత్రి కందుల దుర్గేష్ 2026-27 నాటికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దుర్గేష్ అమరావతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు, రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేద హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాలలో రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నేటి మహిళ అనే అంశంపై సదస్సు నిర్వహించి పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం ప్రఖ్యాత ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతిని, సీనియర్ నర్స్ వలల కోమలిని, గృహిణి పెదపాటి సునీతను నిర్వాహకులు

వార్త‌లు

మహిళల శక్తి, కరుణ అనంతం – వావిలాల సరళాదేవి

మహిళా దినోత్సవ సందర్భంగా తణుకు శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ గ్రంథాలయం నందు తణుకు సుప్రసిద్ధ సంగీత గాయకురాలు శ్రీమతి భమిడి కమలాదేవికి, ఇటీవల కాలంలో చక్కని సోషల్ వర్క్స్ తో సమాజంలో తనకంటూ ఒక శైలీతో ముందుకు సాగుతున్న వి.ఆశాజ్యోతి ని లైన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ అయిన వావిలాల సరళాదేవి, తారకపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రెటరీ ఎన్.వి.రాంకుమార్, ఎం.

వార్త‌లు

తణుకులో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శ్రామిక, సోషలిస్టు మహిళల పోరాట ఫలితమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం… సామాజిక ఉద్యమనేత సంకు మనోరమ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) ఆవిర్భావం వెనుక శ్రామిక మహిళలు, సోషలిస్టు మహిళల పోరాటం వారి కృషి వెలకట్టలేనిదని సామాజిక ఉద్యమ నేత సంకు మనోరమ అన్నారు. శనివారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో ఏపీ మహిళా సమాఖ్య( ఎన్ఎఫ్ఐడబ్ల్యు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.తొలుత మహిళా సమాఖ్య పతాకాన్ని

వార్త‌లు

మహత్తరమైన వ్యక్తిత్వం మహిళ సొంతం 

ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల డిగ్రీ & పీజీ (అటానమస్)  ప్రాంగణంలో ఆదరణ సేవా ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళ అనేది ప్రేమ, ధైర్యం, సహనం, త్యాగం వంటి మహత్తర గుణాల సమాహారం అని పేర్కొన్నారు. తల్లి రూపంలో అపారమైన ప్రేమను పంచుతూ, సోదరిగా ఆదరణను అందిస్తూ, భార్యగా కుటుంబానికి

వార్త‌లు

అసెంబ్లీ సందర్శించిన ఎస్కె.ఎస్.డి. మహిళా కళాశాల విద్యార్థులు

ఆత్మీయ ఆహ్వానం పలికిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతణుకు కొండేపాటి సరోజనిదేవి మహిళా కళాశాల విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీను సందర్శించారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణత ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసనసభను సందర్శించిన విద్యార్థులు అధికారులు, అధ్యాపకుల ద్వారా సభ విశిష్టతను, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలుసుకున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి పర్యటన చేయడం ద్వారా విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌

వార్త‌లు

సమాజంలో చివరివ్యక్తివరకు సేవలు అందించాలి

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలకు ప్రేరణగా నిర్వహిస్తున్న “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్” కార్యక్రమంలో భాగంగా బుధవారం  పట్టణ బిజెపి అధ్యక్షుడు  బొల్లాడ నాగరాజు అధ్యక్షతన తణుకు పట్టణంలో  తాపీమేస్త్రి సంఘ భవనంలో జరిగింది.ఈ సందర్భంగా  జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  సిద్ధాంతాలు సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు  పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు అందాలనే  లక్ష్యంతో సేవ చేయాలని  పేర్కొన్నారు. అదేవిదంగా

Scroll to Top