ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం హామీ
న్యూఢిల్లీ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా లతో మంత్రి కందుల దుర్గేష్ భేటీ ఏపీలో దాదాపు రూ.270 కోట్ల విలువైన మూడు పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లు సమర్పించిన మంత్రి దుర్గేష్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల పలు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్రానికి పలు […]







