ఆధ్యాత్మికం

శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో నందీశ్వరస్వామికి అభిషేకం

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ బ్రహ్మసూత్ర ప్రతిష్ట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి ప్రదోషకాలంలో త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిగినది ప్రతినెల అమావాస్య ముందర వచ్చే త్రయోదశి రోజున మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం నందీశ్వరుడికి అభిషేకం మరియు పూజలు చేస్తే శని దోషాలు పోయి ఆరోగ్యం మంచిగా ఉండి మనశ్శాంతి లభిస్తుందని మానవుడికి […]

ఆధ్యాత్మికం

2లక్షల రూపాయలు విరాళం.

తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ ముడియాలమ్మ, మహాలక్ష్మి దేవాలయం అభివృద్ధి కొరకు గ్రామానికి చెందిన ముళ్ళపూడి నారాయణరావు ఆలయ ప్రాంగణానికి టైల్స్ వేయుట నిమిత్తం 2లక్షల రూపాయలు విరాళంగాఅందచేశారు. ఆలయ ప్రాoగణంలో జరుగు పనుల నిర్మాణానికి ముళ్ళపూడి నారాయణరావు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలోకూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

మత సామరస్యాన్ని కాపాడే రంజాన్‌

1500 కుటుంబాలకు రంజాన్‌ తోఫా అత్తిలిలో ఇఫ్తార్‌ విందులో రాధాకృష్ణ హామీ నియోజవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు మత సామరస్యాన్ని కాపాడుతూ అకుంఠితమైన దీక్షతో ముస్లింలు ఉపవాసం ఉండి అల్లా ఆశీస్సులు సమాజానికి తోడుగా ఉండాలని ముస్లిం సోదరులు కోరుకుంటారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం అత్తిలిలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు

Scroll to Top