ఆధ్యాత్మికం

అయ్యప్ప స్వామి వారికి వైభవంగా అన్నాభిషేకం

పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భారత త్రివిధ దళాలకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష తణుకులోని అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి గురువారం విశేష అన్నాభిషేకం వైభవంగా జరిగింది. భారత్ – పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తణుకు జాతీయ రహదారి అనుకుని వేంచేసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ […]

ఆధ్యాత్మికం

ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషి అభినందనీయం

ఇండియన్ ఆర్మీకు వాసవి మాత ఆశీస్సులు ఉండాలి వాసవి మాత జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఇండియన్ ఆర్మీకు వాసవి మాత కటాక్షం ఉండాలని కోరారు. వాసవి మాత జన్మదినం పురస్కరించుకుని తణుకులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి

ఆధ్యాత్మికం

దేవాదాయశాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం

డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలి దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో

ఆధ్యాత్మికం

శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారికి చైత్ర పౌర్ణమి ప్రత్యేకపూజలు

మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా బాలాత్రిపురసుందరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సహస్ర నామ కుంకుమ అర్చనలు జరిగినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌర్ణమికి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని, అదేవిదంగా లలితా సహస్ర పారాయణ జరుగుతుందని తెలిపారు., అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుని

ఆధ్యాత్మికం

మార్చి 15న వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవము

మార్చి 15వ తేదీన వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను సహచర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ , టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుతో టీటీడీ, పోలీసు అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించడం జరిగింది..

ఆధ్యాత్మికం

శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి అన్నసమారాధన – ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల

అన్నం పరబ్రహ్మ స్వరూమని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్, ప్రముఖ సీనీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆయన గురువారం ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ లతో కలిగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున ఈ ప్రాంత వాసులకు

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం

తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో కొలువైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాఘమాసం మంగళవారం షష్టి తిధి సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం విశేష అలంకరణ జరిగింది. ఈ సందర్భంగా భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆధ్యాత్మికం

తణుకులో సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవాలు

తణుకు శ్రీ రామకృష్ణ సేవాసమితి భవనంలో సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి జనవరి 29 వరకు నిర్వహించనున్న సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు తొలి రోజున ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకులో 86 సంవత్సరాలుగా సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందించదగిన విషయం అన్నారు. సామాన్యులకు

ఆధ్యాత్మికం

కాకరపర్రు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో ప్రజలందరి క్షేమంకొరకు అమ్మవారి ఆరాధనలో భాగమే జాతర అని అన్నారు. ఈ సంప్రదాయాలు మన భావితరాలకు మనమే వారధిలా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు,

ఆధ్యాత్మికం

కె..సావరం గ్రామంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కె..సావరం గ్రామంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాలు మరియు భోగి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమావారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు, కే.సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top