ఆధ్యాత్మికం

శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి అన్నసమారాధన – ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల

అన్నం పరబ్రహ్మ స్వరూమని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్, ప్రముఖ సీనీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆయన గురువారం ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ లతో కలిగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున ఈ ప్రాంత వాసులకు […]

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం

తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో కొలువైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాఘమాసం మంగళవారం షష్టి తిధి సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం విశేష అలంకరణ జరిగింది. ఈ సందర్భంగా భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆధ్యాత్మికం

తణుకులో సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవాలు

తణుకు శ్రీ రామకృష్ణ సేవాసమితి భవనంలో సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి జనవరి 29 వరకు నిర్వహించనున్న సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు తొలి రోజున ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకులో 86 సంవత్సరాలుగా సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందించదగిన విషయం అన్నారు. సామాన్యులకు

ఆధ్యాత్మికం

కాకరపర్రు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో ప్రజలందరి క్షేమంకొరకు అమ్మవారి ఆరాధనలో భాగమే జాతర అని అన్నారు. ఈ సంప్రదాయాలు మన భావితరాలకు మనమే వారధిలా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు,

ఆధ్యాత్మికం

కె..సావరం గ్రామంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కె..సావరం గ్రామంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాలు మరియు భోగి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమావారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు, కే.సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

కె.సావరం గ్రామదేవత ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు

కె.సావరం గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మజాతర మహోత్సవాలు జనవరి 13, 14, 15వ తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ మంగళవారం తెలిపారు. 10వ తేది శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ జాతరమహోత్సవంలో భాగంగా తొలి రోజు 650 గ్రాముల బరువు కలిగిన నూతన బంగారు కిరీటాన్ని అమ్మవారికి జంగంచెరువు గ్రామం నుండి ఊరేగింపుగా టి.వేమవరం, కే.సావరం గ్రామంలో బ్రహండమైన ఊరేగింపుతో ముత్యాలమ్మ అమ్మవారికి అలంకరిస్తామని జాతరకమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ జాతర సందర్భంగా

ఆధ్యాత్మికం

తాడిపర్రు గ్రామంలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయం ప్రారంభోత్సవం

ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఆదివారం బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మ పీఠం నిర్వాహకులు పూజ్య గురువులు బంతే అనాలియో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపర్రు గ్రామంలో బుద్ధిష్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ప్రారంభించడం

ఆధ్యాత్మికం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపోత్సవ సహిత ఉంజిల్ సేవ

తణుకు పట్టణంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన సహస్ర దీపోత్సవ సహిత ఉంజిల్ సేవ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వారి సతీమణి కృష్ణ తులసి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయం నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుగు విధంగా ఈ కార్యక్రమం తణుకు పట్టణంలో జరగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. రాబోవు నూతన సంవత్సరంలో స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా

ఆధ్యాత్మికం

భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పునర్దర్శనం ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారి 61వ వార్షికోత్సవ సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం పునర్దర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక బృందం పురోహితులు ప్రత్యేక హోమాలు జరిపిన అనంతరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనమును పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో 11వ తారీకు

ఆధ్యాత్మికం

నిడదవోలు శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల వేడుకలు ముగింపు

నిడదవోలు: కోట సత్తెమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ల చివరిరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తిరునాళ్ల చివరిరోజు సందర్బంగా బాణసంచా కాల్చి, వివిధ వేషధారణల్లో భక్తులు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు దంపతులు హాజరయ్యారు. అదేవిదంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలకవర్గం సభ్యులు తిరునాళ్ల ఏర్పాట్లను సమర్థంగా

Scroll to Top