ప్రత్యేకం

కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

— రాష్ట్ర మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు వావిలాల సరళాదేవి శ్రీ తారకపురి  లయన్స్ క్లబ్,  తణుకు లయన్స్ క్లబ్  సంయుక్తంగా  గెట్ మెంబర్ వావిలాల సరళాదేవి  ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ  సంక్రాంతి సంబరాలు తణుకు లయన్స్ క్లబ్  ఆవరణ నందు హాలు నందు రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా లయన్స్ ఇంటర్నేషనల్ రాష్ట్ర చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఎమ్. ఉపేంద్ర, డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, […]

ప్రత్యేకం

సంపద పంపిణీతోనే  సంక్షేమ సమాజం

విశ్రాంత ఆచార్యులు  అబ్దుల్ నూర్ బాషా సంపద పంపిణీ తో  సంక్షేమ సమాజం  సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్శిటీ  విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా ప్రకటించారు. స్థానిక సురాజ్య భవనంలో జరిగిన “ ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుల, మత, లింగ  పరమైన వివక్ష వున్నందువల్లనే ఆయా తరగతుల సమూహాలు పేదరికంలో వున్నాయని సంపదను సృష్టించే శ్రమజీవులకి, సామాన్యులకీ కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పై వివిధ పన్నుల ద్వారా “ ప్రత్యేక సంక్షేమ నిధిని” ఏర్పాటు

ప్రత్యేకం

ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం

గ్లోబల్ బ్రాండ్‌గా నిలుస్తోన్న తెలుగు సినిమాలు దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలుపుతాం ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరిస్తాం భారత దేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తాం.. కలిసి పనిచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ సౌకర్యాలను నిర్మించే వెంచర్లకు

ప్రత్యేకం

భీమవరం సైబర్ కేసు చేధించిన పగోజిల్లా పోలీసులు

భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మీడియా సమావేశం భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం చేయడం జరిగిందని, దానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ చేసి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దేశం నలుమూలల ఎవరెవరికి

ప్రత్యేకం

బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, కుల సంఘాలు, డైరెక్టర్లతో ఆదరణ 3.0 పథకం అమలుపై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్ షాప్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి

ప్రత్యేకం

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

తీరుగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు : రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలపై, రాష్ట్రంపై ఉండాలని, ద్వారా వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు వారి వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యక్రమాలను చేసేందుకు కృషి చేస్తామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తీరుగూడెంలో

ప్రత్యేకం

జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం: నిర్మలా సీతారామన్‌

విశాఖపట్నం : 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలోని మధురవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘2017కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారు. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2025లో రూ.22.08 లక్షల

ప్రత్యేకం

పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి

పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి చేసేలా జరుగుతొన్న పనులు.•⁠ ⁠500 మీటర్లు పూర్తైన గ్యాప్-2 డయాఫ్రం వాల్ నిర్మాణం.•⁠ ⁠మూడు ట్రెంచ్ కట్టర్లు, గ్రాబర్లతో పనులు.🔹ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-2 డయా ఫ్రంవాల్ ను 1396 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా మంగళవారం నాటికి 500 మీటర్ల పొడవున నిర్మాణ పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.🔹వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఎగువ కాఫర్ డ్యాంను

ప్రత్యేకం

సేవే ధ్యేయంగా జర్నలిస్టు శ్రీలత స్ఫూర్తిదీపం

విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్) వార్తలకే పరిమితం కాకుండా, సమాజ హితాన్ని తన వృత్తి కంటే ముందు ఉంచి పనిచేస్తున్న సీనియర్ మహిళా జర్నలిస్టు, ఆంధ్రా వాయిస్ స్టాఫ్ రిపోర్టర్ వీరలత (శ్రీలత) అందరికీ ఆదర్శం. తోటి జర్నలిస్టులే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, వెంటనే స్పందించి సహాయం చేయడం ఆమెకు అలవాటు తన సంపాదనలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు కేటాయించడం ఆమె ప్రత్యేకత. అనాధలు, అభాగ్యులు, ఆపదలో ఉన్నవారికి అండగా

ప్రత్యేకం

తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం

రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్‌టీ వారధిలా పని చేస్తుంది ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్‌టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు

Scroll to Top