తణుకు కార్గో కార్యాలయంలో చల్లని మంచినీళ్ల చలివేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు కార్గో కార్యాలయంలో తణుకు లావణ్య ఫీడ్స్ యజమాని కోసూరి సతీష్ వర్మ ఆర్థిక సహాయంతో చల్లని మంచినీళ్ల చలివేంద్రం ను డిపో మేనేజర్ A. D. L.సుధారాణి ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా కార్గో వినియోగదారులు మరియు హమాలీలు ఆపరేటర్ల వేసవి దాహార్తిని తీర్చడానికి సతీష్ వర్మ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఇది చాలా అభినందనీయమని అన్నారు. ఈరోజు సతీష్ వర్మ కుమారుని పుట్టినరోజు సందర్భంగా రహదారి ప్రమాదంలో […]










