ప్రత్యేకం

తణుకులో ఘనంగా మహిళా దినోత్సవం

ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు సత్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం తణుకులో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తణుకు ఎస్‌.కె.ఎస్‌.డి.మహిళా కళాశాలలో నిర్వహించారు. నియోజకవవర్గ ప్రత్యేక అధికారి జి.సీహెచ్‌.ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది మహిళలు హాజరయ్యారు. తణుకు పట్టణంతోపాటు నియోజకవర్గం నుంచి హాజరైన మహిళా ప్రజాప్రతినిధులు తమ ఉత్తేజ పూరితమైన ప్రసంగాలతో మహిళల హక్కులు మహిళల బాధ్యతలు […]

ప్రత్యేకం

మహిళలనే సమాజానికి బలం

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మహిళల హక్కు మహిళ ఆరోగ్యంతోనే సమాజం అభివృద్ధి ప్రముఖ ఐటీ కన్సల్టెంట్‌ ఆరిమిల్లి కృష్ణతులసి ప్రతి కుటుంబానికి ఆధారమైన మహిళలు సమాజానికి బలంగా నిలుస్తున్నారని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్, ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆమె మీడియాను ఉద్దేశించి మట్లాడారు. మహిళల శక్తిని, వారి సేవలను గౌరవంగా స్మరించుకునే విధంగా ప్రతి రంగంలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తూ మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని

ప్రత్యేకం

ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరంలో ఘనంగా ఇఫ్తార్ విందు..పాల్గొన్న మంత్రి దుర్గేష్ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్ మాసం అని వెల్లడి రాజమహేంద్రవరం: మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో,

ప్రత్యేకం

ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తణుకు  ఎస్.కె.ఎస్.డి మహిళా డిగ్రీ & పీజీ (అటానమస్), ఆదరణ సేవా ఫౌండేషన్, ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.లక్ష్మీసుందరీబాయి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థినులు గుర్తించి వారిని మరల చదువుకునేలా ప్రోత్సహించి వారికి సహాయ

ప్రత్యేకం

పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమే

రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపద్యంలో తణుకు పట్టణంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్‌లో పదవ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులను బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక శుక్రవారం కలుసుకుని వారికి ధైర్యం, ప్రోత్సాహం అందజేసినారు.  విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు” అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో , ప్రశాంతమైన

ప్రత్యేకం

లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చు

(తణుకు) 2026 సంవత్సరానికి గాను మొదటి జాతీయ లోక్ అదాలత్ మార్చి 14వ తేదీన తణుకు కోర్టు యందు నిర్వహిస్తున్నారు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి  డి. సత్యవతి పత్రికా ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోటు బకాయి కేసులు, మోటారు వాహనాలు ప్రమాదం కేసులు,  భార్య భర్తల కుటుంబ తగాదా కేసులు, మనోవర్తి కేసులు, డొమెస్టిక్ వయెలెన్స్ కేసులు, బ్యాంకు ఋణ బకాయిలు కేసులు, అన్ని

ప్రత్యేకం

రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలు

తణుకులో యువనేత ముందస్తు పుట్టినరోజు వేడుకలు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలను గురువారం రాత్రి తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి వేడుకలను వినూత్న రీతిలో ప్రారంభించారు. నరేంద్ర సెంటర్ వద్ద 30 అడుగుల లోకేష్ కట్ అవుట్

ప్రత్యేకం

ప్రముఖ గాయకుడు ఆకుమర్తిరాజు కు జాతీయ పురస్కారం

తణుకు కు చెందిన ప్రముఖ గాయకుడు ఆకుమర్తి రాజు కు “కళాప్రవీణ” జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు, ప్రాచీన కవుల వారసులచే నిర్వహించిన సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఈ పురస్కారాన్ని శ్రీ శ్రీ కళా వేదిక,ప్రపంచ తెలుగు సంస్కృత కళా వేదిక,తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో కమిటీ ఈ పురస్కారాన్ని రాజు

ప్రత్యేకం, వార్త‌లు

సాగరం నుంచి శిఖరం వరకు.. ‘విశాఖ ఉత్సవ్’ సంబురాలు

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో 500కు పైగా ప్రదర్శనలు రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3000 మందికి ఉపాధి లక్ష్యం విశాఖలో ప్రారంభం – అనకాపల్లిలో ముగింపు వేడుకలు విశాఖ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర వెల్లడి

ప్రత్యేకం

కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

— రాష్ట్ర మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు వావిలాల సరళాదేవి శ్రీ తారకపురి  లయన్స్ క్లబ్,  తణుకు లయన్స్ క్లబ్  సంయుక్తంగా  గెట్ మెంబర్ వావిలాల సరళాదేవి  ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ  సంక్రాంతి సంబరాలు తణుకు లయన్స్ క్లబ్  ఆవరణ నందు హాలు నందు రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా లయన్స్ ఇంటర్నేషనల్ రాష్ట్ర చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఎమ్. ఉపేంద్ర, డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు,

Scroll to Top