ప్రత్యేకం

తణుకు కార్గో కార్యాలయంలో చల్లని మంచినీళ్ల చలివేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు కార్గో కార్యాలయంలో తణుకు లావణ్య ఫీడ్స్ యజమాని కోసూరి సతీష్ వర్మ ఆర్థిక సహాయంతో చల్లని మంచినీళ్ల చలివేంద్రం ను డిపో మేనేజర్ A. D. L.సుధారాణి ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా కార్గో వినియోగదారులు మరియు హమాలీలు ఆపరేటర్ల వేసవి దాహార్తిని తీర్చడానికి సతీష్ వర్మ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఇది చాలా అభినందనీయమని అన్నారు. ఈరోజు సతీష్ వర్మ కుమారుని పుట్టినరోజు సందర్భంగా రహదారి ప్రమాదంలో […]

ప్రత్యేకం

నిజామాబాద్ కు చెందిన అపర దానకర్ణుడు రాజా” నర్సాగౌడ్”

అతడు నిజామాబాద్ కు చెందిన అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి, ముఖ్యంగా కుష్టు వ్యాధితో బాధపడేవారి కోసం విక్టోరియా ఆస్పత్రిని స్థాపించడం లో ప్రధాన పాత్ర వహించారు. సమాజిక సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన చేసిన విశేష కృషికి పేరుగాంచారు. ప్రముఖ రచయిత డా. పి. కేశవరెడ్డి గారు పాండిచ్చేరి యూనివర్సిటీలో తన ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలోనే వైద్యునిగా చివరివరకు పనిచేశారు. ఈ రోజు రాజా

ప్రత్యేకం

ద్వారకాతిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అల్తి సత్యనారాయణ

అత్తిలి  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అత్తిలి పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు ఆల్తి సత్యనారాయణ నియామకం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీను నమ్ముకుని ఉంటున్న కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవం అని కొనియాడారు. గత 35

ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి 

చారిత్రాత్మకంగా అమరావతి శాశ్వత రాజధాని నిలిచిపోతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్‌ 6, 2026 చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని అన్నారు. అమరావతి శాశ్వత రాజధాని గెజిట్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడం హర్షణీయమన్నారు. 2014 పునర్విభజన చట్టం సవరించి పార్లమెంటు ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేకం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తణుకు శ్రీ మారుతీ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం తెలుగు భాష సాంస్కృతిక కలల వేదిక సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కవిత్వం లేని భాష లేదు అందని భావం లేదు అని అన్నారు. ఈ

ప్రత్యేకం

గొప్ప దార్శనికురాలు మొల్లమాంబ – కారుమూరి నాగేశ్వరరావు

తణుకు – సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్లమాంబ’’ గొప్ప దార్శనికురాలని మాజీమంత్రి శ్రీ డా.కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.శుక్రవారం ఆమె జయంతిని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్క్ సమీపంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక

ప్రత్యేకం

తణుకులో ఘనంగా మహిళా దినోత్సవం

ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు సత్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం తణుకులో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తణుకు ఎస్‌.కె.ఎస్‌.డి.మహిళా కళాశాలలో నిర్వహించారు. నియోజకవవర్గ ప్రత్యేక అధికారి జి.సీహెచ్‌.ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది మహిళలు హాజరయ్యారు. తణుకు పట్టణంతోపాటు నియోజకవర్గం నుంచి హాజరైన మహిళా ప్రజాప్రతినిధులు తమ ఉత్తేజ పూరితమైన ప్రసంగాలతో మహిళల హక్కులు మహిళల బాధ్యతలు

ప్రత్యేకం

మహిళలనే సమాజానికి బలం

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మహిళల హక్కు మహిళ ఆరోగ్యంతోనే సమాజం అభివృద్ధి ప్రముఖ ఐటీ కన్సల్టెంట్‌ ఆరిమిల్లి కృష్ణతులసి ప్రతి కుటుంబానికి ఆధారమైన మహిళలు సమాజానికి బలంగా నిలుస్తున్నారని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్, ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆమె మీడియాను ఉద్దేశించి మట్లాడారు. మహిళల శక్తిని, వారి సేవలను గౌరవంగా స్మరించుకునే విధంగా ప్రతి రంగంలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తూ మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని

ప్రత్యేకం

ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరంలో ఘనంగా ఇఫ్తార్ విందు..పాల్గొన్న మంత్రి దుర్గేష్ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్ మాసం అని వెల్లడి రాజమహేంద్రవరం: మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో,

ప్రత్యేకం

ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తణుకు  ఎస్.కె.ఎస్.డి మహిళా డిగ్రీ & పీజీ (అటానమస్), ఆదరణ సేవా ఫౌండేషన్, ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.లక్ష్మీసుందరీబాయి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థినులు గుర్తించి వారిని మరల చదువుకునేలా ప్రోత్సహించి వారికి సహాయ

Scroll to Top