సంపద పంపిణీతోనే సంక్షేమ సమాజం
విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా సంపద పంపిణీ తో సంక్షేమ సమాజం సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా ప్రకటించారు. స్థానిక సురాజ్య భవనంలో జరిగిన “ ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుల, మత, లింగ పరమైన వివక్ష వున్నందువల్లనే ఆయా తరగతుల సమూహాలు పేదరికంలో వున్నాయని సంపదను సృష్టించే శ్రమజీవులకి, సామాన్యులకీ కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పై వివిధ పన్నుల ద్వారా “ ప్రత్యేక సంక్షేమ నిధిని” ఏర్పాటు […]










