పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమే
రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపద్యంలో తణుకు పట్టణంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో పదవ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులను బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక శుక్రవారం కలుసుకుని వారికి ధైర్యం, ప్రోత్సాహం అందజేసినారు. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు” అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో , ప్రశాంతమైన […]










