ప్రత్యేకం

పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమే

రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపద్యంలో తణుకు పట్టణంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్‌లో పదవ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులను బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక శుక్రవారం కలుసుకుని వారికి ధైర్యం, ప్రోత్సాహం అందజేసినారు.  విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు” అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో , ప్రశాంతమైన […]

ప్రత్యేకం

లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చు

(తణుకు) 2026 సంవత్సరానికి గాను మొదటి జాతీయ లోక్ అదాలత్ మార్చి 14వ తేదీన తణుకు కోర్టు యందు నిర్వహిస్తున్నారు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి  డి. సత్యవతి పత్రికా ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోటు బకాయి కేసులు, మోటారు వాహనాలు ప్రమాదం కేసులు,  భార్య భర్తల కుటుంబ తగాదా కేసులు, మనోవర్తి కేసులు, డొమెస్టిక్ వయెలెన్స్ కేసులు, బ్యాంకు ఋణ బకాయిలు కేసులు, అన్ని

ప్రత్యేకం

రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలు

తణుకులో యువనేత ముందస్తు పుట్టినరోజు వేడుకలు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలను గురువారం రాత్రి తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి వేడుకలను వినూత్న రీతిలో ప్రారంభించారు. నరేంద్ర సెంటర్ వద్ద 30 అడుగుల లోకేష్ కట్ అవుట్

ప్రత్యేకం

ప్రముఖ గాయకుడు ఆకుమర్తిరాజు కు జాతీయ పురస్కారం

తణుకు కు చెందిన ప్రముఖ గాయకుడు ఆకుమర్తి రాజు కు “కళాప్రవీణ” జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు, ప్రాచీన కవుల వారసులచే నిర్వహించిన సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఈ పురస్కారాన్ని శ్రీ శ్రీ కళా వేదిక,ప్రపంచ తెలుగు సంస్కృత కళా వేదిక,తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో కమిటీ ఈ పురస్కారాన్ని రాజు

ప్రత్యేకం, వార్త‌లు

సాగరం నుంచి శిఖరం వరకు.. ‘విశాఖ ఉత్సవ్’ సంబురాలు

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో 500కు పైగా ప్రదర్శనలు రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3000 మందికి ఉపాధి లక్ష్యం విశాఖలో ప్రారంభం – అనకాపల్లిలో ముగింపు వేడుకలు విశాఖ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర వెల్లడి

ప్రత్యేకం

కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

— రాష్ట్ర మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు వావిలాల సరళాదేవి శ్రీ తారకపురి  లయన్స్ క్లబ్,  తణుకు లయన్స్ క్లబ్  సంయుక్తంగా  గెట్ మెంబర్ వావిలాల సరళాదేవి  ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ  సంక్రాంతి సంబరాలు తణుకు లయన్స్ క్లబ్  ఆవరణ నందు హాలు నందు రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా లయన్స్ ఇంటర్నేషనల్ రాష్ట్ర చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఎమ్. ఉపేంద్ర, డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు,

ప్రత్యేకం

సంపద పంపిణీతోనే  సంక్షేమ సమాజం

విశ్రాంత ఆచార్యులు  అబ్దుల్ నూర్ బాషా సంపద పంపిణీ తో  సంక్షేమ సమాజం  సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్శిటీ  విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా ప్రకటించారు. స్థానిక సురాజ్య భవనంలో జరిగిన “ ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుల, మత, లింగ  పరమైన వివక్ష వున్నందువల్లనే ఆయా తరగతుల సమూహాలు పేదరికంలో వున్నాయని సంపదను సృష్టించే శ్రమజీవులకి, సామాన్యులకీ కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పై వివిధ పన్నుల ద్వారా “ ప్రత్యేక సంక్షేమ నిధిని” ఏర్పాటు

ప్రత్యేకం

ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం

గ్లోబల్ బ్రాండ్‌గా నిలుస్తోన్న తెలుగు సినిమాలు దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలుపుతాం ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరిస్తాం భారత దేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తాం.. కలిసి పనిచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ సౌకర్యాలను నిర్మించే వెంచర్లకు

ప్రత్యేకం

భీమవరం సైబర్ కేసు చేధించిన పగోజిల్లా పోలీసులు

భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మీడియా సమావేశం భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియా కి చెందిన సైబర్ నెరగాళ్లు బెంగళూరు పోలీసులమనీ నమ్మించి ఆన్లైన్ మోసం చేయడం జరిగిందని, దానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ చేసి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దేశం నలుమూలల ఎవరెవరికి

ప్రత్యేకం

బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, కుల సంఘాలు, డైరెక్టర్లతో ఆదరణ 3.0 పథకం అమలుపై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్ షాప్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి

Scroll to Top