ప్రత్యేకం

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

తీరుగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు : రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలపై, రాష్ట్రంపై ఉండాలని, ద్వారా వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు వారి వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యక్రమాలను చేసేందుకు కృషి చేస్తామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తీరుగూడెంలో […]

ప్రత్యేకం

జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం: నిర్మలా సీతారామన్‌

విశాఖపట్నం : 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలోని మధురవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘2017కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారు. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2025లో రూ.22.08 లక్షల

ప్రత్యేకం

పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి

పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి చేసేలా జరుగుతొన్న పనులు.•⁠ ⁠500 మీటర్లు పూర్తైన గ్యాప్-2 డయాఫ్రం వాల్ నిర్మాణం.•⁠ ⁠మూడు ట్రెంచ్ కట్టర్లు, గ్రాబర్లతో పనులు.🔹ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-2 డయా ఫ్రంవాల్ ను 1396 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా మంగళవారం నాటికి 500 మీటర్ల పొడవున నిర్మాణ పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.🔹వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఎగువ కాఫర్ డ్యాంను

ప్రత్యేకం

సేవే ధ్యేయంగా జర్నలిస్టు శ్రీలత స్ఫూర్తిదీపం

విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్) వార్తలకే పరిమితం కాకుండా, సమాజ హితాన్ని తన వృత్తి కంటే ముందు ఉంచి పనిచేస్తున్న సీనియర్ మహిళా జర్నలిస్టు, ఆంధ్రా వాయిస్ స్టాఫ్ రిపోర్టర్ వీరలత (శ్రీలత) అందరికీ ఆదర్శం. తోటి జర్నలిస్టులే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, వెంటనే స్పందించి సహాయం చేయడం ఆమెకు అలవాటు తన సంపాదనలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు కేటాయించడం ఆమె ప్రత్యేకత. అనాధలు, అభాగ్యులు, ఆపదలో ఉన్నవారికి అండగా

ప్రత్యేకం

తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం

రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్‌టీ వారధిలా పని చేస్తుంది ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్‌టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు

ప్రత్యేకం

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ‘హైడ్రా’లాంటి మరో వ్యవస్థ.. అలాంటి వారికి నిద్రలేని రాత్రులే..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ‘ఈగల్ వ్యవస్థ’ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందంలో శిక్షణ పొందిన గద్దలు డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లను పసిగడతాయని చెప్పారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణప్రత్యేకంగా ఈగల్ టీంసీఎం రేవంత్ కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్

ప్రత్యేకం

డబ్బు కోసం ఆన్‌లైన్‌లో నగ్న వీడియోల విక్రయం.. జంట‌ అరెస్ట్!

హైదరాబాద్ అంబర్‌పేటలో నగ్న వీడియోల దందా గుట్టురట్టు ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట‌ డబ్బులు చెల్లించిన వారికి వీడియో లింకులు పంపుతున్న వైనం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ భార్యాభర్తలు నిందితుల నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ వేదికగా సొంత నగ్న వీడియోలను చిత్రీకరించి, వాటిని విక్రయిస్తున్న ఓ జంటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సమాజంలో నైతిక విలువలకు

ప్రత్యేకం

పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మతల్లికి మొక్కు తీర్చుకున్న బామ్మ

పిఠాపురం కి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి 2,500 చొప్పున పోగు చేసి,27వేలతో గరగ చేయించి సమర్పించారు. పవన్ కల్యాణ్ తో భొజనం చెయాలనే బామా కోరికను తెలుసుకున్న పవన్, పేరంటాలు బామ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆమె కోరిక మేరకు ఆమెతో కలిసి భోజనం చేశారు పవన్ కళ్యాణ్.

ప్రత్యేకం

జాతివైరం లేని తల్లి ప్రేమ – పందిపిల్లకు పాలిచ్చిన శునకం

జాతివైరం లేని తల్లి ప్రేమ పందిపిల్లకు పాలిచ్చిన కుక్క… కర్నూలు జిల్లా, కౌతాళం గ్రామంలో మంగళవారం అరుదైన సంఘటన జరిగింది. సాధారణంగా పంది పిల్లలు కనబడితే వెంటాడే కుక్కలను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా కౌతాళం గ్రామం ఎస్సీ కాలనీలో పందిపిల్లకు పాలిచ్చిన కుక్కజాతి వైరంను మరిచింది. సమాజంలో మనిషికి మనిషికి సాయం చేయని ఈ రోజుల్లో కుక్క తనజాతిని మరిచి జంతువులంతా ఒక్కటేనని పాలివ్వడం, జంతువులే నయమని స్థానికులు వాపోయారు.

ప్రత్యేకం

సంపన్నులు- పేదలను ఒకేచోటకు చేర్చడమే పీ4 లక్ష్యం: సీఎం చంద్రబాబు

పి4 మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం. ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చు. అండగా నిలిచేవారిని మార్గదర్శిగా వ్యవహరిస్తాం.గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపకల్పన. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం.ఉగాది పండుగ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పీ4 ప్రారంభం.పేదరిక నిర్మూలన వరకూ పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. పీ4 కార్యక్రమానికి, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి

Scroll to Top