ప్రత్యేకం

సినీనటుడు పోసాని కి హైకోర్టు షాక్ !

పోసాని మురళీకృష్ణ క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్‌ కొట్టివేత. చంద్రబాబు, పవన్‌, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5 కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు.

ప్రత్యేకం

ఐదు జిల్లాల మీదుగా అమరావతి రింగ్ రోడ్ !

అమరావతి నగరంతో పాటు రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్ ఉంటుంది. మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల

ప్రత్యేకం

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా విగ్రహాష్కరణ కోసం పల్లపు శివయ్య ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం

ప్రత్యేకం

పండుగలకే రారాజు సంక్రాంతి – అందరిపండుగ సంక్రాంతి

తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం అత్తిలి ఎస్ వి ఎస్ ఎస్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణమునందు, ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణము మరియు తణుకు పట్టణంలో బాయ్స్ హైస్కూల్ ప్రాంగణమునందు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులపాటు ఇంటిల్లిపాది మరియు బంధుమిత్రులతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ భోగి,సంక్రాంతి,

ప్రత్యేకం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలి – వావిలాల సరళాదేవి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో రాష్త్ర బి.సి.మహిళా నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి. తొలుతగా బాణాసంచా, గంగిరెద్దుల విన్యాసాలు, బోగి మంటలు, విచిత్ర వేషధారణలు, గాలి పటాలు, గోబ్సిపాటలు, మెహందీ, సాంప్రదాయ, వస్త్రధారణ,వంటలు,ముగ్గుల పోటీలు మొదలగు కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరిగినవి ఈ సందర్భంగాకాలేజీగ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో మనం ఆచరించే ప్రతికార్యక్రమాన్ని సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు,

ప్రత్యేకం

ఘనంగా మోర్త ఉన్నతపాఠశాలలో సంక్రాంతి సంబరాలు

ఉండ్రాజవరం మండలం, మోర్త ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్ సారధ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలికలు రంగవల్లికలు వేస్తే, మగపిల్లలు భోగిమంటలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో వేశారు. రంగవల్లికల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు బహుమతులిచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి పండగ అని, రైతుల పండుగ అని అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలని అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

ప్రత్యేకం

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కేలండర్ ప్రారంభొత్సవం

ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కేలండర్ ప్రారంభొత్సవం చేసిన తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. అఫీసర్స్ అసొషియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.

ప్రత్యేకం

రాజమండ్రి జి.ఎస్.కే.ఎం. లాకళాశాల 40వ వార్షికోత్సవ కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్, పిడింగొయ్యి, G.S.K.M లా కళాశాల నందు, G.S.K.M లా కళాశాల 40వ, వార్షికోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్.

ప్రత్యేకం

ఉండ్రాజవరం హైస్కూల్లో దాతల విరాళాలతో టాయిలెట్స్ ఆధునీకరణ

ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ ఆధునీకరణకు కరూర్ వైశ్యా బ్యాంక్ మూడు లక్షల రూపాయల విరాళం ప్రకటించినట్లు హెచ్ ఎం కె ఎస్ కె మాణిక్యాలరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో దాతలు అందిస్తున్న సహాయం, బావి తరాల నిర్మాణానికి ఎంతో దోహదపడి, సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. పాఠశాలలో బాలురు, బాలికల టాయిలెట్స్ బ్లాక్స్ ఆధునీకరణ నిమిత్తం బ్యాంకు ప్రకటించిన విరాళంతో పాటు స్థానిక సుంకవల్లి ట్రస్ట్ అధినేత, ప్రజావైద్యులు డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణ

ప్రత్యేకం

హైస్కూల్ లో 160 మంది విద్యార్థులకు ఉచితంగా ఎస్.ఎస్.సి స్టడీ మెటీరియల్

యుటిఎఫ్ వారి ఎస్.ఎస్.సి స్టడీ మెటీరియల్ ను, ఉండ్రాజవరం హైస్కూల్ లో 160 మంది కి పైగా విద్యార్థులకు ఉచితంగా సుమారు 15 వేల రూపాయల మెటీరియల్ ను 10వ తరగతి చదువుతున్న అందరికీ పంపిణీ చేయడంమైనది. ఈవిధంగా ఆర్థికంగా సహకరించిన యివ్వల రాంబాబు మాష్టారును, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ఎస్.కె.మాణిక్యాలరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ, తరగతి విద్యార్థులకు, ఎన్.ఎం.ఎం.ఎస్,8వ, తరగతి విద్యార్థులకు, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు, ఉచితంగా స్టడీ

Scroll to Top