వార్త‌లు

రాష్ట్ర పండుగగా ఏరువాక పౌర్ణమి

రైతుల్లో నూతనోత్సాహం నింపిన ఏరువాక జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సాంకేతికతతో వ్యవసాయం మరింత లాభదాయకం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండపాక గ్రామంలో ఏరువాక పౌర్ణమి ప్రారంభం ఎడ్లబండితో దుక్కి దున్నిన కలెక్టర్, ఎమ్మెల్యే ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన వైనం ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చిన కలెక్టర్, ఎమ్మెల్యే తణుకు మండలం మండపాక గ్రామంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా […]

వార్త‌లు

ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్న బిజేపి నాయకులు

వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు కొత్త పంటల సాగుకు సిద్ధమవుతారు. ఇది పూర్తిగా రైతుల జీవితానికి సంబంధించిన పండుగ వ్యవసాయం ప్రారంభించే ముందు భూమాతకు నమస్కారం చేస్తారు ఎద్దులను గౌరవిస్తారు,వరుణ దేవుని ప్రార్థిస్తారు, పంటలు బాగా పండాలని కోరుకుంటారు.  ఈ పండుగను తెలుగు నెల అయిన జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.  పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర

వార్త‌లు

ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

2026 – 2027 సంవత్సరమునకు ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం పాలంగిలోని కనకదుర్గ ఆలయము నందు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మానవతా జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ, ఆర్ . గంగాధర్ రావు, తణుకు మానవతా సంస్థ సీనియర్ సభ్యులు డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, శ్రీమతి బోయపాటి రామలక్ష్మి, గమని రాంబాబు, ఎస్. వి. సతీష్ బాబు, ఉప్పలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా

వార్త‌లు

జనచైతన్యం తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ – జనవిజ్ఞాన వేదిక నాయకులు

రాజ్యాంగానికి ప్రజలే కర్తలని, ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులని జన చైతన్యంతోనే వాటిని పరిరక్షించు కోవాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. వి. బ్రహ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక యస్. సి. ఐ. యం. డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ” ప్రజాస్వామ్య విలువలు – పౌరసమాజం కర్తవ్యాలు ” అన్న అంశంపై డా బి రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యం లో యజమానులైన ప్రజలే

వార్త‌లు

తణుకు సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తులు

 జైలులో ముద్దాయిల పరిస్థితిపై తనిఖీలో భాగంగా శనివారం గౌరవ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీమతి సిరిపురపు శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి జైల్లో ఉన్న డిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు, ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ

వార్త‌లు

మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహనా సమావేశం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని అవగాహనా సమావేశం శనివారం తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పోలిటెక్నీక్ కాలేజీ నందు తణుకు మండల న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్. ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ వినియోగం వల్ల అనేక మంది తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించవలసిన బాధ్యత అందరి మీద ఉందని మత్తుపదార్థాలు

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ కు 20 అవార్డులు

విశాఖపట్నం ఎ.ఎం.టి.జి అతిథులు సంయుక్తంగా నిర్వహించిన కళ్యాణ ప్రశస్థి అవార్డులు ప్రధానం కార్యక్రమం జరిగిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ 3020 స్థాయిలో తణుకు రోటరీ క్లబ్ 18 అవార్డులు సాధించిందని తనకు రోటరీ క్లబ్ కార్యదర్శి జి. సుధాకర్  తెలియజేశారు. విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉత్తమ రోటరీ అధ్యక్షులు ఉత్తమ కార్యదర్శి బహుమతులతో పాటు 18 అవార్డులు గెలుచుకున్న అతిపెద్ద రోటరీ క్లబ్ గా  తణుకు  నిలవడంతో తణుకు రోటరీ క్లబ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ

వార్త‌లు

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

బహిరంగ ప్రాంతాలలో మద్యపానంకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యపానం పై దాడులను విస్తృతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా సోమవారం తణుకు మండలం పైడిపర్రు మరియు మండపాకలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై కేసులను నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ దాడులు కొనసాగుతాయని, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్

వార్త‌లు

కార్పొరేట్ విద్యాసంస్థల పిచ్చలవిడి ఫీజుల దోపిడీ అరికట్టాలి

ప్రైయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల పిచ్చలవిడి ఫీజుల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని విద్యా వ్యాపారాన్ని నియంత్రించి , ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ.ఐ.యస్.ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తణుకులో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసా కళాశాల జనరల్ బాడీ సమావేశం ఎం.ఆకాశ్ అధ్యక్షతన జరిగింది. ఫీజుల నియంత్రణ , విద్యా వ్యాపారంపై రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

వార్త‌లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తీసుకు వస్తున్న వి. బి.జి. రాం. జి పథకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు, సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా శనివారం మండలంలో ఏలేటిపాడు, రాపాక, కాకుల ఇల్లిందలపర్రు గ్రామలలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, మునిస్వామి మాట్లాడుతూ అనేక

Scroll to Top