వార్త‌లు

అభినవ రాబిన్ హుడ్ వంగవీటి రంగా – మంత్రి కందుల దుర్గేష్

కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు శాంతి కపోతాలు ఎగురవేసి, వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీ కృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, పేదల బాంధవుడు వంగవీటి మోహన రంగాల విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా […]

వార్త‌లు

తణుకులో ఘనంగా జరిగిన “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

తణుకు, ఆగస్టు 23 : స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీషు వారికి ఎదురొడ్డి పోరాడిన ధీరుడు “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్ రావు అన్నారు. అప్పటి మద్రాసు నగరంలో బ్రిటీషు వారిపై తిరబడి, సైమన్ కమిషన్ ను ఎదిరించి, “సైమన్ గో బ్యాక్” అని నినదించి, బ్రిటీషు పోలీసుల తుపాకీలకు తన గుండె చూపించి తనను కాల్చమని గర్జించిన సింహం “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు

వార్త‌లు

ఉండ్రాజవరం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం

ఉండ్రాజవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉండ్రాజవరం మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. ఉండ్రాజవరం జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి శరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు ఎంపీటీసీలకు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య మాట్లాడుతూ తమ పదవీకాలంలో అధికారులు సహచర ఎంపీటీసీలు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. తమ హయాంలో ప్రతిపాదించిన అభివృద్ధి సంబంధించిన

వార్త‌లు

తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగిన “ప్రపంచ జానపద దినోత్సవం”

తణుకు, ఆగస్టు 22, 2026 : కనుమరుగవుతున్న జానపద కళలను కాపాడుకుని మన సాంస్కృతిక వైభవాన్ని తరువాతి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు, ప్రముఖ టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గీత రచయిత కోట రామ ప్రసాద్ ఆహూతులకు పిలుపునిచ్చారు. “ప్రపంచ జానపద దినోత్సవం” సందర్భంగా శనివారం సాయంత్రం తణుకు బ్యాంక్ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగిన సభలో కోట రామ ప్రసాద్

వార్త‌లు

పెరవలి బాపన్న కాలువలో స్నానానికిదిగిన వ్యక్తి గల్లంతు

పెరవలి మండలం ముక్కామల గ్రామంలో మంగళవారం ముగ్గురు స్నేహితులు బాపన్న కాలువలో దిగి స్నానం చేయుచుండగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మునిగిపోవుచుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ముక్కామల గ్రామస్తుడైన బుచ్చి సతీష్ ఇద్దరు వ్యక్తులను కాపాడినట్లు మూడో వ్యక్తి మునిగిపోవుచు లోతుకి వెళ్లిపోవడంతో మూడో వ్యక్తిని కాపాడలేకపోయినట్లు సదరు మునిగిపోయిన వ్యక్తి గురించి మిగిలిన ఇద్దరు వ్యక్తులైన పెద్దిరెడ్డి శివప్రసాద్ పెట్ట నాగరాజును మునిగిపోయిన వ్యక్తి పేరు ఏడిద శ్రీ రవితేజ

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ లయన్స్ క్లబ్ సేవలు కొనియాడదగినవి – లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరు నిడదవోలు: పెరవలి మండలంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చిన్నా’ నాయకత్వంలో బాధ్యతలు స్వీకరించిన నూతన సభ్యులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ లయన్స్ క్లబ్ సేవలు కొనియాడదగినవి – లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరు నిడదవోలు: పెరవలి మండలంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చిన్నా’ నాయకత్వంలో బాధ్యతలు స్వీకరించిన నూతన సభ్యులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో పల్లె సీమలకు మహర్దశ..సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్: మంత్రి కందుల దుర్గేష్

కానూరు అగ్రహారంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కానూరులో జెడ్పీ స్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు కానూరు అగ్రహారం గ్రామం నందు రూ.20 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, కానూరు గ్రామంలో రూ.17 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవాలు రెండేళ్లలో రూ.4.40 కోట్లతో కానూరు అగ్రహారం , రూ.8.18 కోట్లతో కానూరు గ్రామాలను

వార్త‌లు

వాజ్‌పేయి సేవలు దేశానికి చిరస్మరణీయం

తణుకులో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళి మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ తణుకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న వాజ్‌పేయి విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు బోల్లాడ నాగరాజు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, సుపరిపాలనకు వాజ్‌పేయి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా

వార్త‌లు

అనుమతిలేకుండా మందుగుండు సామాగ్రి తయారు చేయరాదు

తణుకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర రావు గారికీ రాబడిన సమాచారం మేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బంది మరియు మద్యవర్తులుతో కలిసి మద్యాహ్నం సుమారు 12 గంటల సమయానికి తణుకు మండలం దువ్వు గ్రామంలో వయ్యేరు కాలువ పక్కన రజకుల సంఘం షెడ్డు వద్దకు వెళ్ళగా ముగ్గురు వ్యక్తులు అనగా

Scroll to Top