వార్త‌లు

విశాఖలో తొలిసారిగా ‘సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో’

విశాఖపట్నం: జనవరి 5 (కోస్టల్ న్యూస్) అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళవాణి లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఆయన […]

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రజారోగ్యానికి ఆర్థిక

వార్త‌లు

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

:- మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఏఎంసీ నూతన పాలక వర్గంతో తొలి కమిటీ భేటీ వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి ఏఎంసీ కృషి చేయాలని సూచన నిడదవోలు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని మంత్రి

వార్త‌లు

పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధి

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో “స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి

భారతదేశ మొట్టమొదటి మహిళా మహిళా పాఠశాల స్థాపకురాలు ఉపాధ్యాయురాలు అయిన సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు ప్రాథమిక పాఠశాల నెంబర్ 8లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తొలి బాలిక పాఠశాల స్థాపకురాలు జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాళాబత్తుల సుజాత మాట్లాడుతూ తొలితరం మహిళా ఉద్యమకారిణి భారత మహిళా మూర్తులకు ఆదర్శ మహిళమణి

వార్త‌లు

పాలంగి దుర్గమ్మకు పుష్పయాగం

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం పుష్యమాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శ్రీ పుష్ప యాగం నిర్వహించినట్లు అర్చకులు అయ్యప్ప తెలియజేశారు ఈ పుష్పయాగ మహోత్సవంలో ప్రజల గ్రామాల నుండి మహిళా భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించినట్లు తెలియజేశారు.

వార్త‌లు

ఘనంగా ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి

ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి పురస్కరించుకుని తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే విగ్రహాల వద్ద శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలుగుదేశం కూటమి నాయకులతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే విగ్రహ దాతలైన ఎక్స్ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి తొలుత విగ్రహానికి పూలమాలవేసి నివాళులు సమర్పించారు.అనంతరం కూటమి నాయకులు బిజెపి టౌన్ ప్రెసిడెంట్ బొల్లాడనాగరాజు, జనసేన టౌన్ ప్రెసిడెంట్

వార్త‌లు

ఉండ్రాజవరం చొరీలో అంతర్ జిల్లా నేరస్తుని అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో 2025 డిసెంబర్ 10వ తేదీన జరిగిన దొంగతనంలో అంతర్ జిల్లా నేరస్థుడుని అరెస్టు చేసిన నేపథ్యంలో శనివారం నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో సిఐ పీ వి జి తిలక్ మాట్లాడుతూ జనవరి రెండవ తేదీ రాజమహేంద్రవరంలో అరెస్ట్ కాబడిన ముద్దాయి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి రాత్రి లేదా పగలు సమయాల్లో అత్యంత చాకచక్యంగా బంగారు ఆభరణాలు దోచుకు

వార్త‌లు

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదిక

కూటమి ప్రభుత్వంలో రూ. 6.65 కోట్లు అభివృద్ధి, సంక్షేమం అమలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదికగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం నిర్వహించబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల

వార్త‌లు

సి.యం. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన తణుకు ఆర్యవైశ్యులు

ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ ‘వాసవి పెనుగొండ’ తణుకులో ఆర్యవైశ్యుల కృతజ్ఞత సమావేశం కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్ద పీట ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించిన ఆర్యవైశ్యులు వాసవి పుణ్యక్షేత్రమైన పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం తణుకులో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

Scroll to Top