వార్త‌లు

జిల్లా బిజేపి కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజేపి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలాలతో నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, ఆంగ్లేయుల అకృత్యాలనుండి స్వతంత్రం వైపు నడిపించిన దేశ నాయకులను మనం ఎల్లవేళలా స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా సెక్రటరీ బూరుగుపల్లి శివరామకృష్ణ, బిజేపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా బిజేపి నాయకులు, […]

వార్త‌లు

తణుకు ఎస్.కే.ఎస్.డీ.లో స్వతంత్రదినోత్సవ వేడుకలు

ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కఠారి సిద్ధార్థ విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎందరో వీరుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందని, దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని దేశప్రగతి, సమగ్ర

వార్త‌లు

స్వాతంత్ర్యం అంటే సమాన హక్కులు, అవకాశాలు అందరికీ అందాలి

స్వాతంత్ర్యం అంటే సమానత్వం, సమాన హక్కులు, అవకాశాలు ప్రజలందరికీ అందాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు అన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మినీ బైపాస్ రోడ్ లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సహిద్ సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ

వార్త‌లు

మరో స్వాతంత్ర ఉద్యమం చేయక తప్పదు – మేడవరపు భద్రందొర

నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 80 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా పాలన సాగుతుంది మతోన్మాదం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశ అభివృద్ధి శూన్యం, దేశ సంపదంత కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య ఉంది అన్నారు. దేశ

వార్త‌లు

సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంద్రాగస్టువేడుకలు

సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం తణుకు బ్యాంక్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవరణలో అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం అధ్యక్షులు కరుణాకర చౌదరి మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులపై ప్రతి పౌరుడు ఎంతో విజ్ఞతతో నడవవలసిన అవసరం ఉందని సందేశం ఇచ్చినారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినెల నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను

వార్త‌లు

తణుకు కోర్టు ఆవరణలో స్వతంత్రదినోత్సవ వేడుకలు

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు కోర్టు ఆవరణలో స్వతంత్రదినోత్సవ వేడుకలు లో భాగంగా జెండా వందన కార్యక్రమము నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని దేశప్రగతి, సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వహించాల్సిన నిరంతర సంకల్పమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని, తదుపరి కోర్ట్ ఆవరణలో మొక్కలు

వార్త‌లు

పాలంగి సహకార సొసైటీ ఆధ్వర్యంలో పంద్రాగస్టువేడుకలు

80 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉండ్రాజవరం మండలం పాలంగి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు కాకర్ల నరసన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖండ భారతావనికి త్రివర్ణ పతాక రూపశిల్పి మన తెలుగువారు కావడం గర్వకారణం అని అన్నారు. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది

వార్త‌లు

తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

80వ స్వాతంత్రయ దినోత్సవ సందర్భంగా స్థానిక శుభం గ్రాండ్ ప్రక్క న తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ జరిగినది స్థానిక సంఘ గౌరవ అధ్యక్షులు సొంటి యాన లక్ష్మణరావు కీర్తి శివప్రసాదులు పతాకావిష్కరణ జరిపినారు. తదుపరి స్వీట్స్ బిస్కెట్లు పంచినారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, కోశాధికారి వెండి శ్రీను, తమిరి శ్రీనివాసు తదితర స్వర్ణకార సంఘ కార్యవర్గ సభ్యులు విశ్వబ్రాహ్మణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

వార్త‌లు

గగన సిగన ఎగరాలి మువ్వన్నెలజెండా…!

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు రైల్వేస్టేషన్ ప్రాంగణమందు స్టేషన్ మేనేజర్ యలమిల్లి నాగరాజు జాతీయ జెండాను ఎగురవేసినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించినారు నిర్వాహకులు బహుమతులను అందజేసినారు.

వార్త‌లు

తణుకు పురుషుల శాఖ గ్రంధాలయంలో 80వ స్వతంత్రదినోత్సవ వేడుకలు

తణుకు బ్యాంక్ కాలనీ వద్ద ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయం అధ్యక్షురాలు అయిన శ్రీమతి వావిలాల సరళదేవి జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిగింది. అదేవిధంగా తణుకు అమృత వాణి ఈ ఎం స్కూల్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమాలలో మొదట గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జండా ఆవిష్కరణ చేయడం విద్యార్థినీ విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు జరిగినవి.ఈ

Scroll to Top