వార్త‌లు

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయసాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదు

రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఈనెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం..క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని శ్రేణులకు వెల్లడి సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రూ. 5 లక్షల బీమా ధీమా కల్పిస్తున్నామని, పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని వివరించాలని పిలుపు రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత […]

వార్త‌లు

పేదలకు కొండంత అండ “ముఖ్యమంత్రి సహాయనిధి”

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.29.45 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీల పంపిణీ నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 635 మందికి రూ. 4.85 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు నిడదవోలు: నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక

వార్త‌లు

శాసన మండలిలో శ్రీవారికి ఘోర అపచారం.. జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ సభ్యుల నీచ రాజకీయం

మత విశ్వాసాలతో ఆడుకుంటే సమాజం క్షమించదు – శాసనమండలి ఘటనపై కూటమి నేతలతో కలిసి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక దేవుడి చిత్రపటాలను కాళ్లకు బూట్లు, చెప్పులతో పట్టుకోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఫోటోలు విసిరేసి భక్తుల మనోభావాలను గాయపరిచారు.. సాక్ష్యాలు ఉన్నా బొత్స బుకాయిస్తారా? అని నిలదీత తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చరిత్ర జగన్‌ది.. మండలి ఘటన యాదృచ్ఛికం కాదు జగన్ హయాం నుండి

వార్త‌లు

వ్యర్థాలివ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి

సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం నందు స్వచ్ఛ రథాలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నూతన ఒరవడి చెత్తకు విలువ కల్పిస్తూ 20 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ నిడదవోలు నియోజకవర్గంలో మూడు ‘స్వచ్ఛ రథాల’కు పచ్చజెండా ఊపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు, వ్యర్థాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక,

వార్త‌లు

అభినవ రాబిన్ హుడ్ స్వర్గీయ వంగవీటి మోహన రంగా: మంత్రి కందుల దుర్గేష్

పెండ్యాల గ్రామంలో వంగవీటి రాధాతో కలిసి రంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి దుర్గేష్ రూ. 2.83 కోట్లతో పెండ్యాల గ్రామాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి – గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ వంగవీటి రంగా ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి. నిడదవోలు:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టిన “ఆధునిక రాబిన్ హుడ్” అని

వార్త‌లు

తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా జరిగిన “అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం”

తణుకు, ఫిబ్రవరి 21, 2026 : మాతృమూర్తిని ప్రేమించి, గౌరవించినట్లుగానే మన మాతృ భాష అయిన తెలుగును ప్రేమించి, గౌరవించాలని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు. “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం జరిగిన సభలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాల పూర్వ విద్యార్థిగా, తాను చదువుకున్న కళాశాలలో

వార్త‌లు

ఘనంగా సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక యాపిల్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ భాష దినోత్సవం, సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షరాల భాష కమ్మనైన పద కళ భాష నా తెలుగు అని అన్నారు. ఆపిల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అనుపోజు దినేష్ బాబు మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్న తెలుగు భాషను ప్రేమించు

వార్త‌లు

దానేశ్వరి అమ్మవారి ఆలయం విస్తరించేందుకు చర్యలు

రూ. 3 కోట్లు సిజిఎఫ్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదల గ్రామస్తుల సహకారంతో మరో రూ. కోటి నిధులు సేకరణ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని

వార్త‌లు

రాష్ట్రపతి రోడ్డును సిసి రోడ్డుగా నిర్మించేందుకు ప్రణాళికలు

తణుకులో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి మరింత కృషి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రోడ్లు అభివృద్ధి మరోసారి కూటమి హయాంలో మరింత అభివృద్ధి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల

వార్త‌లు

తణుకు నియోజకవర్గం తేతలిలో జరుగుతున్న గోవధను ఆపండి – వైఎస్సార్ సీపీ ఎంబీసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న

ది18-2-2026 కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మీడియా మిత్రుడు తెతలిలో జరుగుతున్న గోవధను ఆపమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అంటున్నారని ఆయన ప్రశ్నించగా, వెంటనే కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ, ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఆపొచ్చు కదా అని ఆయన మాట్లాడటం జరిగింది, ఈ విషయంపై ది19-2-2026 నరసాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ

Scroll to Top