జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయసాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదు
రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఈనెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం..క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని శ్రేణులకు వెల్లడి సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రూ. 5 లక్షల బీమా ధీమా కల్పిస్తున్నామని, పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని వివరించాలని పిలుపు రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత […]










