వార్త‌లు

జిల్లా కలెక్టర్ నుండి అత్యున్నత సేవా పురస్కారాలు పొందిన ఆర్టీసి ఉద్యోగులు

80 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా తణుకు డిపోలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అత్యున్నత సేవలoదిస్తున్న షేక్ లాల్ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం ను జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ద్వారా అందుకున్నారని డిపో మేనేజర్ ADL సుధారాణి తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజా రవాణాధికారి గిరిదర్ కుమార్, జిల్లా కార్గో కమర్షియల్ మేనేజర్ GLPV సుబ్బారావు, డిపో మేనేజర్ సుధారాణి, డిపో సిబ్బంది, కార్గో సిబ్బంది లాల్ ని […]

వార్త‌లు

తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ జాతీయపతాకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోదుల ప్రాణాలు త్యాగాలు చెసి మనకు స్వాతంత్ర్య సాదించారు వారి అడుగు జాడల్లో నడవవాలన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, రుద్ర అన్నవరం, పెనుమెత్స కృష్ణంరాజు, నక్క లోవరాజు, కొర్ర శ్రీను, దిర్శిపో శాంతారావు పాల్గొన్నారు

వార్త‌లు

ఇరగవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 80 వ “స్వాతంత్ర్య దినోత్సవం“ వేడుకలు

నిర్వహించడం జరిగింది.80 వ “స్వాతంత్ర్య దినోత్సవం “సందర్భంగా ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు “స్వాతంత్ర్య దినోత్సవం “స్ఫూర్తిని మరియు భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ మహాత్మాగాంధీ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలతో సత్కరించి వందేమాతర గీతాలాపన అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు,

వార్త‌లు

కొత్తపాడు సొసైటీలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగమూర్తులు మంగల్ పాండే 1857 సిపాయిల తిరుగుబాటు నుండి సుమారు 90 సంత్సరాల సుదీర్ఘ పోరాటంతో మనకు స్వాతంత్రం లభించింది ఇందులో ముఖ్యంగా సరోజినీ నాయుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మంగళ్

వార్త‌లు

రూట్స్ స్కూల్లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కొమరవరం రోడ్డులోని రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ నూతన క్యాంపస్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్లు ఎల్.కె. త్రిపాటి, విద్యాకాంత్, వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల ఎన్సీసీ పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా త్రిపాటి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్త‌లు

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలి

ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక కూటమి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశాన్ని స్వాతంత్ర్యం ద్వారా లభించిన ఫలాలను ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్తు

వార్త‌లు

ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం – మంత్రి కందుల దుర్గేష్

(రాజమహేంద్రవరం – అక్షర భూమి): ఏ తల్లీ ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. శనివారం రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆస్పత్రి ప్రాంగణంలో తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను కొబ్బరికాయ కొట్టి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేద్దాం:

పరాయి పాలన దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మనకు అపురూప కానుకలుగా అందించిన త్యాగధనులకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, దేశ సమగ్రతకు, ప్రగతికి ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంత్రి కందుల దుర్గేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు శకటాల ప్రదర్శనను తిలకించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

వార్త‌లు

ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఎన్జీఓ అవార్డు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయ కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఎన్జీఓ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సమాజ సేవలో భాగంగా గత 12 సంవత్సరాలుగా ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి

వార్త‌లు

పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య నటన చిరస్మరణీయం

హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి 116వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ సమీపంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం: తెలుగు వెండితెరపై నవ్వులను పూయించడమే కాకుండా, హాస్య నటుడిగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర కథానాయకులతో సమానమైన స్టార్ డమ్ ను పొందిన హాస్య నటచక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్ట్ 13వ

Scroll to Top