వార్త‌లు

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్

రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని

వార్త‌లు

చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ

సాగునీటి భద్రతపై అధికారులు సమన్వయంతో ఉండాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి జలధార–జలహారతి పథకంపై సమీక్ష సమావేశం తణుకు నియోజకవర్గంలోని చెరువులను పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ‘జలధార–జలహారతి’ పథకంలో భాగంగా నీటి సాగు – నీటి భధ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కూటమి కార్యాలయంలో అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల నీటి సాగు – నీటి భద్రత మండల కమిటీ

వార్త‌లు

క్షయ వ్యాధి పూర్తినిర్ములనే “ముక్త్ భారత్ అభియాన్”లక్ష్యం

: డాక్టర్ ఎన్ .వసుంధర జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, 2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా భారతదేశం నుండి నిర్మూలించడమే టిబి ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యంగా జిల్లాలో వైద్య సిబ్బంది కృషి చేయాలని అదనపు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎన్ .వసుంధర సూచనల మేరకు మంగళవారం భారత్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించినట్లు ఎస్

వార్త‌లు

స్వచ్ఛ తణుకు నియోజకవర్గం ఏర్పాటు దిశగా ప్రణాళికలు

తణుకులో చెత్త నుంచి కంపోస్ట్ తయారీకు ప్రణాళికలు సిద్ధం రూ. 4 కోట్లు వ్యయంతో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం తణుకులో పర్యటించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం రాబోయే రోజుల్లో స్వచ్ఛ తణుకు నియోజకవర్గం ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం తణుకు విచ్చేసిన పట్టాభిరామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛందర ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించి మాట్లాడారు.

వార్త‌లు

అత్తిలి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సోమవారం అత్తిలి మండలంలో అత్తిలి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి సొసైటీ చైర్మన్ పోలిశెట్టి గోపి, అత్తిలి మండల టిడిపి ప్రెసిడెంట్ పోలిశెట్టి చందు, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, డి.సి. చైర్మన్ సురేష్, సత్యనారాయణ, బిజెపి మండల ప్రెసిడెంట్ నాగబాబు, అత్తిలి టౌన్ టిడిపి టౌన్ ప్రెసిడెంట్ కోరిపల్లి ప్రసాద్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా వారు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా

వార్త‌లు

రైస్ మిల్లర్ దోపిడీ అరికట్టాలి. ఏపి కౌలురైతుల సంఘం డిమాండ్

జిల్లాలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో తూకాల్లో సమస్యలపై ధాన్యం పడుతున్న రైతులతో ప్రభుత్వం సంచితో కలిపి 40 కేజీల 600 పట్టమంటుంది ఎన్ని కేజీలు పడుతున్నారని అడిగామన్నారు. పలువురు కౌలురైతులు మాట్లాడుతూ ధాన్యం సంచితో కలిపి 41 కేజీలు పడుతున్నారని తెలిపారన్నారు. కర్రి నాగిరెడ్డి అనే కౌలురైతు 41 కేజీల చొప్పున

వార్త‌లు

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన చంద్రబాబు

అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు రాజధాని నిర్మించిన ఘనత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి శ్రేణులు తోపుడు బళ్లు, ఎగ్ కార్డ్స్ అందజేసిన ఎమ్మెల్యే అన్న క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కల్పించిన శ్రేణులు రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించే విధంగా అన్ని సామాజిక వర్గాలను సమ న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడి పరిపాలన దక్షతకు

వార్త‌లు

శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి చనివిడి పానకాలు చీరలు సారే

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరంగ్రామంలో గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రీ బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి చనివిడి పానకాలు చీరలు సారే గాజులు పువ్వులు సమర్పించడం అయినది ఉదయం పా నకాల కావేళ్ళతో వీధిలో తిరిగి అమ్మవారికి సమర్పించడం అయినది. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ జ్యోసు ల సుబ్రమణ్యం జ్యోసుల శివరామకృష్ణ ఏలేశ్వరపు వెంకట రామకృష్ణమూర్తి జ్యోసులు

వార్త‌లు

బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో పరుశురామ్ జయంతి

తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరుశురామ్ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన శ్రీ జ్యోసుల కామేశ్వరరావుకు పరుశురాం పురస్కారాలు సందర్భంగా రాజమహేంద్రవరం నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరరావు శాలువాతో మరియు మూమెంట్లో తో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉపాధ్యక్షులు మరియు ఉండ్రాజవరం బ్రాహ్మణ సేవా సమితి బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షులు జ్యోసుల సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు ఆకెళ్ళ శ్రీనివాసరావు,

Scroll to Top