వార్త‌లు

భవిష్యత్తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణం

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తణుకులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంధన పొదుపు పాటించాలని ఎమ్మెల్యే పిలుపు మున్సిపల్ సిబ్బందికి సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి పర్యావరణం మాత్రమే అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తణుకులోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గాలి, నీరు, నేలను […]

వార్త‌లు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – డా. ముళ్లపూడి రేణుక పిలుపు

తణుకు : జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని బీజేపీ తణుకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక 3వ వార్డు కరుటూరి చిన్న సుబ్బారాయుడు నగర్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం,

వార్త‌లు

ప్రజల సహకారంతోనే ‘క్లీన్ తణుకు’

ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు కృషి చేయాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు రూ. 5 కోట్లతో తడి పొడి వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన సైకిల్ పై కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ సహకారం అందించడం ద్వారా త్వరలో క్లీన్ తణుకు చేయడానికి అవకాశం ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు

వార్త‌లు

రైతులకు సత్వర సేవకొరకు ఏ.పి.ఐ.ఎం.ఎస్. యాప్ రూపకల్పన

నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ఉన్న షాదీ ఖానాలో నిడదవోలు నియోజకవర్గం సంబంధించిన మూడు మండలాల వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు, ఎరువుల డీలర్స్ మరియు సొసైటీ వారికి (APIMS 2.O ) ఏపీ. ఐ. ఎం. ఎస్. యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ సదస్సులో కొవ్వూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ జూన్ 8 వ తారీకు నుండి రైతులకు యూరియా మరియు

వార్త‌లు

నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్‌

గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్

వార్త‌లు

కన్వీనర్ గుడ్ గవర్నెన్స్ & సెంటర్ స్టేట్ కో అర్డినేషన్ తూ.గో.కన్వీనర్ గా బండి సత్యనారాయణ

నిడదవోలు లయన్స్ క్లబ్, వాకార్స్ క్లబ్ అలియన్స్ క్లబ్, న్యూఢిల్లీ నందు గవర్నర్ గా చేస్తూ 2012 సంllరం నుండి బీజేపీలో కొనసాగుతూ క్రియశీలక సభ్యులుగా ఉంటూ పార్టీ ఎన్నికలు కమిటి నిర్దేశకులుగా, 2018 సం||రం వరకు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గాను, 2022 వరకు నిడదవోలు పట్టణ ప్రెసిడెంటు గాను, 2024 వరకు నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్ గాను, స్టేట్, జిల్లాస్థాయి వివిద పదవులు నిర్వర్తిస్తూ, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, “2047” సం||రం నాటికి

వార్త‌లు

జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం నిరుద్యోగుల జీవితాల్లో ఒక వరంగా భావించవచ్చు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైస్సార్సీపీ నాయకులు బురద జల్లటం ఎంతవరకు సమంజసం.. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మాజీ జెడ్పిటిసి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. ఆయన

వార్త‌లు

తణుకులో యువకుని హత్య కేసు  నలుగురు నిందితుల అరెస్ట్

తణుకు పాతూరులో మే 31 రాత్రి ఘర్షణలో కత్తులు, బీరు సీసాలతో జరిగిన దాడిలో ఉందుర్తి ఎలీషా అలియాస్ (అబ్బులు) మరణించగా, అతని తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు.  ఈ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాడేపల్లిగూడెం డిఎస్పి డి. విశ్వనాథ్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారో  వారి గురించి మూడు టీములు  వేయడం జరిగిందని, ఉందుర్తి ఎలీషా

వార్త‌లు

శ్రీ రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణా శిబిరంలో సైన్స్ ప్రయోగాలు

తణుకు సజ్జాపురంలోని శ్రీ రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుచున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి. ఎం. గోపాల రెడ్డి ( గోపి మామ) చే విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసి, విద్యార్థులతో చేయించి వాటిలో దాగి ఉన్న శాస్త్రీయ సూత్రాలు వివరించడం జరిగింది.న్యూటన్ గమన సూత్రాలు, అపకేంద్ర బలము, శక్తి రూపాంతరము, బెర్ నౌలీ సూత్రము, ఘర్షణ, ధ్వని,గాలి పీడనము మొదలైన సైన్స్

వార్త‌లు

ఇరగవరం పి. హెచ్. సి.లో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం

ఇరగవరం పి హెచ్ సి నందు మంగళవారం ఆశా డే మీటింగ్లో ఈగల్ టీం, టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలకు పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వై. మౌనిక మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వాడకంవలన కలిగే దుష్పరిణామాలను, సైబర్ క్రైం నుండి ఎలా రక్షించుకొవాలో తెలిపారు. సైబర్ క్రైన్ జరిగిన మొదటి అరగంటలో 1930కి కాల్ చేసి

Scroll to Top