వార్త‌లు

ఏపీ పర్యాటక రంగానికి ఏపీటీడీసీ వెన్నెముక

:- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ భవాని ద్వీపంలో ఘనంగా ఏపీటీడీసీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం విజయవాడలోని భవానీద్వీపంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. […]

వార్త‌లు

ఇరగవరంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమము 

ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.     ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు ద్వారా 1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆరోగ్య పోషక స్థితి, విధ్యకు ప్రాధాన్యత, జీవననాణ్యతను మెరుగుపరచడం కోసం నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిల్లలకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా. నమలగల మాత్రలు సరఫరా చేస్తున్నారు. సదరు

వార్త‌లు

ఉండ్రాజవరం వేలివెన్ను గ్రామాల పి.హెచ్.సి.ల పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఉండ్రాజవరం :  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఉండ్రాజవరం, వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు  డా. దుర్గ మహేశ్వర రావు, డా.వై. సృజన, డా. ఎస్.డి..ఇర్ఫాన్ పర్యవేక్షణలో ఉండ్రాజవరం ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ నందు పాల్గొని అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా తాడిపర్రు జిల్లా పరిషత్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నందు అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని మరొక వైద్యాధికారి డా.ఆర్.ఉషాదేవి, సూపర్వైజర్ మేరీ రత్నకుమారి పర్యవేక్షించారు. ఈ

వార్త‌లు

నిడదవోలులో జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమం

 సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 17 నుండి 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ ఫయాజ్ తెలుపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గటం లాంటి లక్షణాలు ఉంటే కఫం పరీక్షలు ఎక్స్ రే చేయించుకోవాలని సూచించారు. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారని

వార్త‌లు

విద్యార్థులు  నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలి   

తణుకు పట్టణంలోని శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్.ఎన్.వి.టి.లో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సభ ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి సాధించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించగలరని ఆమె పేర్కొన్నారు. నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

వార్త‌లు

మన దశ – దిశ మార్చే బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు – ముళ్ళపూడి రేణుక

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన  బడ్జెట్లపై  రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక సొమవారం తణుకు క్యాంపు కార్యాలయంలో  పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వలన అభివృద్ధి అనేది ఎవిధంగా ఉంటుంది అనేది ఈ బడ్జెట్లను బట్టి అంతర్జాతీయ, జాతీయ, పరిస్థితులు ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో గేం చేంజర్ బడ్జెట్ అని, ప్రతి అంశాన్ని

వార్త‌లు

ఘనంగా పాలంగి రామేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి కళ్యాణం భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన శివాలయం కావడంతో పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు. నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు దర్శించుకుని ప్రత్యేక పూజా

వార్త‌లు

గోకర్ణేశ్వరస్వామికి లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం

తూర్పుగోదావరిజిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో శ్రీ చంద్రశేఖర సేవాసమితి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వరస్వామి వారికి శివరాత్రి లింగోద్భవకాలంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమపూజ, బిల్వపత్ర పూజలు జరిగినవి. ఈకార్యక్రమంలో ఆకెళ్ళ శ్రీనివాసరావు దోనేపూడి సుధాకర్. ఏలూరిపాటి సత్యకృష్ణ, కూచిభొట్ల సత్యనారాయణ, దోనేపూడి శ్రీరామ్ పవన్, కోడూరి సుబ్రమణ్యం, సి.హెచ్.బాలాజీ, మల్లాది రమణ

వార్త‌లు

మహాశివరాత్రికి మోర్త శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామికి విశేషపూజలు

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం బిల్వర్చనలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహా పర్వదిన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమం 3000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ గౌరీశ్వర స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి

Scroll to Top