విద్యార్థులు సెల్ ఫోన్లు పట్ల జాగ్రత్తగా ఉండాలి
ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా పైడిపర్రు సోషల్ వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ హాస్టల్, యందు బుధవారం తణుకు న్యాయవాదులు, పోలీసు అధికారులు పిల్లలకు ర్యాగింగ్, డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, కొన్ని అసాంఘిక శక్తులు పిల్లల్ని పాడు చేయడం కోసం డ్రగ్స్ అమ్మకం, రవాణా చేయడం కోసం విద్యార్ధులను వాడుకుని వారి జీవితాలు నాశనం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఒక్కసారి కేసులలో ఇరుక్కుంటే వారి జీవితం నాశనం అవుతుందని తెలిపారు. అలాగే […]










