వార్త‌లు

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం

‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేసిన మంత్రి దుర్గేష్ కొత్త ఏడాది కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, సంక్షోభంలోనూ సంక్షేమమే ధ్యేయం – ఇది ప్రజా ప్రభుత్వ విజయమని మంత్రి దుర్గేష్ వెల్లడి మంత్రి దుర్గేష్ ఆత్మీయ పలకరింపుతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు నిడదవోలు: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ […]

వార్త‌లు

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

:మంత్రి కందుల దుర్గేష్ కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, సరికొత్త ఆశయాలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రజలందరి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు మంత్రి

వార్త‌లు

నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి

ప్రజలు, కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాబోయే నూతన సంవత్సరంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. నూతన సంవత్సరంలో సంకల్పించిన కార్యక్రమాలు సాధించేలా కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,

వార్త‌లు

ఇంటింటికి పెన్షన్ వెళ్లదని తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలు

మొదటి మూడు గంటల్లోనే 90 శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ ఎవరని జత వైసిపి నాయకులు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పేదల సేవలో భాగంగా అత్తిలి మండలం పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ప్రతినెల 36,618 మంది లబ్ధిదారులకు రూ. 15.16

వార్త‌లు

ఉత్తమ అవార్డు అందుకున్న రేలంగి సొసైటీ

అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకార రంగంలో ప్రతిభ, విశిష్టతకు గాను తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి సొసైటీకు ఉత్తమ సొసైటీగా నిలించింది. ఈ ప్రాంతంలోని రైతులకు చేసిస సేవలను గుర్తించి ఉత్తమ ఎఫ్‌పీవో కోఆపరేటివ్‌ విభాగంలో ‘ఎన్‌సీడీసీ అవార్డు అఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ కోఆపరటివ్స్‌’ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార శాఖ కమిషన్, ఆర్‌సీఎస్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ ఎంపికను

వార్త‌లు

నిడదవోలు CI si, Psi ఉండ్రాజవరం వారి సమక్షంలో పాలంగి గ్రామంలో LHMS కెమెరాలు ( మీరు ఊరు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో చెప్పితే వల్ల ఇంటిలో కెమెరాలను బిగిస్తారు) కోసం , చైన్ స్నాచింగ్, House breking theft కోసం మీటింగ్ జరిగింది. రాబోవు సంక్రాంతి సెలవులు సందర్బంగా దొంగతనములు జరగకుండా ఉండుటకు.

వార్త‌లు

తణుకు బాలోత్సవం సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణవిద్యార్థుల్లో దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంపొందించడానికి బాలోత్సవం పిల్లల సంబరాలు ఉపయోగ పడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో బాలోత్సవం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జనవరి 23వ తేదీ నుండి 25వ తేదీలలో జరిగే ఈ కార్యక్రమంలో తణుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలోని సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎకడమిక్ అంశాలు అయిన వ్యాసరచన, పద్యం

వార్త‌లు

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నరసాపురం మండలంలోని తాను దత్తత తీసుకున్న పెదమైనవారిలంక గ్రామాన్ని మంత్రి సీతారామన్ ఆదివారం సందర్శించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుతో పాటు

వార్త‌లు

డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలబడ్డారు

బిగ్ బాస్ లో మూడో స్థానంలో నిలిచిన పవన్ అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ 9 లో అంచనాలకు మించి ప్రతిభ చూపించి తృతీయ స్థానంలో నిలిచిన డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలిచారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తణుకు పట్టణానికి చెందిన డిమాన్ పవన్ ఆదివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా

వార్త‌లు

గొల్లగుంట మీదుగా ఏలేటిపాడువెళ్లే రోడ్ ప్రమాదాలకు నిలయమై ఉంది

రోడ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరగవరం నుండి గొల్లగుంట మీదుగా ఏలేటిపాడువెళ్లే రోడ్ ప్రమాదాలకు నిలయమై ఉన్నదని అన్నారు.ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ఆదివారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునిస్వామి నిరసన తెలియజేశారు. ఈ రోడ్డు గుండా నిత్యం రైతులు వ్యవసాయ ఇతర పనులు కోసం తిరుగుతూ ఉంటారని, విద్యాసంస్థలు స్కూల్ ఆటోలు, వ్యాన్లు, రవాణా వాహనాలు ఎక్కువగా ఈ రోడ్డు ఉండే ప్రయాణాలు సాగుతాయని,

Scroll to Top