వార్త‌లు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్ష ముక్కు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజా సంబంధిత కార్యకలాపాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర పరిపాలన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

వార్త‌లు

నిడదవోలు – దువ్వాడ రైల్వే లైన్ విస్తరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

రైల్వే విస్తరణతో నిడదవోలు ముఖచిత్రం మారబోతోంది: మంత్రి కందుల దుర్గేష్ భారత్ మాల ప్రాజెక్టును నిడదవోలు, కొవ్వూరు మీదుగా చేపట్టాలని మంత్రి దుర్గేష్ వినతి నిడదవోలులో రైళ్ల నిలుపుదల కోసం ప్రత్యేక కృషి చేస్తున్నాం – మంత్రి దుర్గేష్ స్పష్టీకరణ ఆర్యవైశ్యులకు వీరభద్రరావు చేసిన సేవలు చిరస్మరణీయం: మంత్రి కందుల దుర్గేష్ పచ్చిపులుసు వీరభద్రరావు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్తులూరి శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:నిడదవోలు – దువ్వాడ

వార్త‌లు

ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు

‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో టోర్నమెంట్ నిర్వహణ మే ఒకటి నుంచి తణుకులో పోటీలు ప్రారంభం వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ యువతను ప్రభావితం చేసే విధంగా గంజాయి,డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటి వైపు యువత మరలకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మూడో దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు

వార్త‌లు

మున్సిపల్‌ కార్యాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పలు విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అత్యవసరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్, అడ్మిన్, రెవెన్యూ విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల నాణ్యత పరిశీలించి సందర్శకులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన

వార్త‌లు

మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు• బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి• ర్యాలీలో పాల్గోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, సోము వీర్రాజు, పలువురు నేతలు• మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి• మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు

వార్త‌లు

నిడదవోలు అభివృద్ధికి సహకరించండి

సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థన స్వర్ణాంధ్ర స్ఫూర్తితో నిడదవోలు ప్రగతి పథం.. 21 నెలల్లో రూ. 500 కోట్ల పనులు కూటమి పాలనలో ‘సూపర్ సిక్స్ పథకాలు సూపర్ డూపర్ హిట్’ అయ్యాయని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటన మంత్రి దుర్గేష్ నాయకత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు కితాబు.. ‘నిడదవోలు అభివృద్ధి అద్భుతం’ అని ప్రశంస గత ప్రభుత్వ వైఫల్యాలను చెరిపివేస్తూ.. ప్రజల ముంగిటకే ప్రగతి ఫలాలు: మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి పర్యటనతో

వార్త‌లు

33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి

నరసాపురం : మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా పశ్చిమగోదావరిజిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరసాపురంలో విశేష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గన్నాబత్తుల సత్యవతి నాయకత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో

Scroll to Top