వార్త‌లు

Relangi Village Braces for Power-Packed Telugu Desam Door-to-Door Campaign

The unveiling of NTR’s statue in Chukkar’s garden is Excellent. The MLA who started development works worth ₹1.09 crore is Excellent. కూటమి అభివృద్ధి ప్రణాళికపై ప్రసంగం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని తణుకుని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని శుక్రవారం ఈరెలంగి మండలం రేలంగి గ్రామం తో […]

వార్త‌లు

రెండేళ్లలో చివటం గ్రామాభివృద్ధికి రూ. 6.82 కోట్లు: మంత్రి కందుల దుర్గేష్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని అందులో భాగంగానే గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క చివటం గ్రామాభివృద్ధికే రూ. 6.82 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమం ద్వారా రూ.1.20 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్లను శుక్రవారం మంత్రి దుర్గేష్ ముఖ్య

వార్త‌లు

డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు

16 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమిదే కోర్టు సైతం వైసీపీ నేతలకు మొట్టికాయలు వేసింది తణుకులో కూటమి నాయకులు ధ్వజం డీఎస్సీ నిర్వహణపై విమర్శలు చేసే నైతిక అర్హత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు లేదని తణుకు కూటమి నాయకులు విమర్శించారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్‌ కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి

వార్త‌లు

ఖండవల్లి అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు – దశాబ్దాల రైతుల కలను సాకారం చేస్తూ ‘పుంత రోడ్ల’ నిర్మాణం: మంత్రి కందుల దుర్గేష్

‘పల్లె పండుగ 2.0’ కింద ఖండవల్లిలో రూ. 1.09 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో డబ్ల్యూబీఎం రోడ్లు, రూ. 34.10 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పంచాయతీరాజ్ శాఖ నుండి నిడదవోలుకు తొలి ఏడాది రూ. 13 కోట్లు, ‘శాస్కీ’ ద్వారా అత్యధికంగా రూ. 29 కోట్ల నిధులు సాధించామని వెల్లడి..డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ గోదావరి జలాలతో నియోజకవర్గానికి శాశ్వత తాగునీటి

వార్త‌లు

విపక్షానికి రాజకీయాలు ముఖ్యం, కూటమి ప్రభుత్వానికి రైతన్న సంక్షేమమే ముఖ్యం: మంత్రి కందుల దుర్గేష్

రైతు బజార్లలో ప్రత్యేక అవుట్‌లెట్లు….నిడదవోలులో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో రూ.52కే సోనామసూరి బియ్యం పంపిణీ ..ధనిక-పేద తేడా లేకుండా…. అందరి ఇంట్లోనూ ఒకే నాణ్యమైన బియ్యం! పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా… ప్రైస్ డిఫరెన్స్ కాంపన్సేషన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి పని మేము చేస్తే… ఉచిత క్రెడిట్ మీదా? విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై మంత్రి దుర్గేష్ సెటైర్లు ఆయన పర్యటనలు కేవలం

వార్త‌లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ దేశవ్యాప్త పాదయాత్రలను విజయవంతం చేయాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని తణుకు,ఆగస్టు 4కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని అన్నారు.సీపీఐ ఇచ్చిన “బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి” పిలుపు

వార్త‌లు

ఘనంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జన్మదిన వేడుకలు

నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జన్మదినోత్సవం సందర్భంగా ఆచంట మండల బిజెపి అధ్యక్షుడు నేదునూరి శ్రీనుబాబు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆచంట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పేకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆచంట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముచ్చర్ల నాగసుబ్బారావు మాట్లాడుతూ శ్రీనివాస్ వర్మ ఈ రెండేళ్లలో గోదావరి జిల్లావాసులకు నర్సాపురం నుండి దేశంలో అనేక ముఖ్య పట్టణాలకు రైల్ రవాణా

వార్త‌లు

వెలగదుర్రు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి  ఇంటింటికి ప్రచారం.

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో  శుక్రవారం  ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి, ప్రభుత్వ విజయాలు తెలియచేసి కరపత్రాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ , నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు.  ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్ళలా ముఖ్యమంత్రి

వార్త‌లు

రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం లో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతె అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ

వార్త‌లు

ఆంధ్రా బిర్లా ముళ్ళపూడి ఎందరికో ఆదర్శం

ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ముళ్ళపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా మంగళవారం ట్రస్ట్ హాస్పిటల్ యందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముళ్ళపూడి ట్రస్ట్ డైరెక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అంధ్రా బిర్లా, గోదావరి ప్రాంతంలో తొలితరం పారిశ్రామికవేత్తగా అనే విజయాలు సాధించి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి, తణుకు ప్రాంతాన్ని జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా నిలిపిన ఘనత హరిశ్చంద్ర ప్రసాద్ కే దక్కుతుందని అన్నారు. ఎందరో

Scroll to Top