వార్త‌లు

జూన్ 6న మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు – జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం తాడితోట, మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. మిరకల్ సాఫ్ట్‌వేర్, ఠాగూర్ సంస్థలలోని పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు […]

వార్త‌లు

లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలి..

పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ రీజియన్ 7 జోన్ 3 డిజి అఫీషియల్ విజిటేషన్ సమావేశం మంగళవారం ఈ ఎల్ డి లయన్స్ కమ్యూనిటీ హాల్ యందు జరిగింది. ప్రెసిడెంట్ కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పి డి జి ఎం బాబురావు మాట్లాడుతూ డీజీ లయన్ ఎన్ వివి ఎస్ పాపారావు నాయుడు గురించి మాట్లాడుతూ లయన్స్ సేవల విస్తరణ రీజియన్ లో కల క్లబ్ సభ్యత్వాల పెంపుదల వంటి విషయాలలో ఎంతో

వార్త‌లు

7 నుంచి రెండు వారాల పాటు యోగా కార్య‌క్ర‌మాలు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు కోటి మందిని భాగ‌స్వాములను చేసేలా చ‌ర్య‌లు 21న అమరావతిలో కృష్ణా నది వంతెన‌(వెస్ట్ బైపాస్ ) పై రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మం సీఎం శ్రీ చంద్ర‌బాబు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మానికి 25 వేల మంది హాజ‌రు ఏపీ యోగా ప్ర‌చార ప‌రిష‌త్ ఏర్పాటుకు సీఎం ఆమోదం త్వ‌ర‌లో ఆర్థిక శాఖ నుంచి ఉత్త‌ర్వులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను

వార్త‌లు

దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమానికి ఏ.పి.లో పెద్ద పీట

రాబోయే మూడేళ్ళలో అర్జునుడుపాలెం అభివృద్ధికి కృషి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇరగవరం మండలం అర్జునుడుపాలెం లో పర్యటించిన ఎమ్మెల్యే దేశంలో ఏ రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఖర్చు చేయని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల

వార్త‌లు

మాట తప్పని కూటమి ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సకాలంలో ‘ఎన్టీఆర్ భరోసా’!

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల నమోదు.. తాడిపర్రు వేదికగా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన! నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామం నేడు సరికొత్త ఆప్యాయతలకు వేదికైంది. తెల్లవారుజామునే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు  కందుల దుర్గేష్  గ్రామంలో పర్యటించి, ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. కేవలం అధికారిగా కాకుండా, ఒక ఇంట్లోని పెద్దకొడుకులా ప్రతి గడపకూ వెళ్లిన మంత్రి.. అవ్వాతాతలను, దివ్యాంగులను గుండెలకు

వార్త‌లు

తణుకులో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన తరగతులు

తణుకు, మే 30, 2026 : విద్యార్థినీ విద్యార్థులు వ్యాకరణం నేర్చుకోవడం ద్వారా తప్పులు లేని ఇంగ్లీషు వాక్యాలు వ్రాయడం, మాట్లాడడం చేయగలుగుతారని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, మనస్తతత్వవేత్త, కోట రామ ప్రసాద్ విద్యార్థినీ విద్యార్థులకు హితవు పలికారు. స్థానిక అమరవీరుల భవనంలో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా, మూడవ రోజైన శనివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆంగ్ల భాష వ్యాకరణంపై కోట

వార్త‌లు

డంపింగ్ యార్డ్ సమస్యపై మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి.. యుద్ధప్రతిపాదికన చర్యలకు ఆదేశం ప్రజారోగ్యానికి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ నిడదవోలు: నిడదవోలు పట్టణ సమీపంలోని తిమ్మరాజుపాలెం, ప్రసిద్ధ శ్రీ కోట సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తక్షణమే స్పందించారు. డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దట్టమైన పొగ వల్ల స్థానిక ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, రహదారిపై

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి

తెలుగువారి ఆత్మగౌరవం నలుదిశలా చాటి చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు యువనేత గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతవరకు మరపురాని

వార్త‌లు

ప్రజల అభిమానం చూరగొన్న ఎన్టీఆర్

బడుగు బలహీన వర్గాలకు అధికారం కల్పించిన మహానేత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రల్లో నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం తణుకులోని పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

కొత్తపాడులో ఘనంగా ఎన్.టి.ఆర్. 103వ జయంతి

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామంలో సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజాల ఆరాధ్యదైవం తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ఖండంతరాలు చాటిన చెప్పిన ఘనుడు తెలుగువారి గుండె చప్పుడు ఆంధ్రుల అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల

Scroll to Top