వార్త‌లు

స్థానిక ఎన్నికలకు సిద్ధమౌతున్న కూటమి ప్రభుత్వం

ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన రాబోతుంది…. కూటమి ప్రభుత్వంలో ఎందరొ ఆశావహులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు మున్సిపల్, పరిషత్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం… అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు… 40 రోజులలో విడతలవారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం… స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు… తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి,ఆ తర్వాత ఎంపీటీసీ […]

వార్త‌లు

రూ.40.32 లక్షల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

సమాజంలో పేదరికాన్ని జయించి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి చదువు ఒక్కటే ఏకైక మార్గమని భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడే స్పష్టం చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం పెరవలి మండలం కానూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కానూరు, ఉండ్రాజవరం, ఖండవల్లి, సమిశ్రగూడెం తదితర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు టవల్స్,

వార్త‌లు

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

చిన్నారులకు పోషకాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులను మెరుగుపరిచి వాటిని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నియోజకవర్గంలోని 211 అంగన్‌వాడీ కేంద్రాలకు కిచెన్ కిట్లు, టీచర్లు, ఆయాలకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ

వార్త‌లు

ప్రతి విద్యార్ధికి ఆశయసాధనలో ఏకలవ్యుడు ఆదర్శం కావాలి

అడవిలో గురుశిక్షణ లేకుండా గురువును ఆదర్శంగా, దైవంగాభావించి విలువిద్యలో మేటి యోధునిగా రూపొందిన కోయజాతికి చెందిన ఏకలవ్యుని జయంతి ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం మోర్త ఉన్నతపాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏకలవ్యజయంతి వేడుకల్లో రాష్ట్ర ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్, ఏకలవ్య ట్రైబల్ ఫౌండేషన్ చైర్మన్ నల్లబోతుల కొండయ్య, రాష్ట్ర ఏకలవ్య ట్రైబల్ ఫౌండేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ

వార్త‌లు

లక్ష రూపాయల ప్రధమ బహుమతి అందుకున్న చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు

మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరుపతిలో నిర్వహించిన “వికసిత భారత్ ” ఒకరోజు స్పాట్ పెయింటింగ్ పోటీలో  తణుకు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు లక్ష రూపాయలు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, రీజినల్ సెంటర్ వారి  ఆధ్వర్యంలో ఈ పోటీ తిరుపతి లో ఇటీవల జరిగింది.ఇవాళ తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల ప్రాంగణంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ వైస్

వార్త‌లు

ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలపై ప్రజలకు అవగాహన పెంచాలి.    

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు  2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన స్వచ్చ భారత్ మిషన్ శిక్షణా తరగతులు లో భాగంగా చివరి రోజు శుక్రవారం సదరు శిక్షణ రెగ్యులేషన్ యాక్ట్ ఏజ్ ఫీల్డ్ లెవెల్ మరియు క్రియేట్ అవేర్నెస్ ఆన్ యూజ్ ఏజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్  లో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలు  మరియు ప్లాస్టిక్ వాడకం వలన ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా నిర్మూలించాలి,

వార్త‌లు

రైతులను శాస్త్రవేత్తలు చేయడమే పొలంబడి  ఉద్దేశం

వ్యవసాయంలో రైతులను శాస్త్రవేత్తలు చేయడమే పొలంబడి కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవడానికి ప్రతి వారం సలహాలు సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన ఇండి-గ్యాప్ పొలంబడి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు  ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సీజన్లో విత్తనం

వార్త‌లు

రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ పోటీలకు ఎంపికయిన మనోజ్ఞ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి బాడ్మింటన్ పోటీలను జూలై 17 నుండి జూలై 19 వరకు నిర్వహించగా అందులో తణుకు ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల (జూనియర్)కు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అయిన మానె మనోజ్ఞ (ఎం.పి.సి.) పాల్గొని అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో విన్నర్ గా, అండర్ 19 బాలికల డబుల్స్ విభాగాల్లో విన్నర్ గా, మరియు అండర్ 19 బాలికల సింగిల్స్

వార్త‌లు

దేశంలో జరుగుతున్న రాజకీయ దురుద్దేశ ధర్నాలపట్ల యువత మేల్కోవాలి

దేశ రాజధాని ఢిల్లీ జంతర్మంతర్ వద్ద, దేశ ప్రధాని ఇంటి వద్ద, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు పట్ల ప్రజలు ముఖ్యంగా యువత దృష్టి సారించాలని ఎ.పి.బీజేపీ అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక అన్నారు. ఈ సందర్భంగా గురువారం తణుకులో చిట్టూరి హెరిటేజ్ హోటల్ యందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నీట్ పేపర్ల లీకేజీ మాటున విపక్షాలు చేస్తున్న విమర్శలను, విద్యార్థుల సమస్యపై, అఖిలపక్ష సమావేశంలో

వార్త‌లు

అత్తిలి మండలంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలం బొంతువారి పాలెం, స్కిన్నెరపురం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులందరూ ఆగస్టు 15వ తారీకు ఎకరానికి 210 రూపాయలు ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకోవాలని, బ్యాంకు రుణం ఉన్న రైతులు సంబంధిత బ్యాంక్ ద్వారా ప్రీమియం చెల్లించబడుతుందని. బ్యాంకు రుణం లేని రైతులు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ ఎకౌంట్ పుస్తకం, ఆధార్ కార్డ్ మరియు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి సిటిజన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవ

Scroll to Top