వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్లో శ్రీకృష్ణరాయబారం ఏకపాత్రాభినయం

ప్రముఖ రంగస్థలం కళాకారుడు షణ్ముఖి విజయ్ కుమార్ రాజు తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో గురువారం ఏకపాత్రాభినయంతో శ్రీకృష్ణ రాయబారం నాటికను హావభావాలతో విన్యాసం సంభాషణ చాతుర్యం హృద్యంగా పాడిన పద్యాలతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ రంగస్థలం కళాకారుడు అభినవ కృష్ణునిగా పేరుగాంచిన కీర్తిశేషులు ఆంజనేయరాజు పుత్రునిగా శ్రీకృష్ణరాయబారం దృశ్యాన్ని ప్రదర్శించి తండ్రికి తగిన గానగంధర్వుడని నిరూపించారనీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రొ. ఆనందం మస్తాన్ రావు అన్నారు. ఏకపాత్రాభినయం […]

వార్త‌లు

ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు తోటి వారికి సాయం చేయడమే ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శనియమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. క్రిస్మస్‌ పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా చర్చిల్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్‌ అని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు,

వార్త‌లు

అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

బీజేపీ నేతలతో కలిసి వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమవరంలో సోమవారం జరిగిన అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్‌. మాధవ్‌తో కలిసి భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద మొదలైన ఈ ర్యాలీ వేలాది మంది ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో జైత్రయాత్రలా సాగింది. అనంతరం ఉండి బైపాస్‌ రోడ్డులో నూతనంగా

వార్త‌లు

అంగన్వాడీ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలి

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ బాలింతలు, పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంతోపాటు సాంకేతికతను అనుసంధానం చేసే విధంగా సేవలను మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీలకు 5జి సెల్ ఫోన్లను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో 251 ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 58 వేల స్మార్ట్ ఫోన్ లను అందజేస్తుందని గుర్తు చేశారు.

వార్త‌లు

రాజమహేంద్రవరంలో అటల్ బిహారి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ

రాజమహేంద్రవరంలోని గోరక్షణ పేటలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అజేయ దేశభక్తి, సువ్యవస్థిత పరిపాలన, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన అటల్ బిహారీ వాజ్పేయ్ కి అంకితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్

వార్త‌లు

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

96 శాతం పిల్లలకు చుక్కలు సామిస్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 సాధారణ బూత్‌లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసి 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.బూత్ డే కార్యకలాపాల సందర్భంగా లక్ష్యంగా నిర్ణయించిన పిల్లలలో 96 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, మిగిలిన పిల్లలకు రాబోయే రెండు రోజులపాటు ఇంటింటి

వార్త‌లు

ఉండ్రాజవరం మండలంలో పల్స్ పొలియో విజయవంతం

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో 36 పోలియో కేంద్రం బూతుల ద్వారా మొత్తం 6105 మంది పిల్లలకు గాను 5815 మంది పిల్లల కు పోలియో చుక్కల మందు వేశామని ఉండ్రాజవరం ప్రాధమిక కేంద్ర వైద్యాధికారి డా. బి.దుర్గమహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉండ్రాజవరంలో తహసిల్దార్ ప్రసాద్, పాలంగిలో సర్పంచ్  బొక్కాశ్రీనివాస్, చివటం సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయశర్మ, ఏఎంసి చైర్మన్ జిన్నా బాబు, బి.జె.పి నాయకులు సత్యనారాయణ, వెలగదుర్రులో సర్పంచ్

వార్త‌లు

పాలంగిలో వై.యస్.జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పాలంగిలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు, నిడదవోలు ఏం.యంసి. వైస్.చైర్మన్ వెలిచేటి జానకిరామయ్య, పాలంగి సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాలాటి శరత్, బొక్కా శివకుమార్, కొల్లి రాంబాబు, టేకి

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా వైసిపి అధినేత పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం వైసిపి కార్యాలయంలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, సంక్రాంతి సుబ్బారావు, అద్దేపల్లి విజయ్ కుమార్, కరటూరి కాశి,

వార్త‌లు

తణుకులో  వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా తణుకు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అనంతరం ఈ సందర్భంగా  గత 2 నెలలుగా మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ వారికి జీతాలు ఇవ్వటం లేదని తెలిసి మున్సిపల్ శానిటరీ కార్మికులందరికీ (సుమారు 200 కుటుంబాలకు) నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . ఈ కార్యక్రమంలో

Scroll to Top