వార్త‌లు

‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది

:- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ టూర్ ఆపరేటర్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి దుర్గేష్ వెల్లడి గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక రంగం పరుగులు పెడుతోందని వెల్లడి విశాఖపట్నం: ‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక, […]

వార్త‌లు

బాలోత్సవం” గేయానికి నృత్యం చేసిన విద్యార్థినులను అభినందించిన కోట రామ ప్రసాద్

తణుకు, ఫిబ్రవరి 13, 2026 : విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ, వారి సూచనలు, సలహాల మేరకు విద్యలో ముందుకు సాగాలనీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యను అభ్యసిస్తూనే ముందుకు నడవాలని “రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ” అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, కోట రామ ప్రసాద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. తణుకు పట్టణంలోని టి. వేమవరం ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య

వార్త‌లు

విజయవాడలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గౌరవంగా, ప్రేరణాత్మకంగా అనిపించిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. ఈ శిక్షణ మహాభియాన్ రాష్ట్రం మరియు దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కార్యకర్తలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. సమాజ సేవ, సుశాసనం మరియు సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం మరింత దిశానిర్దేశం చేస్తోందని

వార్త‌లు

కాకినాడ చైతన్యకళాశాలలో కేంద్ర బడ్జెట్ 2026 పై యువసంవాద్

కేంద్రప్రభుత్వం 2026 బడ్జెట్ పై కాకినాడ పట్టణంలో గురువారం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కాకినాడ జిల్లా బిజేపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షులు మునగల సాయి గోపి అధ్యక్షతన “యూనియన్ బడ్జెట్ 2026 – యువ సంవాద్” కార్యక్రమం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక ముఖ్యఅతిథిగా పాల్గొని యువతి,

వార్త‌లు

విశాఖలో తొలిసారిగా ‘సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో’

విశాఖపట్నం: ఫిబ్రవరి 12 (కోస్టల్ న్యూస్) అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ “సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” నగరంలోని ఆశీలమెట్ట వద్ద గల కె ఏ పాల్ కన్వేన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిడ్స్, బ్రెయిడల్, మేన్స్, ఫెషన్ షో అలరించింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే

వార్త‌లు

తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల

తణుకు (అక్షరభూమి)తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి కొనియాడారు. ఎన్నో కష్టాలు పడి సంగీతం నేర్చుకుని, మధుర గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ సంగీత ప్రపంచంలో మూడు దశాబ్దాలు పైగా గానం చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారని సరళాదేవి వివరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు యాభై రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం  స్థానిక యన్.టి.ఆర్. మున్సిపల్

వార్త‌లు

ఎస్. కె. ఎస్. డి. మహిళా కళాశాలలో ఘనంగా 44వ వార్షికోత్సవాలు

ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షికోత్సవం వేడుకలు తణుకు ఎస్. కె. ఎస్. డి. మహిళా కళాశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. 44 కళాశాల వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు పట్టణానికి చెందిన భద్ర ఇఎన్టి హాస్పిటల్ డాక్టర్ కె. వీరభద్రరావు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనదని భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఇంటర్మీడియట్లో నిర్దేశించుకున్న లక్ష్యం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఈ దశలో మంచి లక్ష్యాన్ని ఏర్పాటు

వార్త‌లు

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్దాంతాలే బిజెపికి ఊపిరి

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  పుణ్యతిథి సందర్భంగా “సమర్పణ దివస్” జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల కిషోర్ , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పెద్దిరెడ్డి రవి కిరణ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భోగి రెడ్డి ఆదిలక్ష్మి ,రాష్ట్ర అధికార ప్రతినిధి  డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక, యువ

వార్త‌లు

ప్రయాణంలో గుండెపోటుతో ప్రభుత్వవైద్యుని మృతి

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) నిడదవోలు పట్టణానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ వైద్యుడు, అమ్మ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తాతారావు గుండెపోటుతో మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి వైద్యులు ఎంతవరకు ప్రయత్నించినప్పటికీ, చివరకు ప్రాణాలు దక్కలేదు.బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చినా ఆయన ఆరోగ్యం బాగాలేదు అని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు

Scroll to Top