వార్త‌లు

ఆడబిడ్డ కన్నీరు తుడిచిన మంత్రి కందుల దుర్గేష్

భూదౌర్జన్యకారులపై కఠిన చర్యలకు ఆదేశం, బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా పేదల భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: మంత్రి కందుల దుర్గేష్ వైసీపీ నేత భూదౌర్జన్యంపై మంత్రి దుర్గేష్ సీరియస్.. స్టేషన్‌కు పిలిపించి ఆరా తీయాలని ఆదేశం చట్టం ముందు ఎవరూ అతీతులు కారు.. బాధితురాలికి తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని సూచన పేదల భూములను కాపాడటమే కూటమి ప్రభుత్వ బాధ్యత: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: సమాజంలో అండలేని మహిళలపై, పేదలపై […]

వార్త‌లు

తాళ్లపాలెం మావుళ్ళమ్మ జాతర మహోత్సవాల్లో రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన నిడదవోలు, మే 28 : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరమహోత్సవాలలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలకు విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ కి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు,

వార్త‌లు

తెలుగుదేశం మహానాడుకు విశేష స్పందన

నియోజకవర్గ వ్యాప్తంగా కదం తొక్కిన శ్రేణులు 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాట్లు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. వర్చువల్ విధానంలో తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన

వార్త‌లు

ఇరగవరం మండలంలో అన్ని గ్రామపంచాయతీలలో “స్వచ్ఛపధం

పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇరగవరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో బుధవారం “స్వచ్ఛపధం” కార్యక్రమము ద్వారా ప్రధాన రహదారులు మరియు ఇతర రహదారులు శుభ్రం చేయడం జరిగింది. స్వచ్ఛ పధం కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాసు గారు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు హాజరయ్యారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయము ఇరగవరం నందు తణుకు మరియు ఇరగవరం మండలాలకు

వార్త‌లు

విద్యుత్ సంస్కరణలలో చంద్రబాబునాయుడు పాత్ర అమోఘం

దూర దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మహానాడు మొదటి రోజు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ సంస్కరణలపై తీర్మానం బలపరిచిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని దూర దృష్టితో అభివృద్ధి చేస్తూ యువత ఆశలకు ప్రతిరూపంగా దార్శనిక నాయకులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిలుస్తారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సంస్కరణలు- ట్రూ డౌన్ చార్జీలు అమలుపై తీర్మానాన్ని బలపరుచుతూ

వార్త‌లు

“మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!..ట్రోలర్లకు మంత్రి దుర్గేష్ ఘాటు కౌంటర్!

గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకోం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు శిరోధార్యం!:మంత్రి దుర్గేష్ “పర్యావరణ విధ్వంసకారులకు, నిబంధనలు పాటించని పరిశ్రమలదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు హెచ్చరిక! గోదావరి కాలుష్య నివారణే ధ్యేయం… పీసీబీ నోడల్ ఏజెన్సీగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు… జీవో జారీ చేసిన ప్రభుత్వం! త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’… పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించం! గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తితో విజ్జేశ్వరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన..గోదావరి బండ్ పరిశీలన

2027 గోదావరి పుష్కరాల కోసం మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ప్రతిపాదన.. విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి! రూ. 66 కోట్లతో 33 కి.మీల విజ్జేశ్వరం- సిద్ధాంతం బీటీ రోడ్డు నిర్మిస్తే గోదావరి పుష్కరాల సమయంలోనే కాక ఇతర సమయాల్లో కూడా స్థానిక ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి దుర్గేష్ అభ్యర్థన పెండ్యాల, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో ఏటిగట్టు పటిష్ట పరిచేందుకు

Scroll to Top