వార్త‌లు

ఉండ్రాజవరంలో లైంగికవ్యాధులపై అవగాహనా సమావేశం

జిల్లా ఎయిడ్స్, లెప్రసి అండ్ టి బి ఆఫీసర్ (D.A.L.T.O) డా.వసుంధర ఆధ్వర్యంలో, ఉండ్రాజవరం -1 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద, ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.బి.దుర్గామహేశ్వరరావు పర్యవేక్షణలో, ఐ. సి. టి. సీ. కౌన్సిలర్ సుచిత్రప్రియ బృందం గర్భిణులు, ఇతరులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి, కూడా రక్త పరీక్షలు నిర్వహించినారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుచిత్రప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ లైంగిక వ్యాధులు ఏ విధముగా వస్తాయి, రాకుండా ఏ జాగ్రత్తలు […]

వార్త‌లు

సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టండి – పంట నష్టాన్ని నివారించండి

సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టండి, పంట నష్టాన్ని నివారించండి, అధిక దిగుబడులు సాధించండి అని చిలకపాడు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఏఓ బి రాజారావు పిలుపునిచ్చారు. ధాన్యాల ఉత్పత్తి, నిల్వలలో రైతుకు ప్రథమ శత్రువులు ఎలుకలు, విత్తనం వేసినది మొదలు ధాన్యం అమ్మేవరకు లేదా తినేవరకు ఎలుకలు వరి పైరుకు, ధాన్యానికి నష్టం కల్గిస్తాయి. ఇవి తినేదానికన్నా 7-8 రెట్ల ధాన్యాన్ని అధికంగా పాడుచేస్తాయి. అందుచేతనే. రైతులు ఎలుకలను సమర్ధవంతముగా నివారించే ముందు వాటి

వార్త‌లు

నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్

విజ్జేశ్వరంలో మంత్రి దుర్గేష్ విస్తృత పర్యటన పల్లె పండుగ ద్వారా నిర్మిస్తోన్న రోడ్లు, డ్రెయిన్లు సహా పలు అభివృద్ధి పనుల పరిశీలన 18 నెలల కాలంలో విజ్జేశ్వరంలో రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న డొంక రోడ్లను పూర్తి చేసినందుకు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు నిడదవోలులో శాస్కి స్కీమ్ కింద రూ. 29 కోట్లు, ఆర్ అండ్ బీ ద్వారా రూ. 31 కోట్లు మంజూరు

వార్త‌లు

ఆపదలో అభయహస్తం.. పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్

మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో రూ. 25.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీల పంపిణీ నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 607 మందికి రూ. 4.56 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అడుగులు వేస్తోందని, పేదవాడికి వైద్యం భారం కాకూడదన్నదే తమ సంకల్పమన్న మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు నిడదవోలు: “వైద్యం పేదవాడికి

వార్త‌లు

పిల్లల లైంగిక వేధింపులుపై అవగాహన సదస్సు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.దుర్గామహేశ్వరరావు ఆధ్వర్యంలో ” పిల్లలపై లైంగిక వేధింపులు” అనే అంశంపై అవగాహన సదస్సును మంగళవారం డ్వాక్రా బిల్డింగ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున స్టషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్, ఎం. డి. ఓ. శ్రీనివాసరావు, ఏ. ఓ. రామారావు, తణుకు మానస హాస్పిటల్ కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా.రమేష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరుపున హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ఎడ్యుకేషన్

వార్త‌లు

కొత్తపాడు గ్రామ సహకార సొసైటీ లో పావలా వడ్డీ రుణాలు

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామం సొసైటీ నందు  590 మంది సభ్యులు సుమారు 8 లక్షల 50 వేల రూపాయలు రైతులకు పావలా వడ్డీ లు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కారెం బాబురావు మాట్లాడుతూ  కొత్తపాడు సొసైటీ ఎన్ని ఇబ్బందులు ఉన్న శాసన సభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ  చొరవతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సకాలంలో అందించాం, గత ప్రభుత్వ హయాంలో రైతులు అమ్మిన ధాన్యానికి రెండు, మూడు

వార్త‌లు

నిడదవోలు కాలేజీ బస్సు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ

నిడదవోలు: నిడదవోలులో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ప్రైవేట్ కాలేజీ బస్సు ప్రమాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. ఎస్.ఎఫ్.ఎస్ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడం వల్ల విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ ధృవీకరించుకున్నారు. స్వల్ప గాయాలైన క్లీనర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన విద్యుత్

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా 35 మంది గర్భిణీ స్త్రీలకు తణుకు నిసా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ స్త్రీ, ప్రసూతి వైద్యనిపుణులు డా.ఆయేషా ఖాన్ పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి. వైద్యురాలు డా. ఆర్. ఉషాదేవి కూడా గర్భిణీ స్త్రీలను పరీక్షించి, వారికి మందులు మరియు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డా. ఉషాదేవి మాట్లాడుతూ ప్రతీ గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా

వార్త‌లు

ఆంధ్రప్రదేశ్ ‘అజ్ఞాత అద్భుతాల’ ఆవిష్కరణకు పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం

ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ పర్యాటకానికి కొత్త ఊపిరి వాలంటీర్ యాత్ర సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం..తద్వారా 9 మిలియన్లకు పైగా వ్యూస్, 1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు తక్కువ ఖర్చుతో ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు – అత్యధిక ప్రభావం చూపే సరికొత్త ప్రచార నమూనాకు శ్రీకారం ఏపీ పర్యాటక రంగాన్ని కేవలం కొన్ని ప్రదేశాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న మంత్రి

వార్త‌లు

కొండవీడు కోట చారిత్రక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

*కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణం అద్భుతం – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రశంసల జల్లు కొండవీడు అభివృద్ధికి కేంద్రం నుండి రూ. 110 కోట్ల నిధుల సాధనకు కృషి చేస్తామని హామీ పర్యాటక క్యాలెండర్‌లో ‘కొండవీడు ఉత్సవాలు’ చేరుస్తామని వెల్లడి నరసరావుపేట (పల్నాడు జిల్లా):చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన కొండవీడు కోట వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

Scroll to Top