తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి
తణుకు పురుషుల గ్రంధాలయంలో సోమవారం ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని వేసవి శిక్షణశిబిరం యందు శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/విద్యార్ధులకు గ్రంథాలయ అభివృధి కమిటీ అధ్యక్షులు శ్రీమతి వావిలాల సరళదేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల యెడల తల్లితండ్రులు శ్రద్ధ వహించాలని, ఆర్ధిక పరిస్థితుల వల్ల కూడా పిల్లలు ఇళ్లనుండి పారిపోవుట, చదువు మీద శ్రద్ధలేఖ, తల్లితండ్రుల ప్రవర్తన ద్వారా ఇంటినుండి వెళ్ళిపోవుటా జరుగుతుందని, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ […]









