వార్త‌లు

ఎర్రంపేట గ్రామంలో రూ.60 లక్షలతో డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన

కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న డబ్ల్యూబీఎం రోడ్డుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎర్రంపేట గ్రామానికి ఎంతోకాలంగా అవసరమైన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని […]

వార్త‌లు

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలిపల్స్‌ పోలియో

ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలోని 190 కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 27 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తణుకు పట్టణంలో దాదాపు 7 వేల

వార్త‌లు

చదరంగం మేథస్సును మెరుగుపర్చుతుంది

తణుకులో చెస్‌ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా చదరంగం క్రీడ మేథస్సును పెంచుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మాస్టర్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్‌– 19 చదంగం పోటీలు తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో తణుకు పట్టణంతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుండి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

టిడిపి జిల్లాకార్యదర్శిగా పితాని మోహన్‌రావు

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా పితాని మోహన్‌రావు నియమితులయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ తణుకు మండలం అధ్యక్షులుగా పని చేసిన మోహనరావును జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు పదవి రావడానికి సహకరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పితాని మోహనరావును ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించి అభినందించారు. పలువురు

వార్త‌లు

ఛాంపియన్ ఖచ్చితంగా అలరిస్తుంది – హీరో రోషన్

విశాఖపట్నం: డిసెంబర్ 21 (కోస్టల్ న్యూస్) ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే వాళ్లకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలి. అందుకే నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటా అన్నారు హీరో రోషన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ లో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించారు.హీరో రోషన్ మాట్లాడుతూనిజానికి హీరోలంతా 25ఏళ్ల

వార్త‌లు

ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాల ప్రకారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమాలలో భాగంగా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఈరోజు అన్నివీధులను కంతేరు కూటమి నాయకుల సహకారంతో మండలం నందలి అందరు పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు CRP లతో శుబ్రపరిచి పొడి చెత్త తడి చెత్తను వేరుగా సేకరించి సంపద తయారీ కేంద్రానికి తరలించడం జరిగింది.

వార్త‌లు

రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ సజ్జాపురం, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి, తణుకు వారి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, శ్రీ కామన మునిస్వామి, కుమారి K దుర్గా భవాని మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ శ్రీమతి P మహాలక్ష్మి గారిచే బాల్య వివాహలు వల్ల అనర్థాలు గురించి తెలియచేసి, ఎవరైనా

Scroll to Top