ప్రతీ రైతు పంటల బీమాపథకం నందు నమోదు చేసుకోవాలి
తణుకు మండలంలోని కొమరవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కే.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం. వి. రమేష్ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నందు ప్రతి రైతు ఆగస్టు 15 లోపుతాము ఈ సార్వా కాలమునందు పండించిన ప్రతి ఎకరం వరి పొలమును పంటల బీమా పథకం నందు నమోదు చేసుకోవాలని తెలియజేశారు, […]










