అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కందుల దుర్గేష్
మోరంపూడి పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు సేవా పురస్కారాల ప్రదానం రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని మోరంపూడి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య […]







