వార్త‌లు

APSRTC సంస్థ డోర్ డెలివరీ మాసోత్సవాలను తణుకు డిపో కార్గో కార్యాలయం లో ఘనంగా ప్రారంభించారు. డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్ కస్టమర్ కోసూరి సతీష్ వర్మ మొదటి డోర్ డెలివరీ ని బుక్ చేసుకుని. గిఫ్ట్ స్కీం చాలా ప్రోత్సాహకరం గా ఉందని అన్నారు.. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ పాల్గొన్నారు. అనంతరం బస్సు స్టాండ్ లో పాస్సింజర్స్ కు

వార్త‌లు

మాజీ సీఎం జగన్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్

యోగాంద్ర కార్యక్రమం పై మాజీ సీఎం జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ గత ప్రభుత్వం రుషికొండ పై ప్యాలెస్ నిర్మించడం వల్ల ప్రతినెల రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతోందని, ఇది మంచి చేసినట్టు ఎలా అవుతుందని మంత్రి దుర్గేష్ సూటి ప్రశ్న అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో యోగాంధ్రపై వందల

వార్త‌లు

తెలుగురాజు పెనుమత్స సత్యనారాయణరాజు జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రాంగణంలో తెలుగు రాజు పెనుమత్స సత్యనారాయణ రాజు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య సాహిత్యానికి వెలుగు తెచ్చిన కీర్తి శిఖరం, తెలుగు సంస్కృతికి మణిహారం పెనుమత్స సత్యనారాయణ రాజు అని అన్నారు. సత్యనారాయణ రాజు జయంతి సందర్భంగా సన్మానం గ్రహీత తెలుగు సీనియర్ ఉపాధ్యాయురాలు తమ్మా కామేశ్వరి మాట్లాడుతూ

వార్త‌లు

తణుకులో ఘనంగా జరిగిన బాలోత్సవం సన్నాహక సమావేశం

తణుకు, డిసెంబర్ 20, 2025 : పిల్లల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు, సామాజిక స్పృహను పెంపొందించడంలో బాలోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని తణుకు బాలోత్సవం నిర్వహణ కమిటీ ఛైర్మన్ గమిని రాంబాబు అన్నారు. బాలోత్సవ నిర్వహణ తణుకు కు గర్వకారణంగా నిలిపే బాధ్యత బాలోత్సవ కమిటీ సభ్యులు అందరిపై ఉందని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తణుకు గమిని ఫంక్షన్ హాల్ లో తణుకు బాలోత్సవం నిర్వహణ సన్నాహక సమావేశం

వార్త‌లు

అమరజీవి జలధార ప్రాజెక్టు త్యాగం నుండి సంక్షేమానికి సాగే శాశ్వత ప్రవాహం

:- మంత్రి కందుల దుర్గేష్ అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శంకుస్థాపన అద్భుత ఘట్టమన్న మంత్రి దుర్గేష్ ఈ ప్రాజెక్టు ద్వారా 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని దాదాపు 68 లక్షల మంది ప్రజానీకానికి ఇంటింటికీ త్రాగునీరు సరఫరా తాగునీటి భద్రత అనేది సంక్షేమ పథకం కాదు ప్రజల జీవన హక్కు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమానికి పెరవలిని వేదిక చేసుకున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక

వార్త‌లు

డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం నిడదవోలు పర్యటన ఖరారు

వేదిక ఏర్పాటుకు పలుప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాస్థలిపై తుది నిర్ణయం తీసుకున్నాక మరలా వెల్లడిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు: నిడదవోలులో రూ.1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత కార్యక్రమం ఏర్పాట్ల కోసం రెండు మూడు ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా

వార్త‌లు

ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్

:- మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి • త్వరలోనే మరోసారి భేటీ.. అనంతరం రెండు మూడు ఆప్షన్ లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం అమరావతి: పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు కూడా ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామమని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. రుషికొండ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం

వార్త‌లు

ఏలూరు జిల్లా పురావస్తు మ్యూజియంను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

కేంద్రంతో చర్చించి ఏలూరుకు సంగీతం నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఏలూరు: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించి ఏలూరుకు సంగీత నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రూ. 5.25 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా

వార్త‌లు

కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మెళనంలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాపులు ప్రాధాన్యం గల అన్ని రంగాలలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి సంయుక్త నిర్వహణలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని బీసీ కులాలపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వివక్ష, అణచివేత గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రంలో సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్న కాపులపైన కూడా రాజకీయ

Scroll to Top