వార్త‌లు

ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గన్నమని జన్మదినవేడుకలు

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం గ్రామానికి చెందిన  తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్  గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ఉండ్రాజవరం ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో  కేక్ కటింగ్ నిర్వహించి,  వివిధ ప్రదేశాల్లో నిరాశ్రయులైన  పేదలకు స్పందన ఆశ్రమంలో వికలాంగులకు ఉచిత ఆహార పంపిణీ  నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ రాజకీయంగా తమ వెంట నడుస్తున్న […]

వార్త‌లు

ఎల్లప్పుడూ మీ వాడినే నేను – గన్నమని

ఉండ్రాజవరం (అక్షరభూమి) 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా గన్నమని కుటుంబాన్నిఆదరిస్తూ, తమ వెంట నడుస్తున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘ పెద్దలకు, యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీఫెడరేషన్ బోర్డు మెంబర్  గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం. ఈ సందర్భంగా మండలంలో వివిధ శాఖలకు

వార్త‌లు

తణుకు రామకృష్ణ సేవాసమితిలో గోపి మామ మ్యాజిక్ షో.

తణుకు రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ నుండి జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా ఈరోజు గోపి మామగా పిలవబడే ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి.ఎం. గోపాల రెడ్డి చే మ్యాజిక్ మోటివేషన్ క్లాస్ జరిగినది. గోపాల్ రెడ్డి తన మ్యాజిక్ ద్వారా మంచి అలవాట్లు, సెల్ ఫోన్ వల్ల లాభ నష్టాలు, క్రమశిక్షణ, ఓజోన్ పొర గురించి మరియు దేశభక్తిని

వార్త‌లు

కార్పొరేట్ – ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమఫీజుల దోపిడీని అరికట్టాలి

కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలి అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి పశ్చిమగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏ. ఐ. ఎస్. బి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్ట గొడుగుల్లా ఏర్పడి పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లితండ్రులు నుండి వేళ లక్షలు రూపాయలు

వార్త‌లు

రావిమెట్ల హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నమంత్రి కందుల దుర్గేష్

స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహణ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకలకురాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు మంత్రి కందుల దుర్గేష్ కి

వార్త‌లు

ఉండ్రాజవరం పి.హెచ్.సి. అధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భముగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాధికారి డా. బి. దుర్గమహేశ్వర రావు ఆధ్వర్యములో డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ, ప్రతిజ్న నిర్వహించారు. ఈ సందర్భంగా డా. దుర్గ్రామహెశ్వరరావు మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్తై అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అని, అందువల్ల దోమల వృద్దిని అరికట్టుట వలన, దోమకాటు నుండి రక్షణ పొందుట వలన ఈ డెంగ్యూ వ్యాధి

వార్త‌లు

డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు

రూ. 5 కోట్లు వ్యయంతో ప్రాసెసింగ్ యూనిట్ ప్లాస్టిక్ నివారణకు ప్రజలు సహకరించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.గత కొన్నేళ్లుగా చెత్త కొండలా పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన దిశగా చర్యలు

వార్త‌లు

ఆరాధ్యుడు అభినవభగీరథుడు… సర్ ఆర్ధర్ కాటన్

సాహితీ సామ్రాజ్యం అద్వర్యంలో స్థానిక న్యాయవాది మండవిల్లి చినరామయ్య ఆఫీస్ ప్రాంగణమందు కాటన్ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్మామలంగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అన్నదాత, ప్రాణప్రదాత కాటన్ దేవరుడు అని అన్నారు. గ్రామీణ నీటి సరఫరాశాఖ విశ్రాంత డి. ఇ. ఇ. పేరూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుబాంధవుడు, ప్రజలగుండెల్లో కొలువైన భగీరథుడు కాటన్ దొర అని అన్నారు.పై సందర్భంగా ఆరాధ్యుడు అభినవభగీరథుడు కాటన్ జీవితచరిత్రపై

Scroll to Top