వార్త‌లు

తదేకం ఫౌండేషన్ సహకారంతో తీపర్రులో ‘మా గోదావరి సంకల్ప్’ 

 ప్రతిపాదనలు..సంక్రాంతి నాటికి తీపర్రు మోడల్ విలేజ్ పనులు పూర్తి చేస్తాం: మంత్రి దుర్గేష్2027 గోదావరి పుష్కరాల నాటికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ‘తీపర్రు’ గ్రామాన్ని ఆదర్శ పుష్కర గ్రామంగా, స్థానిక ఘాట్‌ను మోడల్ ఘాట్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తీపర్రులో తదేకం ఫౌండేషన్ సహకారంతో తలపెట్టిన ‘మా గోదావరి సంకల్ప్’ కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, […]

వార్త‌లు

నిడదవోలులో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళల చెస్ పోటీలు

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. స్వయంగా చిన్నారులతో చెస్ ఆడిన మంత్రి దుర్గేష్ స్థానిక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిడదవోలులో రాష్ట్ర స్థాయి మహిళల చదరంగం పోటీలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పచ్చిపులుసు వీర్రాజు, కావమ్మ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజుల పాటు) నిర్వహించనున్న ఈ క్రీడా సంబరానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా

వార్త‌లు

తణుకు జాతీయ లోక్ అదాలత్ లో  మొత్తం 1177 కేసులు రాజీ

శనివారం తణుకు కోర్టు భవనముల సముదాయములో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ యందు తణుకు లీగల్ సర్వీసెస్ చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి ఆధ్వర్యములో జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 1177 కేసులు రాజీచేశారు, రాజీ అయిన వాటిలో మోటార్ వాహనాల ప్రమాద బీమా కేసులలో 11 కేసులకు గాను 46,15,000 రూపాయలు కక్షిదారులకు పరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారి నుంచి ఇప్పించారు, అన్ని రకాల సివిల్ కేసులు మొత్తం 10 కేసులు రాజీ చేసి

వార్త‌లు

వార్డులలో అభివృద్ధి పనులకు సన్నాహాలు

ప్రభుత్వం నుంచి రూ. 16 కోట్లు నిధులు మంజూరుకూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి వార్డుల వారీగా మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి శనివారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఇటీవల తణుకు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రూ. 16 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.

వార్త‌లు

కానూరులో రొయ్యల సాగుపై ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన 

కాకినాడ రాష్ట్ర మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థ  ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో రొయ్యల రైతులకు “రొయ్యల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అంశంపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా  కె.రామకృష్ణ, సహాయ మత్స్య సంచాలకులు ఎస్.పీ.ఎఫ్. కాకినాడ, రైతులకు రొయ్యల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను వివరించారు. ముఖ్యంగా చెరువు సిద్ధం, నీటి నాణ్యత నిర్వహణ, నాణ్యమైన SPF సీడ్ ఎంపిక, సక్రమమైన ఫీడ్ నిర్వహణ, బయో

వార్త‌లు

యస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తక పంపిణీ

స్థానిక యస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల యూజీ & పీజి (అటానమస్)లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పేద విద్యార్ధినులకు ‘పుస్తక వితరణ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీ సుందరీబాయి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని పేద విద్యార్ధినులు చదువులో వెనుకబడి ఉండకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, మానవ ప్రయత్నానికి అదృష్టం తోడైతే విజయం సిద్ధిస్తుందని మా ప్రోత్సాహానికి తోడు విద్యార్ధినులు

వార్త‌లు

అపార మేధాశక్తి మన భారతీయుల సొంతం

అపార మేధాశక్తి మన భారతీయుల సొంతం అనడానికి ఈమె జీవితం ఒక ఉదాహరణ. బెంగుళూరు నగరంలో కన్నడ పూజారి కుటుంబంలో 1929 లో జన్మించిన శకుంతులాదేవి. ఆమె తండ్రి పూజారిగా ఉండడానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమింపబడ్డాడు. మూడేళ్ల వయసులోనే శకుంతలాదేవి పేకలతో ట్రిక్కులు చేయడంలో ప్రతిభని ఆమె తండ్రి గమనించాడు. ఆమెని చదివించాలి అనుకుని ఒకటో తరగతిలో జాయిన్ చేసారు. కాని పేదరికం కారణంగా ఒకటో తరగతి మద్యలోనే

వార్త‌లు

రొటరీ క్లబ్ అధ్వర్యంలో బోళ్ళ బులిరామయ్య శతజయంతి వేడుక

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బులిరామయ్య భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకునిగా నిలిచిన వ్యక్తి బోళ్ల బులిరామయ్య శత జయంతి వేడుకల సందర్భంగా గురువారం తణుకు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సీనియర్ రొటరీక్లబ్ సభ్యులు మల్లిన అరుణసారధి ద్రవ్య సహాయంతో ఉండ్రాజవరం పి.హెచ్.సి.వద్ద ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో భాగంగా బాలింతలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహార కిట్లను అందించారు. గర్భిణీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రొటరీ

వార్త‌లు

మద్యం త్రాగి ఆటో నడిపినందుకు జైలుశిక్ష

ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఉండ్రాజవరం ఎస్సై డి. రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండగా కొవ్వూరు మండలం, మద్దూరు గ్రామానికి చెందిన షేక్ అబ్బాస్ అనే వ్యక్తి ఏపీ 37 టిడి 1398 అనే నెంబర్ గల ఆటో మద్యం సేవించి నడుపుతూ పట్టుబడగా అతనిని గురువారం తణుకు రెండవ ఏ.జే.ఎఫ్.సీఎం. కోర్టు నందు హాజరుపరచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఎనిమిది రోజులు అనగా 9

వార్త‌లు

ప్రకృతి వ్యవసాయ పద్దతులే భూసారాన్ని పెంచుతాయి

క్ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని తాడిపరు గ్రామంలో తణుకు ఏడిఏ జి. నరేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్యం నేల సంరక్షణ అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి భూసార పరీక్ష ఫలితాల ప్రకారంగా సేంద్రీయ మరియు రసాయన ఎరువులను వినియోగించడం వల్ల అనగా పశువుల ఎరువు వర్మి కంపోస్టు,

Scroll to Top