వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా పని చేయాలి

టిడిపి, జనసేన, బీజేపీ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి నాంది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు తణుకు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం తణుకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి టిడిపి, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కూటమి పార్టీల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. గురువారం తణుకులోని వీకే కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన జనసైనికుల

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో కేన్సర్ పై అవగాహన

ప్రపంచ కేన్సర్ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని …. అన్ని గ్రామాల్లో కూడా కేన్సర్ పై అవగాహన కార్యక్రమములు నిర్వహించడమైనది. దానిలో భాగంగా ఉండ్రాజవరం జిల్లా  పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు  కేన్సర్ వ్యాధి అవగాహన పై క్విజ్ పోటీ నిర్వహించడమైనది. అనంతరం ఉండ్రాజవరం ప్రాథమిక  ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఆర్.ఉషా దేవి  ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయులకు కూడా కేన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ఉషాదేవి  మాట్లాడుతూ

వార్త‌లు

రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

తణుకు నియోజవర్గం నుంచి కూటమి అభ్యర్థుల విజయానికి నాంది పలకాలి టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దిశా నిర్దేశం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించేలా తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు సమష్టిగా కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

వార్త‌లు

రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష

పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ. 150 కోట్ల ప్రతిపాదన విశాఖ, తిరుపతిలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని మంత్రి దుర్గేష్ వెల్లడి అమరావతి: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, పర్యాటక రంగ అభివృద్ధి, నిధుల కేటాయింపులపై వెలగపూడి సెక్రటేరియట్‌లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

వార్త‌లు

లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈనెల 12న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి…

తణుకు, ఫిబ్రవరి 3కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ ఈనెల 12 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగ,కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక అమరవీరుల భవనంలో జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలను చేస్తూ కార్పోరేట్లు,

వార్త‌లు

తణుకు డిపోగారేజ్ లో కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల బంపర్ డ్రా

తణుకు డిపో గారేజ్ ఆవరణలో కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల 4 వ వారం, మరియు బంపర్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. నూతన డిపో మేనేజర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం కు నూతన ప్రజా రవాణాధికారి సప్పా గిరిదర్ కుమార్ ముఖ్య అతిధి గా విచ్చేసి విజేతలను ప్రకటించారు. 3 వారం విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నూతనం గా జిల్లా ప్రజారవాణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సప్పా గిరిధర్ కుమార్ గారికి మరియు

వార్త‌లు

మార్చి 14న తణుకులో జాతీయ లోక్ అదాలత్

గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి పత్రిక ప్రకటన ద్వారా 2026 సంవత్సరానికి గాను మొదటి జాతీయ లోక్ అదాలత్ ది.14.3.2026 వ తేదీన రాష్ట్రములో కోర్టులు పనిచేయు ప్రతి చోట నిర్వహిస్తున్నారు, దానిలో భాగంగా తణుకు కోర్టు లో కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోటు బకాయి కేసులు, మోటారు వాహనాలు ప్రమాదాల కేసులు, భార్య భర్తల కుటుంబ

వార్త‌లు

ఉపాధి హామీచట్టంలో మార్పులు కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కొత్తగా తీసుకొచ్చిన వి బిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తణుకు మండలం కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామపంచాయతీలు వద్ద అధికారులకు

వార్త‌లు

పెద్దపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు: మంత్రి కందుల దుర్గేష్

రాజానగరం సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మరంగా గాలింపు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి బోనులు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్లతో అటవీశాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి దుర్గేష్ సూచన ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వెల్లడి అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో

Scroll to Top