వార్త‌లు

కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరి

తణుకు పట్టణంలోని సీఎం కన్వెన్షన్ హాల్ నందు జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS), కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులందరూ కలిసి కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ […]

వార్త‌లు

దొడ్డిదారిన తణుకు మాస్టర్ ప్లాన్ అమలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ అవకతవకలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాస్టర్ ప్లాన్ ద్వారా తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరియు రైతులు ఘోరంగా మోసపోబోతున్నారని దయచేసి ఈ మాస్టర్ ప్లాన్ విధానాన్ని విరమించుకోవాలని తనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణపై ధ్వజమెత్తిన మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరావు.

వార్త‌లు

పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ప్రజాసమస్యల పరిష్కారవేదిక

పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపెందుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ కార్యక్రమం) ఈ రోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం APOILFED చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలోని వివిధ

వార్త‌లు

48వ వార్డులో సమస్య ఎక్కడఉంటే అక్కడ ప్రత్యక్షమవుతున్న గంకల కవిత అప్పారావు యాదవ్

సమస్యల రహిత వార్డుగా 48వ వార్డును తీర్చే దిద్దడమే గుడ్ మార్నింగ్ గంకల లక్ష్యం 48వ వార్డు ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటన ప్రతిరోజు వార్డు ప్రజలకు అందుబాటులో పర్యటన చేస్తూ సమస్యలను పరిష్కారం చూపుతున్న గంకల 48వ వార్డులో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ప్రత్యక్షమవుతున్నారు.గుడ్ మార్నింగ్

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

తణుకు కోర్టు భవనముల సముదాయము శనివారం తణుకు కోర్టుఆవరణలో గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆధ్వర్యములో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి మొత్తం 1103 కేసులు రాజీ చేసారు. ఇందులో సివిల్ మరియు క్రిమినల్ కేసులు 232, బెంచ్ కోర్ట్ కేసులు 850, ప్రీ లిటిగేషన్ కేసులు 21 రాజీ చేసారు, ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అన్ని కోర్టులలో నిర్వహిస్తారని, కక్షిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం

వార్త‌లు

ఎన్ హెచ్ 5 నుండి చివటం ప్రధానరహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం త్వరలోనే నిడదవోలు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఎన్ హెచ్ 5 నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యత

వార్త‌లు

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్సవ్ ( బీచ్ ఫెస్టివల్ ) ను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహణ విశాఖపట్నం: శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన

వార్త‌లు

ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ప్రారంభం

సుధీర్ఘకాలం నిర్మాణం జరుపుకుంటూ, ఎంతోమంది ప్రయాణీకులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ఊపందుకున్నాయి. ఉండ్రాజవరం ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ దీర్ఘకాల సమస్య పరిష్కారదిశగా మరో కీలక ముందడుగు పడింది. అనేక ప్రయత్నాలు, కాంట్రాక్టర్లతో సమావేశాలు మరియు అధికారులతో నిరంతర చర్చల ఫలితంగా సర్వీస్ రోడ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో సమస్యను ప్రస్తావిస్తూ చేసిన కృషి ఫలితంగా, NHAI పాత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త కాంట్రాక్టర్‌ను

వార్త‌లు

రైతుని శాస్త్రవేత్తని చేయడమే పొలంబడి ముఖ్య ఉద్దేశం

వ్యవసాయంలో రైతుని శాస్త్రవేత్తని చేయడమే పొలంబడి కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు ద్వారా రైతులు పెంచుకోవడానికి ప్రతివారం సలహాలు సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిలకపాడు గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి సీజన్లో విత్తనం వేసినప్పటినుండి

వార్త‌లు

మాజీఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్

• 100 పడకల ఆస్పత్రి హడావిడి చేస్తే రాదు .. పూర్తిస్థాయి పరిపాలన, ఆర్థిక, వైద్య సిబ్బంది నియామక అనుమతులు సాధిస్తే వస్తుందని స్పష్టం • పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం లేకుండా బిల్డింగ్ నిర్మించి ప్రయోజనమేంటి.. మీరు అన్నట్లుగా వైద్య సిబ్బంది నియామకం ఎక్కడ జరిగిందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్ • వాస్తవంగా 100 పడకల ఆస్పత్రికి తగ్గ వైద్య సిబ్బంది ఉంటే ప్రజలు రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎందుకు వెళ్తారు..ఆ

Scroll to Top