ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు
ఫలితాల్లోనూ అదే జోరు కనబరచుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడి పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో […]










