వార్త‌లు

దమ్ము చక్రాలతో ధ్వంసం

కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఉండ్రాజవరం మండలంలో గ్రామాల మధ్యన ఉన్న రహదారులు గత ఆరు నెలలనుండి బి.టి. రోడ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రయాసతో కూటమి ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు వాటి పర్యవేక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో దమ్ముచక్రాలకు అనతికాలంలోనే పాడయ్యె పర్తిస్థితికి వస్తున్నాయి. వరి సాగులో భాగంగా దమ్ము చేయడానికి ట్రాక్టర్లు ద్వారా చెయాల్సిరావడంతో ఇనుప దమ్ముచక్రాలు బి.టి.రోడ్లపై వెళుతున్నందువల్ల పాడవుతున్నాయని, ఈ విధంగా చేయడంవలన మరలా యదాస్తితికి రోడ్లు వస్తాయని, […]

వార్త‌లు

అన్నవరం దేవస్థానం వద్ద రత్నగిరి కొండపై చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన

రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జనసేన నాయకులు రాజమహేంద్రవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం వద్ద రత్నగిరి కొండపై పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పార్కును నిర్మించాలని కోరుతూ అన్నవరం దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జనసేన నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌కు ప్రతిపాదనల పత్రాన్ని అందజేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో

వార్త‌లు

క్షేత్రస్థాయి నాయకత్వం పెంపొందించడం, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం జనసేన లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ క్యాంప్ కార్యాలయంలో దిగ్విజయంగా ముగిసిన దరఖాస్తుల సేకరణ ప్రక్రియ..6 రోజుల పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిధిలో జరిగిన ‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’ కార్యక్రమం విజయవంతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన మంత్రి కందుల దుర్గేష్ మంత్రి దుర్గేష్ ను సత్కరించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు, పార్టీ

వార్త‌లు

శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్  ప్రెసిడెంట్ బెజవాడ సూర్య అధ్యక్షతన గేట్ నెంబర్  వావిలాల సరళదేవి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ బుధవారం తణుకు బివిఎస్ ప్యాలెస్ నందు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రెసిడెంట్ గా మొదటిసారి డాక్టర్స్ డే సెలబ్రేషన్ తో స్టార్ట్ అవ్వడం  ఆనందంగా ఉందని బెజవాడ సూరిబాబు అన్నారు.  తొలుతగా ఇంపుల్స్ కాలేజీ స్టూడెంట్స్ తో స్వాగత సుమాంజలి నృత్య ప్రదర్శన ఆర్కెస్ట్రా రాజుతో పాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించగా  ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సరళాదేవి మాట్లాడుతూ  పవిత్రమైన డాక్టర్

వార్త‌లు

ఉండ్రాజవరం మండల పీఎంపీల నూతన కమిటీ

వైద్య రంగంలో డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్పూర్తి అని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం, మండల కార్యవర్గ ఎన్నికలు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన గౌడ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు

వార్త‌లు

అత్యాధునిక వైద్యంలో యశోద హాస్పిటల్స్ సంచలనం..

చిన్న కోతతోనే క్లిష్టమైన గుండె చికిత్సలు! తణుకు , జూన్ 30 : గుండె ఆపరేషన్ అంటేనే ఛాతీ ఎముకను పూర్తిగా తెరవడం, భారీగా రక్తస్రావం కావడం, నెలల తరబడి మంచానికే పరిమితం కావడం అనే పాత భయాలకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ చెక్ పెడుతోంది. సరికొత్త వైద్య సాంకేతికతను ఒడిసిపట్టుకుని, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి అతి తక్కువ కోతతోనే అత్యంత సురక్షితమైన చికిత్సలు అందిస్తోంది. తణుకులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద

వార్త‌లు

రాష్ట్ర పండుగగా ఏరువాక పౌర్ణమి

రైతుల్లో నూతనోత్సాహం నింపిన ఏరువాక జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సాంకేతికతతో వ్యవసాయం మరింత లాభదాయకం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండపాక గ్రామంలో ఏరువాక పౌర్ణమి ప్రారంభం ఎడ్లబండితో దుక్కి దున్నిన కలెక్టర్, ఎమ్మెల్యే ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన వైనం ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చిన కలెక్టర్, ఎమ్మెల్యే తణుకు మండలం మండపాక గ్రామంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా

వార్త‌లు

ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్న బిజేపి నాయకులు

వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు కొత్త పంటల సాగుకు సిద్ధమవుతారు. ఇది పూర్తిగా రైతుల జీవితానికి సంబంధించిన పండుగ వ్యవసాయం ప్రారంభించే ముందు భూమాతకు నమస్కారం చేస్తారు ఎద్దులను గౌరవిస్తారు,వరుణ దేవుని ప్రార్థిస్తారు, పంటలు బాగా పండాలని కోరుకుంటారు.  ఈ పండుగను తెలుగు నెల అయిన జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.  పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర

వార్త‌లు

ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

2026 – 2027 సంవత్సరమునకు ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం పాలంగిలోని కనకదుర్గ ఆలయము నందు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మానవతా జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ, ఆర్ . గంగాధర్ రావు, తణుకు మానవతా సంస్థ సీనియర్ సభ్యులు డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, శ్రీమతి బోయపాటి రామలక్ష్మి, గమని రాంబాబు, ఎస్. వి. సతీష్ బాబు, ఉప్పలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా

వార్త‌లు

జనచైతన్యం తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ – జనవిజ్ఞాన వేదిక నాయకులు

రాజ్యాంగానికి ప్రజలే కర్తలని, ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులని జన చైతన్యంతోనే వాటిని పరిరక్షించు కోవాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. వి. బ్రహ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక యస్. సి. ఐ. యం. డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ” ప్రజాస్వామ్య విలువలు – పౌరసమాజం కర్తవ్యాలు ” అన్న అంశంపై డా బి రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యం లో యజమానులైన ప్రజలే

Scroll to Top