వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు గడ్డపై ఆధ్యాత్మిక పరిమళం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆలయాల అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు జారీ గోదావరి పుష్కరాలు నాటికి పుణ్యక్షేత్రాల సర్వాంగ సుందరీకరణ లక్ష్యం: మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు భక్త జన సందోహం ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి […]

వార్త‌లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలకు పెద్దపీట

78 మందికి రూ. 61.33 లక్షలు చెక్కులు అందజేత ఇప్పటివరకు 1004 మందికి రూ. 7కోట్లు.50లక్ష లకు పైగా పంపిణీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి 78 మంది బాధితులకు రూ. 61.33 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం అందజేసి మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కృషితో నిడదవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

నిడదవోలును ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతాం..మంత్రి కందుల దుర్గేష్ ధీమా మంత్రి దుర్గేష్ చొరవతో ఆలయాల అభివృద్ధికి నిధులు వెల్లువెత్తడంపై నియోజకవర్గ ప్రజానికం హర్షం నిడదవోలు, మే 7, 2026:నిడదవోలు పట్టణంలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయానికి వైభవం సంతరించుకోనుంది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కూటమి ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తూ కీలక

వార్త‌లు, సినిమా

ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

అమరావతి:ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఆర్.బి. చౌదరి గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారనే వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తెలుగు, తమిళ భాషల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, చిత్ర

వార్త‌లు

కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు: కలెక్టర్ కీర్తి చేకూరి

27 మంది ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి ప్రతిభావంతులకు అభినందన సత్కారం కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను

వార్త‌లు

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న బొలిశెట్టి

వేల్పూరులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన అభయాంజనేయస్వామి వారిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ సోమవారం దర్శించుకున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలో 45 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేసి అనంతరం మాట్లాడారు. అభయాంజనేయస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,

వార్త‌లు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అమోఘం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గ టాపర్ ‘అమరాపురి జెస్సిక’కు మంత్రి దుర్గేష్ ప్రత్యేక అభినందనలు 592 మార్కులతో సత్తా చాటిన జెస్సిక.. అత్యుత్తమ మార్కులు సాధించిన బేబీ షాలిని, చంద్రిక ప్రియలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ విద్యార్థినులను శాలువాతో సత్కరించి, ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల

వార్త‌లు

కార్మికులు రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి – డివివియస్ వర్మ

కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తూ కార్మికుల హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలపైనా దానికి వంతపాడుతూ మద్దతు దారులుగా వున్న రాష్ట్రం లోనిపాలక , ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కార్మికులు గళం విప్పాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్ అధ్యక్షుడు డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.​శుక్రవారం తణుకులోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మే డే సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక

Scroll to Top