చేనేతల జీవితాల్లో “కూటమి” కొత్త వెలుగులు
నేతన్నలకు విద్యుత్తు రాయితీ కల్పించిన ప్రభుత్వం నియోజకవర్గంలో 116 మందికి చేకూరనున్న లబ్ది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి వేల్పూరులో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ రాయితీ పథకాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సాధారణ మగ్గాలు వినియోగించే చేనేతలకు […]










