వార్తలు
క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన సదస్సు
స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ & పీజి (అటానమస్)లో ఆదరణ సేవ ఫౌండేషన్ మరియు మణిపాల్ హాస్పటల్ విజయవాడ, జాతీయ సేవా పథకము మరియు ఎన్.సి.సి విభాగం, ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఇటువంటి
వార్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా బసవా రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విజయవాడలో బుధవారం జరిగినది. ఈ సమావేశములో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా తణుకు రవీంద్ర ఐటిఐ కాలేజ్ అధినేత బసవా రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగానూ, ఎన్.వి.జి. శ్రీనివాస్, అధ్యక్షులుగా, డి.దామోదర చౌదరి ప్రధానకార్యదర్శిగా, కె.శ్రీనివాస్ రావు ట్రెజర్ గాను ఎన్నుకోబడినారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బసవారామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటిఐ ల అభివృద్ధికి
వార్తలు
ఉపాధి హామీ పథకం పాతవిధానమే కొనసాగించాలి
ఉపాధి హామీ పథకం పాత విధానమే కొనసాగించాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవార నాడు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిసరించి ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలని పాత విధానాన్ని కొనసాగించాలని కోరుచు సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలోని 15 సచివాలయంలో కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొత్త చట్టం
వార్తలు
కేంద్ర బడ్జెట్లో పర్యాటక, అతిథ్య, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేయడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
ఏపీ పర్యాటక రంగానికి ఇప్పటికే రూ.450 కోట్ల కేంద్ర సాయం: మంత్రి కందుల దుర్గేష్ బడ్జెట్లో పర్యాటక రంగానికి రూ.2438 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ. 3416 కోట్లు కేటాయించడం హర్షనీయం: మంత్రి దుర్గేష్ నూతన బడ్జెట్ తో రాష్ట్రంలో త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి : మంత్రి దుర్గేష్ ఏపీలో మరింత పర్యాటక అభివృద్ధి జరగనుంది : మంత్రి దుర్గేష్ పర్యాటకుల సంఖ్య పెరిగేలా, పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతులు అందించేలా బడ్జెట్లో కీలక
వార్తలు
కేంద్ర జనాకర్షక వికసిత్ భారత్ బడ్జెట్
రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం బిజెపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో కలిసి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక విలేఖరులతో మాట్లాడుతూ…. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందించిన 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ద్వారా గ్రామీణ ఉపాధి, రైతులు, యువత, మహిళలు మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ బడ్జెట్ ద్వారా
వార్తలు
కానూరు – నడుపల్లికోట రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
ప్రజల కోరిక మేరకు కల్వర్టు నుండి గ్రామం వరకు రహదారి విస్తరణ.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడి..విస్తరణకు అదనంగా రూ. 15 లక్షలు మంజూరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు నిడదవోలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం కేంద్ర బడ్జెట్ ద్వారా పర్యాటక రంగానికి మహర్దశ రానుందని వెల్లడి నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వార్తలు
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు
వైసిపి హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంపు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల తగ్గింపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రేలంగి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేఅభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకు వెళుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని అన్నారు. ఇరగవరం







