మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు గడ్డపై ఆధ్యాత్మిక పరిమళం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆలయాల అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు జారీ గోదావరి పుష్కరాలు నాటికి పుణ్యక్షేత్రాల సర్వాంగ సుందరీకరణ లక్ష్యం: మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు భక్త జన సందోహం ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి […]









