వార్త‌లు

రాజకీయ దురుద్దేశంతోనే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థలు రాజకీయ కక్షతోనే ఆనాడు చంద్రబాబుపై అక్రమ కేసులు ఆనాడు జగన్ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని పరిపాలన యువత భవిష్యత్తు కోసం తపన పడే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవమున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనీ గత వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబునాయుడును రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారని […]

వార్త‌లు

గ్రూప్ 1 విజేత సాయి మణికంఠకు ఎమ్మెల్యే అభినందనలు

రేలంగి గ్రామానికి చెందిన యువకుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన టిఫిన్ సెంటర్ యజమాని గాది పల్లయ్య, గంగాభవాని దంపతుల కుమారుడు సాయి మణికంఠ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగం సంపాదించినందుకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సాయి మణికంఠను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

వార్త‌లు

ఏసీబీ వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

👉తణుకులో ఏసీబీ మెరుపు దాడి 👉లంచం తీసుకుంటూ ఏసీబీ కు చిక్కిన హెడ్ కానిస్టేబుల్ 👉 తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 👉కేసు పరిష్కారం పేరుతో బాధితుడిని భయపెట్టి మొత్తం రూ.25,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం..ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతోమెరుపు దాడి చేసి, లంచం స్వీకరిస్తున్న సమయంలో సుబ్బారావును

వార్త‌లు

పెన్షన్ల పంపిణీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం

ముందు రోజే పెన్షన్లు అందించడం వైసీపీకి చెంపపెట్టు నియోజకవర్గంలో రూ.15.16 కోట్లు పెన్షన్లు అందజేత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తూర్పువిప్పర్రు శివారు నారాయణపురంలో గ్రామదర్శిని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతుందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను దూరంగా పెట్టి వారి ద్వారా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు

వార్త‌లు

గ్రంథాలయ చైర్మన్ నాగరాజుకు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శుభాకాంక్షలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ నూతన చైర్మన్ జుత్తుగ నాగరాజును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు శనివారం మహదేవపట్నంలోని నాగరాజు నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

వార్త‌లు

ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణంలో ప్రతి నెలా రూ..86 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడి 10వ వార్డులో రజకుల వీధికి వెళ్లి రజకుల ఇళ్లలో బట్టలు ఇస్త్రీ చేసి ఆశ్చర్యపరిచిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, జనవరి 31, 2026:ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శనివారం నిడదవోలు పట్టణంలోని 10వ

వార్త‌లు

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

నిడదవోలు పట్టణంలోని చర్చ్ పేటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ పురపాలక పాఠశాల సందర్శన.. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ సమేత గోలింగేశ్వర ఆలయ దర్శనం నిడదవోలు, జనవరి 31: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. నిడదవోలు పట్టణం చర్చ్ పేటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ పురపాలక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.మధ్యాహ్న భోజన పథకం

వార్త‌లు

అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం – బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జోలికొస్తే సహించేది లేదు* “ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోలికొస్తే తాట తీస్తాం. అంబటి రాంబాబు నీది మనిషి జన్మేనా? ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ రోడ్డు మీద పడి

వార్త‌లు

ఫిబ్రవరి3న తణుకులో ఉచిత క్యాన్సర్‌ వైద్యశిబిరం

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్‌ నాగరాణిప్రపంచ క్యాన్సర్‌ డే పురస్కరించుకుని ఈనెల 3న తణుకులో ఉచిత క్యాన్సర్‌ నిర్థారణ, పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌  కమిటీ (డీవీఎంసీ) సభ్యురాలు జి.ఆశాజ్యోతి తెలిపారు. విజయవాడకు చెందిన మణిపాల్‌ హాస్పటల్, తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కాళాశాల సంయుక్త ఆధ్వర్యంలో   మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళా కళాశాల ఆవరణలో ఆరిమిల్లి కృష్ణతులసి సహకారం తో ఈ

వార్త‌లు

డిఆర్సి సమీక్ష సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన డి ఆర్ సి సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, భారీ నీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై

Scroll to Top