వార్త‌లు

తణుకు, గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు తణుకు వారు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు తెలియచేయునది, ది 9.5.2026 వ తేదీ న తణుకు కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, భార్య భర్తల మధ్య తగదా కేసులు, బ్యాంకు ఋణ బకాయి కేసులు, అన్ని రకాల […]

వార్త‌లు

హైదరాబాద్ లో కోటరామప్రసాద్ కు బల్లెం విశిష్ట పురస్కారం ప్రదానం

ఏప్రియల్, 30, 2026 : హాస్యరస ప్రధానమైన సినిమాలు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తాను ముప్పై ఐదు సినిమాలు నటించి సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించినట్లు ప్రముఖ సినీ హీరో,”పద్మశ్రీ”, “నట కిరీటి”, “హాస్య కిరీటి”, డా. గద్దె రాజేంద్రప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఫంక్షన్ హాల్ లో సోమవారం రాత్రి ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన బల్లెం సినీ “మా”

వార్త‌లు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఘనంగా నిర్వహణ – నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రాజమహేంద్రవరం సిటీ ఏప్రిల్ 30: సూర్య న్యూస్:- రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 30:జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) తొలి మహాసభ గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.

వార్త‌లు

పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో తణుకు బాయ్స్ హైస్కూల్ ప్రభంజనం

ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ తణుకు పాఠశాల నందు 292 మంది విద్యార్థులు హాజరైనారు. ప్రధమ శ్రేణిలో 133ద్వితీయ శ్రేణిలో45తృతీయ శ్రేణిలో 15ఉత్తీర్ణులైనారు. 36 మంది విద్యార్థినీ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినారు ప్రభుత్వ పాఠశాలలలో తణుకు మండలం ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని K. విద్యా హాసిని 588 మార్కులు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ వి ఎస్ ఎన్ పద్మావతి గారు

వార్త‌లు

మహాప్రస్థానం నిత్యవసంతం…!

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక పంచాయితీ రాజ్ ప్రాంగణమందు శ్రీశ్రీ జయంతిని గురువారం నిర్వహించినారు.సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ చెప్పలేని భావలను కలంతో చెప్పడం శ్రీశ్రీ కి అలవాటని, కలం నుంచి జాలువారిన అక్షరాలెన్నో ఎంతోమంది గుండెల్లో నిలిచాయని అన్నారు. పంచాయితీ రాజ్ డి. ఇ. ఇ. ఉప్పలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాప్రస్థానం నిత్యవసంతమని, మనలోనికవి, మహాకవి శ్రీశ్రీ అని అన్నారు. పై సందర్భంగా శీశ్రీ జీవితచరిత్రపై సదస్సు నిర్వహించినారు పలువురు మాట్లాడినారు.అనంతరం పంచాయితీ

వార్త‌లు

తాడిపర్రు జడ్పీ హైస్కూల్‌కు 90% ఉత్తీర్ణత…

ఉండ్రాజవరం, ఏప్రిల్ 30:తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని జి.వి.ఎస్.ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. 2026 ఏప్రిల్ 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం, మొత్తం 59 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 53 మంది ఉత్తీర్ణులై 90 శాతం ఫలితాన్ని సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపించారు. కే. రేణుక 547 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. కే. అమృత 515, వి.

వార్త‌లు

రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ

కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైస్ మిల్లు డ్రయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలోనే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన డ్రయర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రైతుల సహకారంతో ఏలేటిపాడు సొసైటీను రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా గుర్తింపు

వార్త‌లు

ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు

జలజీవన్ మిషన్ పథకం ద్వారా రక్షిత తాగునీరు ఇరగవరం మండలంలో రూ. 56 కోట్లతో పనులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కె.కుముదవల్లి గ్రామంలో వాటర్ ట్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యేఇంటింటికి రక్షిత తాగునీరు కుళాయిల ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో 48 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా రూ. 56 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఇరగవరం

వార్త‌లు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

తణుకు నియోజకవర్గంలో 81 శాతం ఉత్తీర్ణత విద్యార్థులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు మంత్రి నారా లోకేష్‌ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతోనే నాణ్యమైన విద్య అందుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రావడం అభినందనీయమని అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.తణుకు నియోజకవర్గంలో

వార్త‌లు

విద్యార్థుల విజయానికి మంత్రి కందుల దుర్గేష్ సలాం

పదో తరగతి ఫలితాల్లో నిడదవోలు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు విద్యార్థుల విజయం నియోజకవర్గానికి గర్వకారణం అంటూ మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పదో

Scroll to Top