కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి స్వర్ణయుగం: మంత్రి కందుల దుర్గేష్
నడిపల్లికోట పాఠశాల అభివృద్ధికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 24 లక్షలతో మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన 21 నెలల్లో రూ. 3.25 కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ ప్రభుత్వ బడులే మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని వెల్లడి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక వసతుల కల్పనే కూటమి […]






