వార్త‌లు

పనిఒత్తిడి నుండి మమ్మల్ని కాపాడండి

ఉద్యోగుల ప్రాణాలు తీసుకుంటున్న పని ఒత్తిడి సంస్కృతిని వెంటనే అరికట్టి స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగులప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉండ్రాజవరం మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయం వీఆర్వో గా పని చేస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్ బాషా అధికారుల వేధింపులు తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన అత్యంత విషాదకర ఘటనను నిరసిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని […]

వార్త‌లు

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు… అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు

తణుకు నియోజకవర్గంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ ప్రత్యేక బ్యానర్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు, అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచారని

వార్త‌లు

ప్రజాసేవే పరమావధి – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఎండల్లో దాహార్తిని తీర్చడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మానవత నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో వేసవికాలాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ

వార్త‌లు

ఆహార పదార్థాలు కల్తీ పై అవగాహన

శశి జూనియర్ కళాశాల, తణుకు , గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K. కృష్ణ సత్యలత కాలేజీ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి చదువుకునే సమయం నుండే క్రమశిక్షణ కలిగి కస్టపడి చదువుకుంటే అనుకున్న పనులు సాధించవచ్చని, ప్రస్తుతం పిల్లలు చదువులో ముందుకు పోతున్నారని, అలాగే సమాజం లో జరిగే మోసాల

వార్త‌లు

భవిష్యత్తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణం

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తణుకులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంధన పొదుపు పాటించాలని ఎమ్మెల్యే పిలుపు మున్సిపల్ సిబ్బందికి సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి పర్యావరణం మాత్రమే అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తణుకులోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గాలి, నీరు, నేలను

వార్త‌లు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – డా. ముళ్లపూడి రేణుక పిలుపు

తణుకు : జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని బీజేపీ తణుకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక 3వ వార్డు కరుటూరి చిన్న సుబ్బారాయుడు నగర్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం,

వార్త‌లు

ప్రజల సహకారంతోనే ‘క్లీన్ తణుకు’

ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు కృషి చేయాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు రూ. 5 కోట్లతో తడి పొడి వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన సైకిల్ పై కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ సహకారం అందించడం ద్వారా త్వరలో క్లీన్ తణుకు చేయడానికి అవకాశం ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు

వార్త‌లు

రైతులకు సత్వర సేవకొరకు ఏ.పి.ఐ.ఎం.ఎస్. యాప్ రూపకల్పన

నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ఉన్న షాదీ ఖానాలో నిడదవోలు నియోజకవర్గం సంబంధించిన మూడు మండలాల వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు, ఎరువుల డీలర్స్ మరియు సొసైటీ వారికి (APIMS 2.O ) ఏపీ. ఐ. ఎం. ఎస్. యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ సదస్సులో కొవ్వూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ జూన్ 8 వ తారీకు నుండి రైతులకు యూరియా మరియు

వార్త‌లు

నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్‌

గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్

వార్త‌లు

కన్వీనర్ గుడ్ గవర్నెన్స్ & సెంటర్ స్టేట్ కో అర్డినేషన్ తూ.గో.కన్వీనర్ గా బండి సత్యనారాయణ

నిడదవోలు లయన్స్ క్లబ్, వాకార్స్ క్లబ్ అలియన్స్ క్లబ్, న్యూఢిల్లీ నందు గవర్నర్ గా చేస్తూ 2012 సంllరం నుండి బీజేపీలో కొనసాగుతూ క్రియశీలక సభ్యులుగా ఉంటూ పార్టీ ఎన్నికలు కమిటి నిర్దేశకులుగా, 2018 సం||రం వరకు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గాను, 2022 వరకు నిడదవోలు పట్టణ ప్రెసిడెంటు గాను, 2024 వరకు నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్ గాను, స్టేట్, జిల్లాస్థాయి వివిద పదవులు నిర్వర్తిస్తూ, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, “2047” సం||రం నాటికి

Scroll to Top