సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమా, తెలుగు వాళ్ళ కీర్తి ప్రతిష్టను గల్లీ నుంచి ఢిల్లీ వరకు, తెలుగు వాడు సత్తాను ఖండంతరాలు చాటి చెప్పిన మన తెలుగు వాడి గుండె చప్పుడు మన అందరి అన్న డాక్టర్ నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది, 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, కొత్తపాడు గ్రామంలో జెండా ఆవిష్కరించి, NTR విగ్రహానికి […]
నిడదవోలులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
నేడు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి,అనంతరం భారీ సైకిల్ ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ
నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన పెండ్యాల, మునిపల్లి గ్రామాల్లో ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ పెండ్యాల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన చిన్న పుంత రోడ్డును పరిశీలించిన మంత్రి దుర్గేష్..దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పుంత రోడ్డు పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానిక రైతాంగం..మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,
తణుకులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర తణుకులో ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్జీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు పట్టణం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర. తణుకు మీదుగా తణుకు మండలం వేల్పూరు, ఇరగవరం మండలం రేలంగి, గవర్లపాలెం, అత్తిలి మండలం వరకు సాగనున్న సైకిల్ యాత్ర.
తణుకు నుంచి అత్తిలి వరకు సైకిల్ యాత్ర చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
తణుకులో ఘనంగా 44వ టిడిపి ఆవిర్భావ వేడుకలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు 9 నెలల్లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ కార్యకర్త సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ మరో 50 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకు డోకా లేదు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీను స్థాపించిన నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల కాలంలోనే పార్టీను అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని
ధార్మిక విలువలు ప్రపంచానికి చాటి చెప్పాలి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు
సనాతన సంప్రాదాలు, ధార్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు శోభాయాత్రలు ఉపయోగపడతాయన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మన ఉనికిని కాపాడుకోవడంతోపాటు సంస్కృతి సంప్రదాయాలు, ఐక్యతను భావితరాలకు చాటిచెప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శ్రీరాముని శోభాయాత్రను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండే శ్రీరాముని జీవితం ఆదర్శనీయమని అన్నారు. యువతకు ధార్మిక విలువలు, హిందూ మూలాలు గుర్తు చేయడంతోపాటు భావితరాలకు అందించడమే ధ్యేయంగా ప్రతిఒక్కరు పాటుపడాలని కోరారు.
మానవతా సంస్థకి సంస్థ అభివృద్ధికి తాతిని వెంకట కృష్ణారావు సేవలు మరువలేనివి
ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో నెలవారి సమావేశాలలో భాగంగా స్వర్గీయ తాతిని వెంకట కృష్ణారావు ఇంటిదగ్గర ఆయన పెద్దకర్మ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మానవతా సభ్యులందరూ కూడా ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోసంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మానవతా సంస్థకి సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధాకరమైన హృదయాలతో పవిత్రఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ సంతాపం వ్యక్తం చేసినారు ఈసంతాప సభకి మానవతా సంస్థ
శోభాయాత్ర కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు – మన ధర్మానికి ప్రతీక
వేల్పూరు గ్రామంలో శ్రీరాముని మహిమను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించిన శ్రీ రామ శోభాయాత్ర భక్తి, ఐక్యత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెరక వీధి రామాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా విస్తరించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆకట్టుకుంది. “ఐక్య హిందూ సమాజం” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమత భేదాలకు అతీతంగా భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
నిడదవోలు సమగ్రాభివృద్ధే లక్ష్యం:మంత్రి కందుల దుర్గేష్
ఉండ్రాజవరం మండలం కాల్దరిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రూ.2.18 కోట్లతో కాల్దరి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని వెల్లడి అమరావతే ఏకైక రాజధానిగా అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం చేశామని ప్రకటన..”పరిపాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం” అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు అభివృద్ధికి పక్కా
కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత
నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రోడ్లు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజవర్గంలో దశలవారీగా రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరితగతన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి








