ఉండ్రాజవరంలో ఈ గవర్నెన్స్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహణ
ఉండ్రాజవరం : ఈ గవర్నెన్స్ – గుడ్ గవర్నెన్స్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం, గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం లో గ్రేడ్1 నుండి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ వారి ఇంటి వద్దనే అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో అవసరమైన వివిధ కార్యక్రమాల […]










