వార్త‌లు

ఉండ్రాజవరంలో ఈ గవర్నెన్స్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

ఉండ్రాజవరం : ఈ గవర్నెన్స్ – గుడ్ గవర్నెన్స్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం,  గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం లో గ్రేడ్1 నుండి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ వారి ఇంటి వద్దనే అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో అవసరమైన వివిధ  కార్యక్రమాల […]

వార్త‌లు

పంచాయతీ  అభివృద్ధి అధికారులకు ఈ-గవర్నన్స్ శిక్షణ

 ఇరగవరం  మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో  గురువారం ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి  ఈ-గవర్నన్స్  పై  క్లస్టర్ స్థాయిలో అత్తిలి, పెనుమంట్ర మరియు ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణా కార్యక్రమము జరిగింది.ఈ శిక్షణా కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి  ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి  ఈ-గవర్నన్స్  పై పంచాయతీలు సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని మెరుగుపరచబడటానికి వ్యూహాలు సాంకేతికతలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.  సదరు శిక్షణా కార్యక్రమములో డిప్యూటీ ఎం‌పి‌డి‌ఓ(పి‌ఆర్) పి.వి.ఎన్.నరసింహమూర్తి, డిప్యూటీ ఎం‌పి‌డి‌ఓ

వార్త‌లు

స్వేచ్చ సమానత్వం అందరికీ అందాలి – రాష్ట్ర దళితనేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉండ్రాజవరం మండలం, మోర్త పూలే అంబేద్కర్ బహుజన ఫౌండేషన్ రాష్ట్రకార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగం అమలు జరిగి 77సంవత్సరాలు అయిందని, డా. బి.ఆర్.అంబేద్కర్ చూపిన సమానత్వం, స్వేచ్ఛ అందరికి అందాలనేది అయన చూపినదారి అన్నారు. అయన యొక్క ఆలోచన విధానం ఈరోజు మనందరికీ గొప్పవరం అన్నారు. ఈసందర్బంగా కార్యాలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, చిన్నారులకు బిస్కెట్ లు పంపిణి్చేశారు. అంబేద్కర్

వార్త‌లు

దమ్మెన్నులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుక

ఉండ్రాజవరం మండలం, దమ్మెను గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షతన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ పంచాయతీ బోర్డు సభ్యులకు ఎంపీటీసీ గడ్డం రామకృష్ణ తదితరులను ఘనంగా సత్కరించి రిపబ్లిక్ డే దినోత్సవ జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనదని, అతిపెద్ద ప్రజాస్వామ్య

వార్త‌లు

ఉండ్రాజవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ శ్రీమతి పాలాటి ఎల్లారీశ్వరి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయ అధికారులు సిబ్బంది వివిధ పాఠశాలల బాల బాలికలు పాల్గొనగా కార్యాలయ ఆవరణలో దేశనేతలు గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రకారం దేశంలో ప్రతి పౌరులకు స్వేచ్ఛ సమానత్వం కల్పించ

వార్త‌లు

రూట్స్ స్కూల్ అఫ్ ఎస్సెన్షియల్ ఫాకల్టీస్ లో ఘనతంత్ర దివస్

స్థానిక రూట్స్ స్కూల్ అఫ్ ఎస్సెన్షియల్ ఫాకల్టీస్ లో ఘనతంత్ర దివస్ చాలా ఘనంగా నిర్వహించారని సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె. త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బి. విద్యాకాంత్ జాతీయ జండాని ఆవిష్కరించి మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్థులలో దేశభక్తి ఉండాలంటే ముందు వ్యక్తిత్వం చాలా అవసరం అన్నారు. మంచి వ్యక్తిత్వం ఉంటే మంచి కుటుంభం, మంచి సమాజం సృష్టించి, భారతదేశంలోనే ఒక మంచి పౌరుడి గా తయారుకావచ్చునని అన్నారు.

వార్త‌లు

తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తొలుత కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాతవూరు ఎన్టీఆర్ పార్కు వద్ద షాదీ ఖానా, తణుకు మున్సిపల్

వార్త‌లు

500 అడుగుల జాతీయ జెండాతో ఆదిత్య రోబోటిక్ ఏఐ స్కూల్ ఘన గణతంత్ర వేడుకలు..

తణుకు: జనవరి 26, 2026 తణుకు పట్టణం సజ్జాపురంలోని ఆదిత్య రోబోటిక్ ఏఐ స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిత్య స్కూల్ చైర్మన్ గురూజు ఆదిశేషు ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో స్కూల్ ప్రాంగణం నుంచి తణుకు నరేంద్ర థియేటర్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, టిడిపి సీనియర్ నాయకులు కలగర వెంకటకృష్ణ, 29 వార్డ్ ఇంచార్జి

వార్త‌లు

‘యుఫోరియా’ అందరూ చూడాల్సిన సినిమా..మిస్ కావద్దు

విశాఖపట్నం: జనవరి 26 (కోస్టల్ న్యూస్) ‘యుఫోరియా’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రమిది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు చిత్ర యూనిట్ ఈ సందర్బంగా దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా అందరినీ ఆలోచింపచేస్తుందన్నారు.“యుఫోరియా’కు ప్రతి కుటుంబంలో ఒకరు కనెక్ట్ అవుతారు అని కొత్త

వార్త‌లు

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని కూలీల ప్రతిజ్ఞ

కూలీలకు పని హక్కు కల్పించే ఉపాధి హామీ చట్టం రద్దుచేసి గ్రామీణ పేదలపై దాడి చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు, మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా తణుకు మండలం తేతలి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని కూలీలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా

Scroll to Top