వార్త‌లు

జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం నిరుద్యోగుల జీవితాల్లో ఒక వరంగా భావించవచ్చు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైస్సార్సీపీ నాయకులు బురద జల్లటం ఎంతవరకు సమంజసం.. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మాజీ జెడ్పిటిసి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. ఆయన […]

వార్త‌లు

తణుకులో యువకుని హత్య కేసు  నలుగురు నిందితుల అరెస్ట్

తణుకు పాతూరులో మే 31 రాత్రి ఘర్షణలో కత్తులు, బీరు సీసాలతో జరిగిన దాడిలో ఉందుర్తి ఎలీషా అలియాస్ (అబ్బులు) మరణించగా, అతని తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు.  ఈ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాడేపల్లిగూడెం డిఎస్పి డి. విశ్వనాథ్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారో  వారి గురించి మూడు టీములు  వేయడం జరిగిందని, ఉందుర్తి ఎలీషా

వార్త‌లు

శ్రీ రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణా శిబిరంలో సైన్స్ ప్రయోగాలు

తణుకు సజ్జాపురంలోని శ్రీ రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుచున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి. ఎం. గోపాల రెడ్డి ( గోపి మామ) చే విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసి, విద్యార్థులతో చేయించి వాటిలో దాగి ఉన్న శాస్త్రీయ సూత్రాలు వివరించడం జరిగింది.న్యూటన్ గమన సూత్రాలు, అపకేంద్ర బలము, శక్తి రూపాంతరము, బెర్ నౌలీ సూత్రము, ఘర్షణ, ధ్వని,గాలి పీడనము మొదలైన సైన్స్

వార్త‌లు

ఇరగవరం పి. హెచ్. సి.లో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం

ఇరగవరం పి హెచ్ సి నందు మంగళవారం ఆశా డే మీటింగ్లో ఈగల్ టీం, టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలకు పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వై. మౌనిక మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వాడకంవలన కలిగే దుష్పరిణామాలను, సైబర్ క్రైం నుండి ఎలా రక్షించుకొవాలో తెలిపారు. సైబర్ క్రైన్ జరిగిన మొదటి అరగంటలో 1930కి కాల్ చేసి

వార్త‌లు

జూన్ 6న మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు – జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం తాడితోట, మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. మిరకల్ సాఫ్ట్‌వేర్, ఠాగూర్ సంస్థలలోని పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు

వార్త‌లు

లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలి..

పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ రీజియన్ 7 జోన్ 3 డిజి అఫీషియల్ విజిటేషన్ సమావేశం మంగళవారం ఈ ఎల్ డి లయన్స్ కమ్యూనిటీ హాల్ యందు జరిగింది. ప్రెసిడెంట్ కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పి డి జి ఎం బాబురావు మాట్లాడుతూ డీజీ లయన్ ఎన్ వివి ఎస్ పాపారావు నాయుడు గురించి మాట్లాడుతూ లయన్స్ సేవల విస్తరణ రీజియన్ లో కల క్లబ్ సభ్యత్వాల పెంపుదల వంటి విషయాలలో ఎంతో

వార్త‌లు

7 నుంచి రెండు వారాల పాటు యోగా కార్య‌క్ర‌మాలు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు కోటి మందిని భాగ‌స్వాములను చేసేలా చ‌ర్య‌లు 21న అమరావతిలో కృష్ణా నది వంతెన‌(వెస్ట్ బైపాస్ ) పై రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మం సీఎం శ్రీ చంద్ర‌బాబు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మానికి 25 వేల మంది హాజ‌రు ఏపీ యోగా ప్ర‌చార ప‌రిష‌త్ ఏర్పాటుకు సీఎం ఆమోదం త్వ‌ర‌లో ఆర్థిక శాఖ నుంచి ఉత్త‌ర్వులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను

వార్త‌లు

దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమానికి ఏ.పి.లో పెద్ద పీట

రాబోయే మూడేళ్ళలో అర్జునుడుపాలెం అభివృద్ధికి కృషి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇరగవరం మండలం అర్జునుడుపాలెం లో పర్యటించిన ఎమ్మెల్యే దేశంలో ఏ రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఖర్చు చేయని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల

వార్త‌లు

మాట తప్పని కూటమి ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సకాలంలో ‘ఎన్టీఆర్ భరోసా’!

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల నమోదు.. తాడిపర్రు వేదికగా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన! నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామం నేడు సరికొత్త ఆప్యాయతలకు వేదికైంది. తెల్లవారుజామునే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు  కందుల దుర్గేష్  గ్రామంలో పర్యటించి, ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. కేవలం అధికారిగా కాకుండా, ఒక ఇంట్లోని పెద్దకొడుకులా ప్రతి గడపకూ వెళ్లిన మంత్రి.. అవ్వాతాతలను, దివ్యాంగులను గుండెలకు

వార్త‌లు

తణుకులో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన తరగతులు

తణుకు, మే 30, 2026 : విద్యార్థినీ విద్యార్థులు వ్యాకరణం నేర్చుకోవడం ద్వారా తప్పులు లేని ఇంగ్లీషు వాక్యాలు వ్రాయడం, మాట్లాడడం చేయగలుగుతారని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, మనస్తతత్వవేత్త, కోట రామ ప్రసాద్ విద్యార్థినీ విద్యార్థులకు హితవు పలికారు. స్థానిక అమరవీరుల భవనంలో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా, మూడవ రోజైన శనివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆంగ్ల భాష వ్యాకరణంపై కోట

Scroll to Top