వార్త‌లు

పరాభవం కాదు – ప్రాభవం

తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తున్న కూటమి ప్రభుత్వం :విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కవులు, కళాకారులు, రచయితలకు సమున్నత గౌరవం అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ “తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా సీఎం చంద్రబాబునాయుడును అభివర్ణించిన మంత్రి దుర్గేష్ “పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ […]

వార్త‌లు

తణుకు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలలో ఉగాది ఉత్సవం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తణుకులో నిర్వహించిన ఉగాది ఉత్సవం మరియు పదసంచలనం కార్యక్రమం అత్యంత వైభవంగా, శోభాయమానంగా జరిగింది. మాంటిసోరి స్కూల్ గ్రౌండ్స్‌లో మాన్యనీయ సంఘచాలక్ శ్రీ మద్దిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వయంసేవకులు పూర్తి గణవేష్‌లో పాల్గొని క్రమశిక్షణ, దేశభక్తి భావాలను ప్రతిబింబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జే.కే హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తంగిరాల తిరుమల ప్రకాశ్ నాగేంద్రనాథ్ హాజరై సందేశం అందించారు. ముఖ్య వక్తగా శ్రీ కోర్సిపాటి శ్యాం

వార్త‌లు

ఒక రోజు మండల స్దాయి శిక్షణా కార్యక్రమము

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 2025-26 గ్రామ పంచాయతీ సుస్ధీర అభివృద్ది లక్ష్యాల స్దానికీకరణ Localization of Sustainable Development Goals-LSDGS Theme 1 to 9 అంశాలపై ఒక రోజు మండల స్దాయి శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా కార్యక్రమములో 2025-26 గ్రామ పంచాయతీ సుస్ధీర అభివృద్ది లక్ష్యాల స్దానికీకరణ Localization of Sustainable Development Goals-LSDGS Theme 1 to 9 అంశాలపై ఎం‌పి‌టి‌సి సభ్యులకు మరియు వార్డ్

వార్త‌లు

డి.ముప్పవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పరిశీలన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంపై ఆరా..కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలను వివరించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మంగళవారం డి.ముప్పవరంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు.

వార్త‌లు

రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదు.. ప్రజల్లో ఉంటేనే మానసిక ప్రశాంతత: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ పదవీకాలం ముగిసిన మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల స్థలాల పట్టాల పంపిణీ వేసవి దృష్ట్యా ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ప్రారంభం నిడదవోలు:నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాలులో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం 60

Scroll to Top