వార్త‌లు

రైస్ మిల్లర్ దోపిడీ అరికట్టాలి. ఏపి కౌలురైతుల సంఘం డిమాండ్

జిల్లాలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో తూకాల్లో సమస్యలపై ధాన్యం పడుతున్న రైతులతో ప్రభుత్వం సంచితో కలిపి 40 కేజీల 600 పట్టమంటుంది ఎన్ని కేజీలు పడుతున్నారని అడిగామన్నారు. పలువురు కౌలురైతులు మాట్లాడుతూ ధాన్యం సంచితో కలిపి 41 కేజీలు పడుతున్నారని తెలిపారన్నారు. కర్రి నాగిరెడ్డి అనే కౌలురైతు 41 కేజీల చొప్పున […]

వార్త‌లు

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన చంద్రబాబు

అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు రాజధాని నిర్మించిన ఘనత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి శ్రేణులు తోపుడు బళ్లు, ఎగ్ కార్డ్స్ అందజేసిన ఎమ్మెల్యే అన్న క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కల్పించిన శ్రేణులు రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించే విధంగా అన్ని సామాజిక వర్గాలను సమ న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడి పరిపాలన దక్షతకు

వార్త‌లు

శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి చనివిడి పానకాలు చీరలు సారే

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరంగ్రామంలో గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రీ బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి చనివిడి పానకాలు చీరలు సారే గాజులు పువ్వులు సమర్పించడం అయినది ఉదయం పా నకాల కావేళ్ళతో వీధిలో తిరిగి అమ్మవారికి సమర్పించడం అయినది. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ జ్యోసు ల సుబ్రమణ్యం జ్యోసుల శివరామకృష్ణ ఏలేశ్వరపు వెంకట రామకృష్ణమూర్తి జ్యోసులు

వార్త‌లు

బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో పరుశురామ్ జయంతి

తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరుశురామ్ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన శ్రీ జ్యోసుల కామేశ్వరరావుకు పరుశురాం పురస్కారాలు సందర్భంగా రాజమహేంద్రవరం నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరరావు శాలువాతో మరియు మూమెంట్లో తో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉపాధ్యక్షులు మరియు ఉండ్రాజవరం బ్రాహ్మణ సేవా సమితి బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షులు జ్యోసుల సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు ఆకెళ్ళ శ్రీనివాసరావు,

వార్త‌లు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్ష ముక్కు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజా సంబంధిత కార్యకలాపాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర పరిపాలన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

వార్త‌లు

నిడదవోలు – దువ్వాడ రైల్వే లైన్ విస్తరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

రైల్వే విస్తరణతో నిడదవోలు ముఖచిత్రం మారబోతోంది: మంత్రి కందుల దుర్గేష్ భారత్ మాల ప్రాజెక్టును నిడదవోలు, కొవ్వూరు మీదుగా చేపట్టాలని మంత్రి దుర్గేష్ వినతి నిడదవోలులో రైళ్ల నిలుపుదల కోసం ప్రత్యేక కృషి చేస్తున్నాం – మంత్రి దుర్గేష్ స్పష్టీకరణ ఆర్యవైశ్యులకు వీరభద్రరావు చేసిన సేవలు చిరస్మరణీయం: మంత్రి కందుల దుర్గేష్ పచ్చిపులుసు వీరభద్రరావు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్తులూరి శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:నిడదవోలు – దువ్వాడ

వార్త‌లు

ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు

‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో టోర్నమెంట్ నిర్వహణ మే ఒకటి నుంచి తణుకులో పోటీలు ప్రారంభం వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ యువతను ప్రభావితం చేసే విధంగా గంజాయి,డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటి వైపు యువత మరలకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మూడో దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు

వార్త‌లు

మున్సిపల్‌ కార్యాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పలు విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అత్యవసరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్, అడ్మిన్, రెవెన్యూ విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల నాణ్యత పరిశీలించి సందర్శకులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన

వార్త‌లు

మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు• బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి• ర్యాలీలో పాల్గోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, సోము వీర్రాజు, పలువురు నేతలు• మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి• మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు

వార్త‌లు

నిడదవోలు అభివృద్ధికి సహకరించండి

సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థన స్వర్ణాంధ్ర స్ఫూర్తితో నిడదవోలు ప్రగతి పథం.. 21 నెలల్లో రూ. 500 కోట్ల పనులు కూటమి పాలనలో ‘సూపర్ సిక్స్ పథకాలు సూపర్ డూపర్ హిట్’ అయ్యాయని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటన మంత్రి దుర్గేష్ నాయకత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు కితాబు.. ‘నిడదవోలు అభివృద్ధి అద్భుతం’ అని ప్రశంస గత ప్రభుత్వ వైఫల్యాలను చెరిపివేస్తూ.. ప్రజల ముంగిటకే ప్రగతి ఫలాలు: మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి పర్యటనతో

Scroll to Top