రైస్ మిల్లర్ దోపిడీ అరికట్టాలి. ఏపి కౌలురైతుల సంఘం డిమాండ్
జిల్లాలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో తూకాల్లో సమస్యలపై ధాన్యం పడుతున్న రైతులతో ప్రభుత్వం సంచితో కలిపి 40 కేజీల 600 పట్టమంటుంది ఎన్ని కేజీలు పడుతున్నారని అడిగామన్నారు. పలువురు కౌలురైతులు మాట్లాడుతూ ధాన్యం సంచితో కలిపి 41 కేజీలు పడుతున్నారని తెలిపారన్నారు. కర్రి నాగిరెడ్డి అనే కౌలురైతు 41 కేజీల చొప్పున […]










