వార్త‌లు

డంపింగ్ యార్డ్ సమస్యపై మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి.. యుద్ధప్రతిపాదికన చర్యలకు ఆదేశం ప్రజారోగ్యానికి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ నిడదవోలు: నిడదవోలు పట్టణ సమీపంలోని తిమ్మరాజుపాలెం, ప్రసిద్ధ శ్రీ కోట సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తక్షణమే స్పందించారు. డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దట్టమైన పొగ వల్ల స్థానిక ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, రహదారిపై […]

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి

తెలుగువారి ఆత్మగౌరవం నలుదిశలా చాటి చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు యువనేత గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతవరకు మరపురాని

వార్త‌లు

ప్రజల అభిమానం చూరగొన్న ఎన్టీఆర్

బడుగు బలహీన వర్గాలకు అధికారం కల్పించిన మహానేత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రల్లో నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం తణుకులోని పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

కొత్తపాడులో ఘనంగా ఎన్.టి.ఆర్. 103వ జయంతి

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామంలో సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజాల ఆరాధ్యదైవం తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ఖండంతరాలు చాటిన చెప్పిన ఘనుడు తెలుగువారి గుండె చప్పుడు ఆంధ్రుల అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల

వార్త‌లు

ఆడబిడ్డ కన్నీరు తుడిచిన మంత్రి కందుల దుర్గేష్

భూదౌర్జన్యకారులపై కఠిన చర్యలకు ఆదేశం, బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా పేదల భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: మంత్రి కందుల దుర్గేష్ వైసీపీ నేత భూదౌర్జన్యంపై మంత్రి దుర్గేష్ సీరియస్.. స్టేషన్‌కు పిలిపించి ఆరా తీయాలని ఆదేశం చట్టం ముందు ఎవరూ అతీతులు కారు.. బాధితురాలికి తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని సూచన పేదల భూములను కాపాడటమే కూటమి ప్రభుత్వ బాధ్యత: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: సమాజంలో అండలేని మహిళలపై, పేదలపై

వార్త‌లు

తాళ్లపాలెం మావుళ్ళమ్మ జాతర మహోత్సవాల్లో రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన నిడదవోలు, మే 28 : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరమహోత్సవాలలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలకు విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ కి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు,

వార్త‌లు

తెలుగుదేశం మహానాడుకు విశేష స్పందన

నియోజకవర్గ వ్యాప్తంగా కదం తొక్కిన శ్రేణులు 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాట్లు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. వర్చువల్ విధానంలో తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన

వార్త‌లు

ఇరగవరం మండలంలో అన్ని గ్రామపంచాయతీలలో “స్వచ్ఛపధం

పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇరగవరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో బుధవారం “స్వచ్ఛపధం” కార్యక్రమము ద్వారా ప్రధాన రహదారులు మరియు ఇతర రహదారులు శుభ్రం చేయడం జరిగింది. స్వచ్ఛ పధం కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాసు గారు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు హాజరయ్యారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయము ఇరగవరం నందు తణుకు మరియు ఇరగవరం మండలాలకు

వార్త‌లు

విద్యుత్ సంస్కరణలలో చంద్రబాబునాయుడు పాత్ర అమోఘం

దూర దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మహానాడు మొదటి రోజు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ సంస్కరణలపై తీర్మానం బలపరిచిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని దూర దృష్టితో అభివృద్ధి చేస్తూ యువత ఆశలకు ప్రతిరూపంగా దార్శనిక నాయకులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిలుస్తారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సంస్కరణలు- ట్రూ డౌన్ చార్జీలు అమలుపై తీర్మానాన్ని బలపరుచుతూ

Scroll to Top