వార్త‌లు

రొడ్డు ప్రమాదంలో మండలపరిషత్ ఉద్యోగి దుర్మరణం

ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న డి.వి.వి.ఎస్ శర్మ (50) అకస్మిక మరణం అత్యంత విషాదకరమని ఎంపీడీవో  ఎం.శ్రీనివాసరావు ఆవేదన వెలిబుచ్చారు. కార్యాలయం నుండి మధ్యాహ్నం భోజనానికి బయలుదేరిన శర్మ కు ఉండ్రాజవరం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవగా స్థానికులు, తోటి ఉద్యోగులు అత్యవసర వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య,  ముగ్గురు కుమార్తెలు […]

వార్త‌లు

లాభసాటి వ్యవసాయం అందించే దిశగా చర్యలు

వ్యవసాయంలో పంచ సూత్రాలు ప్రవేశపెట్టిన కూటమి ఇరగవరం మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం రైతులతో భేటీ అయిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లాభసాటి వ్యవసాయం కల్పించాలనే ఉద్దేశంతో పంచ సూత్రాలు ప్రవేశపెట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. మంగళవారం ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత

వార్త‌లు

విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన కూటమి ప్రభుత్వం

మంత్రి లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థ బలోపేతం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

వార్త‌లు

ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండ

మతసామరస్యాన్ని కాపాడే రంజాన్‌ తణుకులో ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే రాధాకృష్ణ నాలుగో వార్డులో రంజాన్‌ తోఫా పంపిణీ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు సంక్షేమం అందజేస్తూ వారి మత విశ్వాసాలను కాపాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మత సామరస్యాన్ని కాపాడే రంజాన్‌ పండుగ ద్వారా సమాజంలో

Scroll to Top