వార్త‌లు

33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి

నరసాపురం : మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా పశ్చిమగోదావరిజిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరసాపురంలో విశేష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు దిశగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గన్నాబత్తుల సత్యవతి నాయకత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో […]

వార్త‌లు

పేద విద్యార్థుల విద్యోన్నతికి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్

ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన మలబార్ గోల్డ్ ఛారిటబుల్ సంస్థ..ప్రశంసించిన మంత్రి దుర్గేష్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు సామాజిక సంస్థల ఆర్థిక చేయూత అవసరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12, 2026: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో తెస్తున్న సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు ఇతోధికంగా సాయం చేయడం గొప్ప

వార్త‌లు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు

తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2025-2026 రబీ సీజన్‌కు ఏర్పాటు చేసిన “ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని “ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు మరియు స్థానిక నాయకులు, రైతులు, అధికారులతో ప్రారంభం. ఈ సందర్బంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తుందని తెలిపడమైనది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతన్నలు దళారులను నమ్మి మోసపోకుండా

వార్త‌లు

విధ్వంస పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం

రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసికెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వం వారసత్వంగా రూ. 14 లక్షల కోట్లు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి తణుకు మండలంలో అభివృద్ధి పనుల్లో మంత్రి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో రూ. 7.63 కోట్లుతో అభివృద్ధి పనులకు నాంది అయిదేళ్ల పాటు విధ్వంస పాలన చేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 30 ఏళ్లుపాటు జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కు తీసికెళ్లారని రాష్ట్ర జల వనరుల శాఖ

వార్త‌లు

నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా సంకల్పం: మంత్రి కందుల దుర్గేష్

ముత్యాలవారి పాలెం శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ ప్రజల ఆశీస్సులతోనే మంత్రిగా బాధ్యతలు.. ప్రజా సేవకుడిగా కష్టపడతానని వెల్లడి ఏప్రిల్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనను దిగ్విజయం చేయాలని పిలుపు నిడదవోలు:నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా, అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు శక్తియుక్తులు ప్రసాదించాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం పెరవలి మండలం ముత్యాలవారి పాలెం

వార్త‌లు

స్వచ్ఛ నిడదవోలు లక్ష్యం:మంత్రి కందుల దుర్గేష్

ఈనెల 18న నిడదవోలులో జరిగే ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ ముఖ్యమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలని కూటమి నాయకులు, కార్యక్తరలు, ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపు మాలకోడూరు చెరువు అభివృద్ధి, ఎస్టీపీ ప్లాంట్లపై కీలక ప్రకటనలకు అవకాశం ఉందన్న మంత్రి దుర్గేష్ కలెక్టర్, అధికార యంత్రాంగంతో కలిసి సభాప్రాంగణం, హెలిప్యాడ్, కార్యకర్తల సమావేశం కోసం స్థల పరిశీలన, ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి

Scroll to Top