వార్త‌లు

“మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!..ట్రోలర్లకు మంత్రి దుర్గేష్ ఘాటు కౌంటర్!

గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకోం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు శిరోధార్యం!:మంత్రి దుర్గేష్ “పర్యావరణ విధ్వంసకారులకు, నిబంధనలు పాటించని పరిశ్రమలదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు హెచ్చరిక! గోదావరి కాలుష్య నివారణే ధ్యేయం… పీసీబీ నోడల్ ఏజెన్సీగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు… జీవో జారీ చేసిన ప్రభుత్వం! త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’… పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించం! గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తితో విజ్జేశ్వరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన..గోదావరి బండ్ పరిశీలన

2027 గోదావరి పుష్కరాల కోసం మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ప్రతిపాదన.. విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి! రూ. 66 కోట్లతో 33 కి.మీల విజ్జేశ్వరం- సిద్ధాంతం బీటీ రోడ్డు నిర్మిస్తే గోదావరి పుష్కరాల సమయంలోనే కాక ఇతర సమయాల్లో కూడా స్థానిక ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి దుర్గేష్ అభ్యర్థన పెండ్యాల, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో ఏటిగట్టు పటిష్ట పరిచేందుకు

వార్త‌లు

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి

తణుకు పురుషుల గ్రంధాలయంలో సోమవారం ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని వేసవి శిక్షణశిబిరం యందు శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/విద్యార్ధులకు గ్రంథాలయ అభివృధి కమిటీ అధ్యక్షులు శ్రీమతి వావిలాల సరళదేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల యెడల తల్లితండ్రులు శ్రద్ధ వహించాలని, ఆర్ధిక పరిస్థితుల వల్ల కూడా పిల్లలు ఇళ్లనుండి పారిపోవుట, చదువు మీద శ్రద్ధలేఖ, తల్లితండ్రుల ప్రవర్తన ద్వారా ఇంటినుండి వెళ్ళిపోవుటా జరుగుతుందని, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ

వార్త‌లు

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో జిల్లా నేతల సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసానికి విచ్చేశారు.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు, నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయకర్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వలవల

వార్త‌లు

రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

ఘనస్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టన్ వద్ద రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రేపు (సోమవారం) రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని

వార్త‌లు

ఎస్సీ హోదా మన హక్కు

దళిత క్రైస్తవులంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి తణుకులో దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ విజయవంతం దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధనకోసం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన కోసం జరిపే ఉద్యమాలకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తణుకు దళిత క్రైస్తవ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తణుకు స్థానిక శ్రీ భాగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపంలో దళిత క్రైస్తవ రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ పేరిట నిర్వహించిన

వార్త‌లు

స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తనిఖీ

స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి సంఘటనపై ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు డిఎంహెచ్వో తెలిపారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి రికార్డులు, చికిత్స విధానం, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది నుండి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.ప్రాథమిక విచారణలో మృతి చెందిన బాలింత బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిగా గుర్తించినట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీ మే 9, 2026న హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించుకున్నట్లు, అనంతరం రాజమండ్రిలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు సమాచారం లభించినట్లు చెప్పారు. అక్కడి నుండి పూర్తిస్థాయి గర్భధారణ

వార్త‌లు

కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్ రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్

Scroll to Top