వార్త‌లు

వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఫూలే తన జీవితాన్ని అంకితం చేశారు

 మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి శ్రీమతి ముళ్ళపూడి రేణుక శనివారం తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సత్యశోధక సంఘాన్ని స్థాపించి,సామాజిక సమరసత కోసం పాటుపడిన వైతాళికుడు,కుల వ్యవస్థలోని అంతరాలను రూపుమాపేందుకు అహర్నిశలు కృషిచేసిన జ్ఞాన పథికుడు. విద్య ద్వారానే విముక్తి లభిస్తుందని నమ్మి, సమాజంలో పేరుకుపోయిన అసమానతలపై రాజీలేని పోరాటం చేసిన ధన్యజీవి పూలే, […]

వార్త‌లు

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే

సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి పురస్కరించుకొని శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని

వార్త‌లు

బౌద్ధ దమ్మపీఠంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి  

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతి అనాలియో మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం, మహిళా సాధికారత కోసం, స్త్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప దార్శనికులు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆనాడే మహిళా విద్యకు శ్రీకారం చుట్టడం తో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా

వార్త‌లు

ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలి – బిఎస్పి

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉండ్రాజవరం లూథరన్ చర్చి వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట దళితులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆకివీడు దళితులకు, స్థానిక హిందువులకు ఎటువంటి విభేదాలు లేవు అని, అక్కడి ప్రజలు అన్నదమ్ములులా బ్రతికేవారని, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు వ్యక్తిగత

వార్త‌లు

అణగారిన వర్గాల అభ్యున్నతికోసం కృషి చేసిన పూలే

సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలుఅణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి పురస్కరించుకొని శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు

వార్త‌లు

రీ సర్వే పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి

రైతుల సమక్షంలోనే రీ సర్వే కొలతలు చేపట్టాలి గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్ సచివాలయ సేవల్లో జవాబుదారీతనం, పారదర్శకత అవసరంరైతులతో ముఖాముఖి – రీ సర్వేపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, మార్గదర్శకాల ప్రకారం పనులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశంపై అధికారులను

వార్త‌లు

అంతర్జాతీయ క్రియేటివ్ ఎకానమీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

ముంబయిలో జరుగుతున్న 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా లో ఈరోస్, రెడ్ బుల్ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు..పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో మంత్రి దుర్గేష్ కీలక చర్చలు ముంబయి వేదికగా ఏపీ పర్యాటక ప్రగతిని చాటిచెప్పిన మంత్రి దుర్గేష్..అమరావతి కేవలం నగరం కాదు.. ఇదొక అంతర్జాతీయ క్రియేటివ్ హబ్ గా ప్రకటన అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల అనుసంధానం చేస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్ కు చర్యలు హోలోగ్రాఫిక్ స్టోరీటెల్లింగ్ టెక్నాలజీతో

వార్త‌లు

ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శ

ఎమ్మెల్సీ వంక రవీంద్రనా«ద్‌ను బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి, సీపీఐ, మహిళా సమాఖ్య సీనియర్‌ నాయకులు వంక నాగమణి మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. నాగమణి భర్త వంక సత్యనారాయణ సైతం ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో అసెంబ్లీ టైగర్‌గా

వార్త‌లు

వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి మార్టేరు కిసాన్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని చెప్పారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మార్టేరు గ్రామంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో

వార్త‌లు

అట్టహాసంగా సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సత్కార సభ

తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సత్కార సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరై పదవి విరమణ పొందిన సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌ల పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో

Scroll to Top