వార్త‌లు

ఆరిమిల్లి రాధాకృష్ణపై కారుమూరి నాగేశ్వరావు అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితం

తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు బుధవారం ఐతంపూడి గ్రామంలో రొడ్డు విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దూషించటం బూతులు తిట్టడం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ జడ్పిటిసీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్పంచ్ చేసే

వార్త‌లు

వచ్చే జూన్ నాటికి టిడ్కోఇళ్ళు పంపిణీకి చర్యలు

డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి దశలు భారీగా కృషి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు పట్టణంలో గ్రామదర్శని కార్యక్రమం రాబోయే జూన్ నాటికి టిడికో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకు పట్టణంలోని 25, 17 వార్డుల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన టిడ్కో నిర్మాణాలు

వార్త‌లు

జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి

తణుకులో ఎంఎస్ఎంఈ ప్రవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధి అవగాహన సమావేశం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పరిశ్రమల స్థాపనకు 45 శాతం సబ్సిడీ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి కలెక్టర్ సమావేశం పారిశ్రామికవేత్తలు పరిశ్రమ స్థాపన వరకు అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందనిజిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలని ఆమె సూచించారు. తణుకు మున్సిపల్ కార్యాలయం

వార్త‌లు

జిల్లాలోనే క్రమశిక్షణ కలిగిన వేల్పూరు సొసైటీ

అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలుస్తున్న సొసైటీ తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైతులకు రూ. 32.35 వడ్డీ రాయితీ, డివిడెంట్ అందజేత సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి ఆర్థిక క్రమశిక్షణతో రైతులకు సేవలు అందిస్తున్న తణుకు మండలం వేల్పూరు సొసైటీ ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం రైతులకు సేవలు అందించడమే కాకుండా పాలు, ఎరువుల విక్రయాల ద్వారా సొసైటీ లాభాల బాటలో పయనిస్తుందని అన్నారు. వేల్పూరు సొసైటీ పరిధిలో

వార్త‌లు

స్వర్ణకారసంఘ అభివృద్దికి విశేషసేవలందించిన సీనియర్ సంఘసభ్యులకు ఘననివాళులు

తణుకు పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వర్ణకార సంఘ అభివృద్దికి విశేషసేవలు అందించిన సీనియర్ సంఘసభ్యులు పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ మాజీ అధ్యక్షులు చిప్పాడ వెంకటేశ్వరరావు, పట్టణ స్వర్ణకార సంఘ మాజీ అధ్యక్షులు అప్పల బత్తుల అప్పారావు, స్థానిక సంఘ సీనియర్ నాయకులు చిప్పాడ శ్రీనివాస్ లకు వర్ధంతిసభ ఏర్పాటు చేసినారు. తొలుత వెంకటేశ్వరరావు చిత్రపటానికి జిల్లా స్వర్ణకార సంఘ మాజీ ప్రధాని కార్యదర్శి గురజాపు రాజలింగాచారి పట్టణ స్వర్ణకార సంఘం గౌరవాధ్యక్షులు శొంఠియాన

వార్త‌లు

జీవీఎంసీ 48వవార్డులో నూతన హైమాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు

నూతన హై మాస్ట్ వీధి దీపాలతో చీకటిని తరిమికొట్టిన గంకల కవిత అప్పారావు యాదవ్ నూతన వీధి దీపాలతో దొంగతనాలు,చీకటి ప్రాంతం బేడద తొలగింపోయిందని స్థానికులు హర్షం గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంతో సంతృప్తి చెందుతున్న 48వ వార్డు ప్రజలు జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జిల్లా

ప్రత్యేకం, వార్త‌లు

సాగరం నుంచి శిఖరం వరకు.. ‘విశాఖ ఉత్సవ్’ సంబురాలు

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో 500కు పైగా ప్రదర్శనలు రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3000 మందికి ఉపాధి లక్ష్యం విశాఖలో ప్రారంభం – అనకాపల్లిలో ముగింపు వేడుకలు విశాఖ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర వెల్లడి

వార్త‌లు

మహిళలు అన్నరంగాలలో అభివృద్ధి చెందుటకు ఈ నారీ – సి.ఆర్.పి. లకు శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళలు అన్నిరంగాలలో అభివృద్ధి చెందుటకు అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. పెరుగుతున్న కార్యక్రమాలు అన్ని సక్రమముగా, సకాలంలో విజయవంతంగా అమలు కావాలంటే మహిళా సమాఖ్యలు బలంగా పనిచేయాలి. కాబట్టి మహిళా సమాఖ్యలు సోషల్ కాపిటల్ ను పెంచుకోని, వారికి కావలసిన శిక్షణలు ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పలితాలు వస్తాయని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్క పేదమహిళ అవసరాలను గుర్తించి వారికి కావలసిన చేయూత అందించడానికి, గ్రామసంఘం స్థాయిలో

వార్త‌లు

అవసరం మేరకు మాత్రమే యూరియా వినియోగించాలిఅత్తిలి

అత్తిలి మండలం కిన్నెర పురం గ్రామంలో పొలం పిలుస్తుంది మంగళవారం మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నందున కాంప్లెక్స్ ఎరువులు మొత్తం కూడా దమ్ములోనే వెయ్యాలని సూచించారు. అదేవిదంగా పల్లపుచేలల్లో సల్ఫర్ అధికంగా ఉండే ఎరువులు వాడవద్దని, అలాగే ప్రస్తుతం ఊడ్చిన చేలల్లో మూన తిరిగిన తర్వాత లేత ఆకుల్లో ఎరుపు రంగు మచ్చలు కనిపించినట్లయితే రైతులు జింకులోపంగా గుర్తించి చిలేటెడ్ జింక్ స్ప్రే చేయాలని రైతులకు

Scroll to Top