వార్త‌లు

పొక్సో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి

పొక్సో చట్టం పై అవగాహన కొరకై బాలబాలికలకు తణుకు, సజ్జాపురం రామకృష్ణ సేవా సమితియందు శనివారం రాష్ట్రన్యాయ సేవల సంస్థ, అమరావతి ఆదేశముల మేరకు రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కే. కృష్ణవేణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వేసవి శిక్షణశిబిరంలో శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/ విద్యార్ధులకు పొక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ మాట్లాడినారు. అపరిచితులు, పరిచయం లేని వారు ఇచ్చే బహుమతులు, మాటలు నమ్మకూడదని, కొన్ని ముఠాలు పిల్లలకు […]

వార్త‌లు

మోర్తలో ఘనంగా హనుమజయంతి అన్నసమారాధన

మోర్తగ్రామంలో కొత్తపేట వద్ద వేంచేసియున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మంగళవారం హనుమ జయంతి సందర్భంగా ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్ ను శాలు వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పరిసర గ్రామాల నుండి భారీగా మహిళలు,

వార్త‌లు

గన్నమని జన్మదినం సందర్భంగా ఉచితంగా పుస్తకాలు పెన్నులు పంపిణీ

ఉండ్రాజవరం గ్రామంలో తాము అభిమానించే నాయకుని జన్మదినం సందర్భంగా మంగళవారం శ్రీ కోదండ రామా శెట్టిబలిజ సంఘ రామాలయం వద్ద ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా గ్రామ పురోహితులు శ్రీ జ్యోశ్యుల సుబ్రహ్మణ్యంచే కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, అనంతరం ఉచితంగా 100 మంది బాలబాలికలకు పుస్తకాలు, పెన్నులు  తమ నాయకుని చేతులమీదుగా అందజేశారు గన్నమని అభిమానులు. భారీ కేక్ కటింగ్ చేసి పిల్లలకు పంచిపెట్టారు.

వార్త‌లు

ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గన్నమని జన్మదినవేడుకలు

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం గ్రామానికి చెందిన  తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్  గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ఉండ్రాజవరం ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో  కేక్ కటింగ్ నిర్వహించి,  వివిధ ప్రదేశాల్లో నిరాశ్రయులైన  పేదలకు స్పందన ఆశ్రమంలో వికలాంగులకు ఉచిత ఆహార పంపిణీ  నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ రాజకీయంగా తమ వెంట నడుస్తున్న

వార్త‌లు

ఎల్లప్పుడూ మీ వాడినే నేను – గన్నమని

ఉండ్రాజవరం (అక్షరభూమి) 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా గన్నమని కుటుంబాన్నిఆదరిస్తూ, తమ వెంట నడుస్తున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘ పెద్దలకు, యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీఫెడరేషన్ బోర్డు మెంబర్  గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం. ఈ సందర్భంగా మండలంలో వివిధ శాఖలకు

వార్త‌లు

తణుకు రామకృష్ణ సేవాసమితిలో గోపి మామ మ్యాజిక్ షో.

తణుకు రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ నుండి జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా ఈరోజు గోపి మామగా పిలవబడే ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి.ఎం. గోపాల రెడ్డి చే మ్యాజిక్ మోటివేషన్ క్లాస్ జరిగినది. గోపాల్ రెడ్డి తన మ్యాజిక్ ద్వారా మంచి అలవాట్లు, సెల్ ఫోన్ వల్ల లాభ నష్టాలు, క్రమశిక్షణ, ఓజోన్ పొర గురించి మరియు దేశభక్తిని

వార్త‌లు

కార్పొరేట్ – ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమఫీజుల దోపిడీని అరికట్టాలి

కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలి అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి పశ్చిమగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏ. ఐ. ఎస్. బి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృద్వి ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్ట గొడుగుల్లా ఏర్పడి పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లితండ్రులు నుండి వేళ లక్షలు రూపాయలు

వార్త‌లు

రావిమెట్ల హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నమంత్రి కందుల దుర్గేష్

స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహణ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి 19వ వార్షికోత్సవ వేడుకలకురాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు మంత్రి కందుల దుర్గేష్ కి

Scroll to Top