గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
• ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన • నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం • పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి • గిరిపుత్రులతో కలసి మధ్యాహ్నభోజనం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరిపుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా […]







