సామాజిక,ఆర్ధిక అసమానతలు అంతానికి శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలి…
ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ… తణుకు,ఏప్రిల్ 7దేశంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక అసమానతలను అంతమొందించేందుకు సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలని, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.మంగళవారం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో “సామాజిక న్యాయం – ఆర్థిక అసమానతలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి […]








