వార్త‌లు

సామాజిక,ఆర్ధిక అసమానతలు అంతానికి శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలి…

ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ… ​తణుకు,ఏప్రిల్ 7దేశంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక అసమానతలను అంతమొందించేందుకు సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలని, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.​మంగళవారం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో “సామాజిక న్యాయం – ఆర్థిక అసమానతలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి […]

వార్త‌లు

ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

తణుకు పట్టణానికి చెందిన దాత చిట్టూరి సుజాత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంతో మంది ప్రయాణికుల దాహార్తిని తీర్చే విధంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చిట్టూరి అచ్యుత రామ ప్రసాద్ జయంతి పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సుమారు రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే

వార్త‌లు

ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణప్రతి ఒక్కరిలో సేవా గుణాన్ని పెంపొందించే విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చిట్టూరి సుజాత సంయుక్త ఆధ్వర్యంలో తణుకులో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న దాతలు

వార్త‌లు

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కందుల దుర్గేష్

మోరంపూడి పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు సేవా పురస్కారాల ప్రదానం రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని మోరంపూడి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య

వార్త‌లు

ఏప్రిల్ 7న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు — జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ (మంగళవారం ) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ సన్ రైస్

వార్త‌లు

సేవా పథంలో నిడదవోలు సరికొత్త రికార్డు.. 21 నెలల్లో 781 మందికి రూ.5.66 కోట్ల లబ్ధి

: మంత్రి కందుల దుర్గేష్ పెరవలి మండలం తీపర్రులో 108 మంది లబ్ధిదారులకు రూ.54.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిరుపేదల ఆరోగ్యానికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ ఒక సంజీవనిగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉందని ప్రకటన నిడదవోలు:నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని రాష్ట్ర పర్యాటక,

వార్త‌లు

గ్రంథాలయాల ఆధునీకరణే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి కందుల దుర్గేష్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజుకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన నిడదవోలు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

‘జలధార’తో ప్రతి ఎకరాకు సాగునీరు: మంత్రి కందుల దుర్గేష్

నీటి సంరక్షణపై 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మంత్రి దుర్గేష్ అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష..భూగర్భ జలాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు, సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం “ప్రతి గ్రామానికి ‘నీటి బడ్జెట్’ – ప్రతి రైతుకు ‘సాగు భరోసా’.” -“సాగునీటి సంఘాలే ఈ జల యజ్ఞానికి డ్రైవింగ్ ఫోర్స్.” – ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌గా ‘జలధార’:మంత్రి దుర్గేష్ చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం నీటి భద్రత అంశంలో రైతులను,

Scroll to Top