వైసిపి ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తి
గ్రామాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన గత పాలకులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు ఇరగవరం మండలంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే గత వైసిపి ప్రభుత్వం కమిషన్ల కోసం పనులు చేసి కనీసం అభివృద్ధి అమలు చేయలేని దుస్థితి ఉండేదని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గ్రామంలో జలజీవన్ పనుల పేరు చెప్పి రోడ్లను తవ్వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని గుర్తు చేశారు. కమిషన్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేదానికి కేతావారిపాలెం ఒక నిదర్శనమని అన్నారు. ఇరగవరం మండలం […]








