వార్త‌లు

ఉండ్రాజవరం పి.హెచ్.సి. అధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భముగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాధికారి డా. బి. దుర్గమహేశ్వర రావు ఆధ్వర్యములో డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ, ప్రతిజ్న నిర్వహించారు. ఈ సందర్భంగా డా. దుర్గ్రామహెశ్వరరావు మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్తై అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అని, అందువల్ల దోమల వృద్దిని అరికట్టుట వలన, దోమకాటు నుండి రక్షణ పొందుట వలన ఈ డెంగ్యూ వ్యాధి […]

వార్త‌లు

డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు

రూ. 5 కోట్లు వ్యయంతో ప్రాసెసింగ్ యూనిట్ ప్లాస్టిక్ నివారణకు ప్రజలు సహకరించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.గత కొన్నేళ్లుగా చెత్త కొండలా పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన దిశగా చర్యలు

వార్త‌లు

ఆరాధ్యుడు అభినవభగీరథుడు… సర్ ఆర్ధర్ కాటన్

సాహితీ సామ్రాజ్యం అద్వర్యంలో స్థానిక న్యాయవాది మండవిల్లి చినరామయ్య ఆఫీస్ ప్రాంగణమందు కాటన్ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్మామలంగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అన్నదాత, ప్రాణప్రదాత కాటన్ దేవరుడు అని అన్నారు. గ్రామీణ నీటి సరఫరాశాఖ విశ్రాంత డి. ఇ. ఇ. పేరూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుబాంధవుడు, ప్రజలగుండెల్లో కొలువైన భగీరథుడు కాటన్ దొర అని అన్నారు.పై సందర్భంగా ఆరాధ్యుడు అభినవభగీరథుడు కాటన్ జీవితచరిత్రపై

వార్త‌లు

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు

ఫలితాల్లోనూ అదే జోరు కనబరచుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడి పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో

వార్త‌లు

సూర్యలంక బీచ్ లో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0

సూర్యలంక బీచ్ లో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న సమగ్ర అభివృద్ధి పనులను సమీక్షించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహచర మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ , బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ ఛైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ మరియు జిల్లా అధికారులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా “Bay of Bapatla” పేరుతో సూర్యలంకకు ప్రత్యేక బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యలంక

వార్త‌లు

ప్రపంచం మెచ్చిన  మోదీపై  విమర్శలా? 

బీజేపీ అధికార ప్రతినిధి – డా. ముళ్ళపూడి రేణుక ఫైర్ తణుకు, మే 12:తణుకు పట్టణంలోని చిట్టూరి హెరిటేజ్ హోటల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ప్రపంచ దేశాలు

వార్త‌లు

బి.జె.పి.ఆధ్వర్యంలో జనతా వారధిపై జె.సి.కి వినతిపత్రం

“జనతా వారధి” కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాకు సంబంధించిన భూగర్భ జలాల పరిరక్షణ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ చేపట్టిన “క్యాచ్ ది రెయిన్” కాన్సెప్ట్ అమలుపై భారతీయజనతాపార్టీ తరుపున జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ టి. రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ వినతిపత్రంలో జిల్లాలోని చెఱువుల పూడికతీత, ఇంకుడు గుంటల నిర్మాణం, రీఛార్జి గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా చేపట్టి, ప్రతి నీటి చుక్కను

వార్త‌లు

మండువేసవిలో చల్లని చెట్టునీడ లాంటి సినిమా గొదారి గట్టుపైన

కోస్టల్ న్యూస్: (తణుకు మే 08) గోదావరి పల్లెటూరి అందాలతో… ఆప్యాయత అనురాగాలతో పెనవేసుకున్న సాధారణ కుటుంబాల మధ్య సాగే ఇతివృత్తంతో ఆద్యంతం తండ్రీకూతుళ్ళ మధ్య, ఒక వ్యవసాయదారుని కుటుంబంలో నుండి ఆటోడ్రైవర్ గా జీవనం సాగించే హీరో, అతను పాటించే కుటుంబవిలువలు వీటిమధ్య సాగే ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఆటో అబ్బాయిని ఎలా ప్రేమించిందో దర్శకుడు రసవత్తరంగా తెరకెక్కించిన గోదారిగట్టుపైన చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా తణుకు వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రంలో పొలీసుపాత్రలో

వార్త‌లు

తణుకులో భారీ గోల్డ్ బిస్కెట్ స్కామ్ ఆరోపణలు.. 25 కోట్ల మోసం జరిగిందన్న బాధితులు

మాయా లేడి- నయా మోసం తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న డా.బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజావేదిక అధ్యక్షుడు చోళ్ళ రాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణం సజ్జాపురానికి చెందిన కొత్తమసు స్నేహలత, అజ్జురి దుర్గాప్రసాద్ అనే జంట గోల్డ్ బిస్కెట్లు, బంగారు వస్తువుల వ్యాపారం పేరుతో పలువురిని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 25 మందికి పైగా

Scroll to Top