వార్త‌లు

విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం

కూటమి ప్రభుత్వంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 1.77 కోట్లుతో విద్యుత్తు లైను నిర్మాణ పనులు ప్రారంభం దువ్వ నుంచి అత్తిలి వరకు విద్యుత్తు లైను నిర్మాణం అత్తిలి మండలంలో గలా అని గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం పరిధిలోని […]

వార్త‌లు

అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ – గర్భిణికి అండగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు పట్టణంలో అర్థరాత్రి సామాన్య వ్యక్తిలా బైక్‌పై పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, డ్యూటీ డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఇదే సమయంలో హై బీపీతో అత్యవసర పరిస్థితిలో ఏలూరుకు రిఫర్ అయిన తణుకు రెండవ వార్డుకు చెందిన గర్భిణి అనూషకు ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి

వార్త‌లు

వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచిన  రూట్స్ స్కూల్ విద్యార్థులు

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ విద్యార్థులు వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తణుకు టౌన్ ఫస్ట్ సాధించిన రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థిని పి.బాల సత్య హరిణి 596/600 ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి

వార్త‌లు

మనసు కవి మహాకవి ఆత్రేయ…!

 సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రాంగణ మందు ఆచార్య ఆత్రేయ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు.   సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ కథ చిత్ర పాత్రోచిత మైన పాటలు, మాటలు రాసిన ఆత్రేయ మనసు కవి మహాకవి అని అన్నారు.   పై సందర్భంగా ఆత్రేయ రచించిన పాటలు, జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించారు పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.   అనంతరం స్కూల్ ఉపాధ్యాయుడు చీలి రాజును,

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు గడ్డపై ఆధ్యాత్మిక పరిమళం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆలయాల అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు జారీ గోదావరి పుష్కరాలు నాటికి పుణ్యక్షేత్రాల సర్వాంగ సుందరీకరణ లక్ష్యం: మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు భక్త జన సందోహం ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి

వార్త‌లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలకు పెద్దపీట

78 మందికి రూ. 61.33 లక్షలు చెక్కులు అందజేత ఇప్పటివరకు 1004 మందికి రూ. 7కోట్లు.50లక్ష లకు పైగా పంపిణీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి 78 మంది బాధితులకు రూ. 61.33 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం అందజేసి మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కృషితో నిడదవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

నిడదవోలును ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతాం..మంత్రి కందుల దుర్గేష్ ధీమా మంత్రి దుర్గేష్ చొరవతో ఆలయాల అభివృద్ధికి నిధులు వెల్లువెత్తడంపై నియోజకవర్గ ప్రజానికం హర్షం నిడదవోలు, మే 7, 2026:నిడదవోలు పట్టణంలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయానికి వైభవం సంతరించుకోనుంది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కూటమి ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తూ కీలక

వార్త‌లు, సినిమా

ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

అమరావతి:ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఆర్.బి. చౌదరి గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారనే వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తెలుగు, తమిళ భాషల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, చిత్ర

వార్త‌లు

కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు: కలెక్టర్ కీర్తి చేకూరి

27 మంది ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి ప్రతిభావంతులకు అభినందన సత్కారం కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను

Scroll to Top