వార్త‌లు

100 రోజులు టి.బి. స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేయాలి

ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న 100 రోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు వైద్యా ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ ఎన్. వసుంధర పేర్కొన్నారు. బుధవారం ప్రస్తుతం అమలవుతున్న వందరోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం భాగంగా చాగల్లులో నిక్షయ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ నిడదవోలు టి.బి. యూనిట్ లో ముందుగా గుర్తించిన హైరిస్క్ గ్రామాల్లో 14 సం లోపు వారిని మినహాయించి మిగిలినవారు

వార్త‌లు

గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం

కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మాణంపై దృష్టి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 3.80 కోట్లతో మంచిలి- కంచుమర్రు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణపై దృష్టి సారించి ఇప్పటివరకు సుమారు రూ. 8 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి నుంచి

వార్త‌లు

చేనేతల జీవితాల్లో “కూటమి” కొత్త వెలుగులు

నేతన్నలకు విద్యుత్తు రాయితీ కల్పించిన ప్రభుత్వం నియోజకవర్గంలో 116 మందికి చేకూరనున్న లబ్ది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి వేల్పూరులో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ రాయితీ పథకాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సాధారణ మగ్గాలు వినియోగించే చేనేతలకు

వార్త‌లు

పల్లె పండుగ పనులతో గ్రామాల్లో అభివృద్ధి

రూ. 450 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ వెల్లడి తేతలి లక్ష్మీనారాయణ పురం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం _కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులతో పల్లె పండుగ నెలకొందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమం ఊపందుకుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. తణుకు

వార్త‌లు

యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఘనంగా జరుగుతున్న జాతర మహోత్సవాలు ఎమ్మెల్యే దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలుతణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసిన శ్రీ చక్రరాజ సహిత శ్రీ యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 19 నుంచి ఈనెల 02 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవగా సాగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంపతులు బుధవారం యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ

వార్త‌లు

అభివృద్ధి పథంలో నిడదవోలు …. సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజల చెంతకే పాలన: మంత్రి కందుల దుర్గేష్

మోర్తలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరింపు..కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా చిన్నారులకు అక్షరాభాస్యం చేయించిన మంత్రి దుర్గేష్..గడిచిన 22 నెలల్లో మోర్త గ్రామంలోనే రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ఉద్ఘాటన.. చారిత్రాత్మక బిల్లుతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని ప్రకటన రైతన్నకు అండగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’.. ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయంతో

వార్త‌లు

స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి..విశ్వనగరంగా అవతరించనున్న అమరావతి: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం చారిత్రాత్మకం..హర్షం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టం చేసిన కేంద్రం.. ఇది రైతులు, మహిళల సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం:మంత్రి కందుల దుర్గేష్ బిల్లును వ్యతిరేకించి వైసీపీ తన అహంకారాన్ని చాటుకుందని మంత్రి దుర్గేష్ మండిపాటు లోక్ సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు…సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్న మంత్రి దుర్గేష్ అమరావతి: అమరావతి

వార్త‌లు

జనసేనాని బాటలో… కూటమి దిశలో… నిడదవోలు సమగ్ర అభివృద్ధే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్

“కుట్రలు గెలవవు.. అభివృద్ధి ఆగదు అంటూ ఎన్టీవీ కథనాలపై మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం” అభివృద్ధి గణాంకాలతో దుష్ప్రచారానికి చెక్..దుష్ప్రచారాలకు చిరునవ్వుతో సమాధానం కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఫైర్..అభివృద్ధి ఆగదని, విమర్శలకు తావులేదని ఆగ్రహం మేము చేసే పనులే మాట్లాడుతాయి… 22 నెలల్లో రూ. 500 కోట్లతో నిడదవోలు అభివృద్ధి చేశామని వెల్లడి నాడు అరాచకం – నేడు అభివృద్ధి.. మాట ఇస్తే తప్పని నైజం, మడమ తిప్పని సంకల్పం కూటమి ప్రభుత్వానిదన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి కీలక అడుగులు

నేడు ఢిల్లీకి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌..రేపు కేంద్ర పర్యాటక,సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ పెండింగ్ లో ఉన్న కీలక పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదానికి విజ్ఞప్తి.. రూ. 900 కోట్లకు పైగా విలువైన 9 కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్ ల సమర్పణ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ఆధ్యాత్మిక, ఐకానిక్ కేంద్రాల అభివృద్ధికి మంత్రి దుర్గేష్ కసరత్తు సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ఏపీని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మార్చేందుకు

Scroll to Top