వార్త‌లు

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న బొలిశెట్టి

వేల్పూరులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన అభయాంజనేయస్వామి వారిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ సోమవారం దర్శించుకున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలో 45 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేసి అనంతరం మాట్లాడారు. అభయాంజనేయస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,

వార్త‌లు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అమోఘం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గ టాపర్ ‘అమరాపురి జెస్సిక’కు మంత్రి దుర్గేష్ ప్రత్యేక అభినందనలు 592 మార్కులతో సత్తా చాటిన జెస్సిక.. అత్యుత్తమ మార్కులు సాధించిన బేబీ షాలిని, చంద్రిక ప్రియలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ విద్యార్థినులను శాలువాతో సత్కరించి, ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల

వార్త‌లు

కార్మికులు రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి – డివివియస్ వర్మ

కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తూ కార్మికుల హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలపైనా దానికి వంతపాడుతూ మద్దతు దారులుగా వున్న రాష్ట్రం లోనిపాలక , ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కార్మికులు గళం విప్పాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్ అధ్యక్షుడు డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.​శుక్రవారం తణుకులోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మే డే సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక

వార్త‌లు

తణుకు, గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు తణుకు వారు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు తెలియచేయునది, ది 9.5.2026 వ తేదీ న తణుకు కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, భార్య భర్తల మధ్య తగదా కేసులు, బ్యాంకు ఋణ బకాయి కేసులు, అన్ని రకాల

వార్త‌లు

హైదరాబాద్ లో కోటరామప్రసాద్ కు బల్లెం విశిష్ట పురస్కారం ప్రదానం

ఏప్రియల్, 30, 2026 : హాస్యరస ప్రధానమైన సినిమాలు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తాను ముప్పై ఐదు సినిమాలు నటించి సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించినట్లు ప్రముఖ సినీ హీరో,”పద్మశ్రీ”, “నట కిరీటి”, “హాస్య కిరీటి”, డా. గద్దె రాజేంద్రప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఫంక్షన్ హాల్ లో సోమవారం రాత్రి ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన బల్లెం సినీ “మా”

వార్త‌లు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఘనంగా నిర్వహణ – నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రాజమహేంద్రవరం సిటీ ఏప్రిల్ 30: సూర్య న్యూస్:- రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 30:జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) తొలి మహాసభ గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.

వార్త‌లు

పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో తణుకు బాయ్స్ హైస్కూల్ ప్రభంజనం

ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ తణుకు పాఠశాల నందు 292 మంది విద్యార్థులు హాజరైనారు. ప్రధమ శ్రేణిలో 133ద్వితీయ శ్రేణిలో45తృతీయ శ్రేణిలో 15ఉత్తీర్ణులైనారు. 36 మంది విద్యార్థినీ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినారు ప్రభుత్వ పాఠశాలలలో తణుకు మండలం ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని K. విద్యా హాసిని 588 మార్కులు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ వి ఎస్ ఎన్ పద్మావతి గారు

వార్త‌లు

మహాప్రస్థానం నిత్యవసంతం…!

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక పంచాయితీ రాజ్ ప్రాంగణమందు శ్రీశ్రీ జయంతిని గురువారం నిర్వహించినారు.సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ చెప్పలేని భావలను కలంతో చెప్పడం శ్రీశ్రీ కి అలవాటని, కలం నుంచి జాలువారిన అక్షరాలెన్నో ఎంతోమంది గుండెల్లో నిలిచాయని అన్నారు. పంచాయితీ రాజ్ డి. ఇ. ఇ. ఉప్పలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాప్రస్థానం నిత్యవసంతమని, మనలోనికవి, మహాకవి శ్రీశ్రీ అని అన్నారు. పై సందర్భంగా శీశ్రీ జీవితచరిత్రపై సదస్సు నిర్వహించినారు పలువురు మాట్లాడినారు.అనంతరం పంచాయితీ

వార్త‌లు

తాడిపర్రు జడ్పీ హైస్కూల్‌కు 90% ఉత్తీర్ణత…

ఉండ్రాజవరం, ఏప్రిల్ 30:తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని జి.వి.ఎస్.ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. 2026 ఏప్రిల్ 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం, మొత్తం 59 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 53 మంది ఉత్తీర్ణులై 90 శాతం ఫలితాన్ని సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపించారు. కే. రేణుక 547 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. కే. అమృత 515, వి.

Scroll to Top