వార్త‌లు

నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 20వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి జరుగుతోందని మంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, తదితర లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను […]

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కృషితో రైతన్నల దశాబ్దాల కల సాకారం..

కాల్దరి – చిలకపాడులో రూ.92.50 లక్షలతో 1.2 కి.మీల పుంత రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు మంత్రి దుర్గేష్ చొరవపై రైతాంగం హర్షం నియోజకవర్గ వ్యాప్తంగా 42 పుంత రోడ్ల ఆధునీకరణ చేస్తామని వెల్లడి నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాల్దరి చిలకపాడు బీటీ రోడ్డు నుండి మొండి కాల్వ

వార్త‌లు

పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో వేడుకగా గృహ ప్రవేశాలు పందలపర్రులో లబ్ధిదారులకు ఇళ్లు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వం విస్మరించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని వెల్లడి నిడదవోలు: పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) – మన ఇల్లు మన గౌరవం’

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి స్వర్ణయుగం: మంత్రి కందుల దుర్గేష్

నడిపల్లికోట పాఠశాల అభివృద్ధికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 24 లక్షలతో మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన 21 నెలల్లో రూ. 3.25 కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ ప్రభుత్వ బడులే మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని వెల్లడి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక వసతుల కల్పనే కూటమి

వార్త‌లు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట

రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయింపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. కోటి వ్యయంతో అర్బ న్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి ప్రత్యేకనిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం తణుకు కొమ్మాయి చెరువు గట్టు సమీపంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సుమారు రూ. కోటి వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా

వార్త‌లు

పేద వర్గాల సొంతింటి కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

త్వరలో లబ్ధిదారులకు పూర్తి చేసి టిడ్కో ఇళ్లు పంపిణీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణరాష్ట్రంలో పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తణుకులో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది సొంత గృహ నిర్మాణం పూర్తిచేసే గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు

వార్త‌లు

దేశంలోనే దూరదృష్టి కలిగిన నేత చంద్రబాబు

పి4 విధానంతో పేదల కుటుంబాల్లో వెలుగులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి మార్గదర్శి బంగారు కుటుంబం అవార్డులు అందించిన ఎమ్మెల్యే దేశంలో ఏ నాయకుడికి లేని దూరదృష్టి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న తీరును ప్రతి ఒక్కరు స్వాగతించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి అధికారపక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా ప్రజల పక్షాన పోరాడుతున్న నేత చంద్రబాబునాయుడు అని అన్నారు. సోమవారం తణుకులోని స్థానిక రోటరీ క్లబ్

వార్త‌లు

రాజకీయాల్లో ప్రజాసేవకు కామాలు తప్ప ఫుల్‌స్టాప్‌లు ఉండవు: మంత్రి కందుల దుర్గేష్

సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్యానికి వెన్నెముక – నిడదవోలు రూరల్ మండలంలో పదవీ విరమణ చేస్తున్న 23 మంది సర్పంచ్‌లకు మంత్రి దుర్గేష్ ఘన సత్కారం సొంత బలంతో గెలిచి ప్రజా హృదయాలను గెలుచుకున్న వారే సర్పంచ్‌లు అని అభివర్ణన పదవీ విరమణ కేవలం విరామం మాత్రమే.. ప్రజాసేవ నిరంతరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు సమగ్ర అభివృద్ధికి అత్యధికంగా రూ. 28 కోట్ల శాస్కి నిధులు రాబట్టానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు: నిడదవోలు రూరల్

వార్త‌లు

నిడదవోలులో పీ4 విప్లవం

పీ4 వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబునాయుడుకి నియోజకవర్గ వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిడదవోలులో 10,263 ‘బంగారు కుటుంబాల’ గుర్తించామని వెల్లడి దాతలు, సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో నిడదవోలు సాగుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీ4 పురోగతిపై సీఎం సంతృప్తి శానిటేషన్ యూనిట్లతో బాలికల డ్రాపౌట్ తగ్గడం, నెస్ట్లే కంపెనీ చొరవను అభినందించిన

Scroll to Top