వార్త‌లు

రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ

కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైస్ మిల్లు డ్రయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలోనే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఏలేటిపాడు సొసైటీ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన డ్రయర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రైతుల సహకారంతో ఏలేటిపాడు సొసైటీను రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా గుర్తింపు […]

వార్త‌లు

ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు

జలజీవన్ మిషన్ పథకం ద్వారా రక్షిత తాగునీరు ఇరగవరం మండలంలో రూ. 56 కోట్లతో పనులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కె.కుముదవల్లి గ్రామంలో వాటర్ ట్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యేఇంటింటికి రక్షిత తాగునీరు కుళాయిల ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో 48 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా రూ. 56 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఇరగవరం

వార్త‌లు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

తణుకు నియోజకవర్గంలో 81 శాతం ఉత్తీర్ణత విద్యార్థులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు మంత్రి నారా లోకేష్‌ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతోనే నాణ్యమైన విద్య అందుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రావడం అభినందనీయమని అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.తణుకు నియోజకవర్గంలో

వార్త‌లు

విద్యార్థుల విజయానికి మంత్రి కందుల దుర్గేష్ సలాం

పదో తరగతి ఫలితాల్లో నిడదవోలు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు విద్యార్థుల విజయం నియోజకవర్గానికి గర్వకారణం అంటూ మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పదో

వార్త‌లు

తణుకు రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి విజయకేతనం ఎగుర వేసారని స్కూలు ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన 197 విద్యార్థుల్లో 596 మార్కులు సాధించిన విద్యార్థిని పి.బాల సత్య హరిణి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచింది. సి. హెచ్. యోషిత, ఆర్.ఎస్.ఎస్.ఎస్.చైతన్య 591 మార్కులు, బి.వేణు గోపాల్ మరియు వి.కార్తీక్ 590 మార్కులు సాధించారు. 580 కి

వార్త‌లు

133వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

133వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో నేరుగా మమేకమవుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సామాన్య ప్రజల విజయకథలు, మారుమూల ప్రాంతాల పురోగతిని పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు

వార్త‌లు

ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే ఐదేళ్లు కీలకం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆదివారం తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందనలు

వార్త‌లు

క్యాన్సర్ నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలి

ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి 114 మంది యువతులకు ఉచితంగా హెచ్ పీ వీ వ్యాక్సినేషన్ క్యాన్సర్ నివారణ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. ఆదివారం సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ఆసుపత్రి ఆవరణలో 114 మంది యువతులకు గర్భాశయం క్యాన్సర్ నివారణకు హెచ్ పీ వీ వ్యాక్సిన్ మొదటి డోస్ ను ఉచితంగా అందజేశారు. ఈ

వార్త‌లు

తణుకులో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు

పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం తణుకు పట్టణంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ఆదిశక్తి స్వరూపిణిగా, అహింసను పరమధర్మంగా ఆచరించి ఆత్మగౌరవం కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నత దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని కొనియాడారు. సమాజంలో

Scroll to Top