శాసన మండలిలో శ్రీవారికి ఘోర అపచారం.. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ సభ్యుల నీచ రాజకీయం
మత విశ్వాసాలతో ఆడుకుంటే సమాజం క్షమించదు – శాసనమండలి ఘటనపై కూటమి నేతలతో కలిసి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక దేవుడి చిత్రపటాలను కాళ్లకు బూట్లు, చెప్పులతో పట్టుకోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఫోటోలు విసిరేసి భక్తుల మనోభావాలను గాయపరిచారు.. సాక్ష్యాలు ఉన్నా బొత్స బుకాయిస్తారా? అని నిలదీత తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చరిత్ర జగన్ది.. మండలి ఘటన యాదృచ్ఛికం కాదు జగన్ హయాం నుండి […]









