వార్త‌లు

శోభాయాత్ర కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు – మన ధర్మానికి ప్రతీక

వేల్పూరు గ్రామంలో శ్రీరాముని మహిమను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించిన శ్రీ రామ శోభాయాత్ర భక్తి, ఐక్యత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెరక వీధి రామాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా విస్తరించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆకట్టుకుంది. “ఐక్య హిందూ సమాజం” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమత భేదాలకు అతీతంగా భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. […]

వార్త‌లు

నిడదవోలు సమగ్రాభివృద్ధే లక్ష్యం:మంత్రి కందుల దుర్గేష్

ఉండ్రాజవరం మండలం కాల్దరిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రూ.2.18 కోట్లతో కాల్దరి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని వెల్లడి అమరావతే ఏకైక రాజధానిగా అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం చేశామని ప్రకటన..”పరిపాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం” అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు అభివృద్ధికి పక్కా

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత

నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రోడ్లు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజవర్గంలో దశలవారీగా రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరితగతన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి

వార్త‌లు

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి రాజీపడేదిలేదు   

నిడదవోలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ  ఆహారభద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపద్యంలో నిడదవోలులో గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక గణపతి సెంటర్‌లోని శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, వాడుతున్న నూనెలు, నిల్వ విధానాలు, పరిశుభ్రత పరిస్థితులు ఆమె సమగ్రంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని ఆహార పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని ల్యాబ్ పరీక్షల కోసం

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలి

నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్. శివరాముడు, కాకర ఆనందరావుకు మంత్రి కందుల దుర్గేష్ సూచన రాజమహేంద్రవరం లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోలు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలని ఇటీవల నూతనంగా నియమింపబడ్డ రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇటీవల నూతనంగా రాజమహేంద్రవరం

వార్త‌లు

భవన నిర్మాణ కార్మికసంఘం నేత యింటి వీరన్న మృతి

తణుకు, మార్చి 26భవన నిర్మాణ కార్మిక సంఘం,ఏఐటీయూసీ,సీపీఐ సీనియర్ నాయకులు యింటి వీరన్న (86) అశ్వస్థతతో గురువారం తణుకు సజ్జాపురంలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన భార్య, నలుగురు కుమార్తెలు కాగా భార్య, ఒక కుమార్తె గతంలోనే మృతి చెందారు.తణుకు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలంగా పనిచేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఎనలేని పోరాటాలు నిర్వహించారు.భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ సంఘటిత పరచి అనేక

వార్త‌లు

న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం

ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి, గురువారం తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయసహాయం గురించి తెలియచేస్తూ, ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని, అందరూ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా జడ్జితో పాటు న్యాయసేవల సంస్థ జిల్లా

వార్త‌లు

ఇరగవరం పీహెచ్సీ పరిధిలో టీబీ డే ర్యాలీ

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ఇరగవరం పీహెచ్సీ పరిధిలోని టీబీ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో రెండు వారాలకు మించి దగ్గు ఆకలి మందగించడం రాత్రి జ్వరం రావడం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి సర్వే ద్వారా టెస్టులు చేయించి వారికి టీబి ముందు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెడికల్ ఆఫీసర్ Dr Y Mounika తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చైతన్య సిహెచ్ఓ ఖాన్ గారు

వార్త‌లు

కార్మికోద్యమానికి మార్గదర్శి కలిదిండి భీమరాజుకు ఘన నివాళి

కార్మిక సంఘాల కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కింది వారిని రాజకీయ సామాజిక ఉద్యమాల బాట పట్టించిన మార్గదర్శి కలిదిండి భీమరాజు చిరస్మరణీయుడు అని ఆయన 93 వ జయంతి సభలో డి. వి. వి. యస్. వర్మ కొనియాడారు.2014 లో మోదీ ఎన్నికకు ముందే ” మోదీ ఎన్నికల రణతంత్రం” పేరుతో పుస్తకాన్ని ప్రచురించి కార్మికవర్గం భాగస్వామ్యంతో రాజకీయ ప్రచారాన్ని సాగించారని, హిదూత్వ రాజకీయం విద్వేష రాజకీయాన్ని బట్టబయలు చేసే ” భారతీయులం, గాంధ హత్య వెనుక-

వార్త‌లు

విశాఖ తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం

హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్,శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు రూ. 250 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం.. రెండేళ్లలో పూర్తికి చర్యలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

Scroll to Top