గడువులోగా ఈ- పంట నమోదు చేయించుకోవాలి.
గడువులోగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈనెల 20వ తేదీ లోపు ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో బి రాజారావు రైతులను కోరారు. చిలకపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ- పంట నమోదు మరియు ఈ- కేవైసీ విధానాన్ని పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో రైతులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు సమయం ఇచ్చింది కాబట్టి రబీ సీజన్లో ఎవరైతే పంటను సాగు చేశారో వారి వివరాలను సంబంధిత రైతు […]









