వార్త‌లు

గత ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్ విడుదల చేసిన జగన్

ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు తణుకు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ నిరుద్యోగులకు అండగా ఉంటూ వారి ఆశల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ప్రతి నెల […]

వార్త‌లు

ఉగాది పురస్కారాలు పేరిట రాష్ట్రప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం

ప్రముఖ పాత్రికేయులు సతీష్ చందర్ ను ఉగాది పురస్కారాలు పేరిట రాష్ట్రప్రభుత్వం అవమానించిన తీరును ఖండిస్తున్నాం – గొల్లపల్లి అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 126 మందికి పురస్కారాలు అందజేస్తూ జీవో నెంబర్ 27ను జారీ చేసింది. ఆ జీవో లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయులు, నవలా రచయిత సతీష్ చందర్

వార్త‌లు

కొత్త ఏడాది ప్రజలందరికీ శుభకరం కావాలి : ఎమ్మెల్యే బొలిశెట్టి.

తాడేపల్లిగూడెం: శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరం కావాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగాలని, శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా, గురువారం శ్రీశ్రీశ్రీ బలుసులమ్మ వారిని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతశ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవంలోఈ సంవత్సరం ఉగాది పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుందని అన్నారు. 12

వార్త‌లు

పరాభవం కాదు – ప్రాభవం

తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తున్న కూటమి ప్రభుత్వం :విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కవులు, కళాకారులు, రచయితలకు సమున్నత గౌరవం అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ “తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా సీఎం చంద్రబాబునాయుడును అభివర్ణించిన మంత్రి దుర్గేష్ “పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

తణుకు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలలో ఉగాది ఉత్సవం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తణుకులో నిర్వహించిన ఉగాది ఉత్సవం మరియు పదసంచలనం కార్యక్రమం అత్యంత వైభవంగా, శోభాయమానంగా జరిగింది. మాంటిసోరి స్కూల్ గ్రౌండ్స్‌లో మాన్యనీయ సంఘచాలక్ శ్రీ మద్దిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వయంసేవకులు పూర్తి గణవేష్‌లో పాల్గొని క్రమశిక్షణ, దేశభక్తి భావాలను ప్రతిబింబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జే.కే హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తంగిరాల తిరుమల ప్రకాశ్ నాగేంద్రనాథ్ హాజరై సందేశం అందించారు. ముఖ్య వక్తగా శ్రీ కోర్సిపాటి శ్యాం

Scroll to Top