వార్త‌లు

తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా జరిగిన “అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం”

తణుకు, ఫిబ్రవరి 21, 2026 : మాతృమూర్తిని ప్రేమించి, గౌరవించినట్లుగానే మన మాతృ భాష అయిన తెలుగును ప్రేమించి, గౌరవించాలని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు. “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం జరిగిన సభలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాల పూర్వ విద్యార్థిగా, తాను చదువుకున్న కళాశాలలో […]

వార్త‌లు

ఘనంగా సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక యాపిల్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ భాష దినోత్సవం, సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షరాల భాష కమ్మనైన పద కళ భాష నా తెలుగు అని అన్నారు. ఆపిల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అనుపోజు దినేష్ బాబు మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్న తెలుగు భాషను ప్రేమించు

వార్త‌లు

దానేశ్వరి అమ్మవారి ఆలయం విస్తరించేందుకు చర్యలు

రూ. 3 కోట్లు సిజిఎఫ్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదల గ్రామస్తుల సహకారంతో మరో రూ. కోటి నిధులు సేకరణ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దానేశ్వరి అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని

వార్త‌లు

రాష్ట్రపతి రోడ్డును సిసి రోడ్డుగా నిర్మించేందుకు ప్రణాళికలు

తణుకులో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి మరింత కృషి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రోడ్లు అభివృద్ధి మరోసారి కూటమి హయాంలో మరింత అభివృద్ధి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల

వార్త‌లు

తణుకు నియోజకవర్గం తేతలిలో జరుగుతున్న గోవధను ఆపండి – వైఎస్సార్ సీపీ ఎంబీసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న

ది18-2-2026 కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మీడియా మిత్రుడు తెతలిలో జరుగుతున్న గోవధను ఆపమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అంటున్నారని ఆయన ప్రశ్నించగా, వెంటనే కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ, ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఆపొచ్చు కదా అని ఆయన మాట్లాడటం జరిగింది, ఈ విషయంపై ది19-2-2026 నరసాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ

వార్త‌లు

ఏపీ పర్యాటక రంగానికి ఏపీటీడీసీ వెన్నెముక

:- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ భవాని ద్వీపంలో ఘనంగా ఏపీటీడీసీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం విజయవాడలోని భవానీద్వీపంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వార్త‌లు

ఇరగవరంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమము 

ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.     ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు ద్వారా 1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆరోగ్య పోషక స్థితి, విధ్యకు ప్రాధాన్యత, జీవననాణ్యతను మెరుగుపరచడం కోసం నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిల్లలకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా. నమలగల మాత్రలు సరఫరా చేస్తున్నారు. సదరు

వార్త‌లు

ఉండ్రాజవరం వేలివెన్ను గ్రామాల పి.హెచ్.సి.ల పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఉండ్రాజవరం :  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఉండ్రాజవరం, వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు  డా. దుర్గ మహేశ్వర రావు, డా.వై. సృజన, డా. ఎస్.డి..ఇర్ఫాన్ పర్యవేక్షణలో ఉండ్రాజవరం ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ నందు పాల్గొని అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా తాడిపర్రు జిల్లా పరిషత్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నందు అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని మరొక వైద్యాధికారి డా.ఆర్.ఉషాదేవి, సూపర్వైజర్ మేరీ రత్నకుమారి పర్యవేక్షించారు. ఈ

వార్త‌లు

నిడదవోలులో జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమం

 సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 17 నుండి 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ ఫయాజ్ తెలుపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గటం లాంటి లక్షణాలు ఉంటే కఫం పరీక్షలు ఎక్స్ రే చేయించుకోవాలని సూచించారు. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారని

Scroll to Top