వార్త‌లు

బీసీలను జగన్ చులకన భావంతో చూస్తున్నారు

అధికారుల పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు జగన్ వ్యాఖ్యలను కారుమూరి ఖండించకపోవడం దారుణం తక్షణమే వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలి అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ బీసీలపై తనకు ఎంతో ప్రేమ ఉందని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీల పట్ల చులకన భావంతో చూస్తున్నారని అఖిలభారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల సూర్యనారాయణ విమర్శించారు. ఇటీవల యాదవ వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి […]

వార్త‌లు

ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరంలో ఆరిమిల్లి ప్రజాదర్బార్

ఇరగవరం మండలంలో ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు శనివారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజాదర్బార్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజల నుంచి స్వయంగా ఆయన 97 అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో త్రాగునీరు, డ్రైన్స్, రోడ్స్, హౌసింగ్ మరియు శానిటేషన్ మొదలగు అర్జీలు వచ్చాయి. సదరు అర్జీలు పరిశీలించి సంబంధిత శాఖఅధికారులతో మాట్లాడి వెంటనే వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని

వార్త‌లు

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం

-: మంత్రి కందుల దుర్గేష్ పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని ఎస్.ఎన్.పి. జెడ్పీ హైస్కూల్ లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 3.0)లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులు, విద్యార్ధులు,తల్లిదండ్రులతో మంత్రి దుర్గేష్ ముఖాముఖి మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన అద్భుతమని ప్రశంస విద్యార్థుల్లో నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడి నిడదవోలు: విద్యార్థుల్లో నైతిక విలువలతో

వార్త‌లు

కేఎల్ యూనివర్సిటీ, తాడేపల్లి, గుంటూరు

గిరి పుత్రుల్లోని ప్రతిభను ఉద్భవింపజేసిన వేదిక ఉద్భవ్-2025 :- మంత్రి కందుల దుర్గేష్ కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవ్.. ఉద్భవ్-2025 ముగింపు వేడుకలకు హాజరైన గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ లో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంపై హర్షం గిరి పుత్రుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రోత్సహిస్తున్నాయని వెల్లడి మంత్రి కందుల

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ బలోపేతం

గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రేలంగిలో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలు తీసుకువచ్చి విద్యావ్యవస్థను బలోపేతం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం రేలంగి జడ్పీ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విద్యార్థులకు వెలుగులతో కూడిన విద్యను అందించాలనే

వార్త‌లు

ఘనంగా బోదువలస ప్రభుత్వ పాఠశాలలో ‘మెగా పీటీఎం 3.0’

సేంద్రియ వ్యవసాయంపై చైతన్య కార్యక్రమం విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్) బోదువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 3.0’ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారం రోజుల ముందుగానే ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా పాఠశాల అంతట పండుగ వాతావరణం నెలకొంది.ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, దాతలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ

వార్త‌లు

అధునాతన చికిత్సలో భాగంగా కేర్ హాస్పిటల్స్ ముందడుగు

1,000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలు పూర్తి ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా. బి. బి. దాస్ నేతృత్వంలో కేర్ హాస్పిటల్స్ తూర్పు భారతదేశంలో రోబోటిక్ శస్త్రచికిత్సలకు కొత్త ప్రమాణాలు ఏర్పరుస్తోంది. విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్) విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డా.బి.బి. దాస్ మాట్లాడుతూ కేవలం 18 నెలల్లో 1,000 రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు అని చెప్పారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ ద్వారా అన్నీ రాజీపడుకేసులు పరిష్కారం

తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టు హాలులో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు శ్రీమతి డి. సత్యవతి ఇతర న్యాయమూర్తులచే డిసెంబర్ 13వతేది కోర్టులు పనిచేయు ప్రతిచోట జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు రాజీచేయుట గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులుతో మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఎక్కువ కేసులు రాజీ చేయటానికి తమవంతు కృషి

వార్త‌లు

మోగ్లీ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది

ప్రేమ, పోరాటాల కలబోత మోగ్లీ (2025) హీరో రోషన్ కనకాల విశాఖపట్నం: డిసెంబర్ 3 (కోస్టల్ న్యూస్) యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా, విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ (2025)’ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ ఈరోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని

Scroll to Top