వార్త‌లు

పల్నాడుజిల్లాలో స్ర్కబ్ టైఫస్ కీటక లక్షణాలు కలకలం

పల్నాడు జిల్లాలో స్ర్కబ్ టైఫస్ కీటకం లక్షణాలు కలకలం స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి .. మరొకరి చికిత్స ముప్పాళ్ళ మండలం రుద్రవరం స్ర్కబ్ టైఫస్ వ్యాది లక్షణాలతో యువతి జ్యోతి( 20)మృతి .. జర్వం ,ఒంటినొప్పలతో గుంటూరు ప్రవేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి.. రాజుపాలెం మండలం R R సెంటర్ చెందిన నాగమ్మ (62) స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో మృతి .. ఆస్పత్రిలో నిర్వహించిన రక్తపు పరీక్షల్లో వెల్లడైన […]

వార్త‌లు

నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు గణపతి సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వలరాంబాబు ఆధ్వర్యంలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా సమాజం ప్రోత్సహించాలని 1992లో UNO డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ

వార్త‌లు

దివ్యాంగ బిడ్డలను చూసుకుని తల్లిదండ్రులు అధైర్యపడవద్దు – పిఎల్వి కాకర్ల నరసన్న (నాని)

డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉండ్రాజవరం మండలంలో మోర్త నెంబర్ వన్ స్కూల్ భవిత స్కూల్ నందు నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.ఏ.సి.ఎస్. చైర్మన్ & పిఎల్వి కాకర్ల నరసన్న (నాని). ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఆటలు పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ యొక్క దివ్యాంగ బిడ్డలను చూసుకుని తల్లిదండ్రులు అధైర్యపడవలసిన పనిలేదని ప్రభుత్వం వారి నుంచి అందవలసిన

వార్త‌లు

స్నేహపూర్వక పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం

2 రోజుల పాటు ముంబయిలో జరిగిన 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్‌-2025లో పలువురు ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర పరిశ్రమను, పర్యాటకాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇన్వెస్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట చలనచిత్ర నిర్మాణం, పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలపై ఇన్వెస్టర్లకు స్పష్టత ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని,

వార్త‌లు

తారకాపురి లయన్స్ సేవలు అభినందినీయం

క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన తీసుకురావాలి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు ఇంపల్స్ జూనియర్ కళాశాల ఆవరణలో తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కేవలం వైద్య సేవలు కాకుండా మహిళా సాధికారతపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని

వార్త‌లు

తణుకులో ఘనంగా కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు వర్ధంతి

తణుకు, డిసెంబర్ 2, 2025 : పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు అని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని ఆయన విగ్రహం వద్ద జరిగిన పద్దెనిమిదవ వర్ధంతి సమావేశానికి తొలుత రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, డి.వి.వి.ఎస్.వర్మ,

వార్త‌లు

దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ

తణుకు నియోజవర్గంలో 36 వేల మందికి పెన్షన్లు పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమిదే 18వ వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 వ వార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఏయిడ్స్ వ్యాధిపై అవగాహనా ర్యాలి

ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నేషనల్ లోకల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, తణుకు మండలం న్యాయ సేవా అధికార సంస్థ మరియు తణుకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అడిషనల్ జడ్జి ఆదేశానుసారం ఉండ్రాజవరం గ్రామంలో ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. తణుకు మండల పి ఎల్ వి  పిఎల్వి, పాలంగి పిఏసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న (నాని) ఆధ్వర్యంలో ఉండ్రాజవరం గ్రామంలో సుంకవల్లి

వార్త‌లు

సంక్షేమ పధకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందంజ

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామం నందు సోమవారం “పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో పాల్గోని అర్హులైన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు ఏ.ఎం.సి. చైర్మన్ గాలింకి జిన్నాబాబు, తహసిల్దార్ పిఎండి ప్రసాద్, ఏ.ఓ.వి.వి.వి.ఎస్.రామారావు, వెలగదుర్రు గ్రామ టిడిపి అధ్యక్షులు మూదునూరి రవీంద్రరాజు

వార్త‌లు

పాలంగి సొసైటీలో ఆర్ధిక, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన సదస్సు

నేటి రోజుల్లో ప్రజలకు బ్యాంకింగ్ అవసరాల దృష్ట్యా ఆర్థిక క్రమశిక్షణ డిజిటల్ కార్యకలాపాలపై ఖాతాదారులకు వ్యవహరించవలసిన తీరుపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో నిర్వహించారు. పాలంగి పిఎసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో తణుకు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిసిబి తణుకు బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు తన ఖాతా నిర్వహణలో అప్రమత్తతగా

Scroll to Top