వార్త‌లు

విండీస్‌పై గెలుపు..

సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు సత్తా చాటింది. విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ కు అర్హత సాధించింది.విండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్నిమరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ సంజు శాంసన్ (97*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.

వార్త‌లు

నేషనల్ సైన్స్ డే సందర్భంగా కెరీర్ గైడెన్స్ సదస్సు

సర్ సి.వి. రామన్ జయంతి వేడుకల్లో విద్యార్థులకు మోటివేషన్… సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే నేషనల్ సైన్స్ డే సందర్భంగా తణుకు సి.ఎం కన్వెన్షన్ హాల్‌లో విహాన్ కాలేజ్, రూట్స్ మేనేజ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి జీవితంలో మొదటి ముఖ్య ఘట్టమని, మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు

వార్త‌లు

తేతలిలో ఘనంగా సైన్స్ దినోత్సవం

తేతలి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ మరియు సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సైన్స్ ఉపాధ్యాయులు పి. గంగాభవాని, బి.ఎం.గోపాల రెడ్డి, డి.వి.ఎస్. మారుతిరామ్, పిడి వెంకటేశ్వరరావు విద్యార్థులలో ప్రేరణ కలిగించే, మూఢనమ్మకాల గుట్టు విప్పే మ్యాజిక్ లు ప్రదర్శించారు.సైంటిఫిక్ మెజీషియన్ గోపాల రెడ్డి కొబ్బరికాయపై మంటలు, సీసాలో దయ్యాన్ని బంధించడం, విద్యార్థి తలపై

వార్త‌లు

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

మండలానికి స్వచ్ఛ రథం కేటాయించిన ప్రభుత్వం కొండాయపాలెంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి

వార్త‌లు

దర్జీసోదరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహాయం చేయాలి

తణుకు పట్టణంలోని 20వ వార్డు సంగుల వారి వీధిలో శనివారం టైలర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో కుట్టు మిషన్ రూపకర్త ఇలియాస్ హోవ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం సంఘనాయకులు టైలర్స్ వృత్తి ప్రాధాన్యతను వివరించారు. సంఘం అధ్యక్షుడు కత్తుల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు రెడ్డి సూర్యనారాయణ, కోశాధికారి గుత్తుకొండ సుబ్బారావు, కార్యదర్శి నూకెళ్ళ వెంకటరత్నం, ముంగండ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో దర్జీ వృత్తిదారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

వార్త‌లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోడపత్రిక విడుదల

(భీమవరం) మార్చి 8వ తేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదరణ సేవా ఫౌండేషన్ రూపొందించిన  గోడపత్రిక శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  చదలవాడ నాగరాణి  మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలి అంటే చదువు ప్రామాణికంగా తీసుకోవాలని విద్య మధ్యలో నిలిపివేసిన బాలికలను గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చేరేలా చేసి వారి చదువును కొనసాగేలా స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా స్త్రీల అభ్యున్నతికి పేదల

వార్త‌లు

కోరుమామిడి గ్రామంలో కోకో రైతులకు అవగాహన సదస్సు

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో  కోకో రైతులకు అవగాహన సదస్సు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కోకో సాగు చేసుకునే రైతులకు కు ఫెర్మెంటేషన్ విధానానికి 70 శాతం రాయితీ ఉంటుందని డి. హెచ్. ఓ. తూర్పుగోదావరి జిల్లా వివరించారు. 35% ఎం.ఐ.డి.హెచ్. ద్వారా 35 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రాయితీని పొందవచ్చని కోకో రైతులకు తెలియజేశారు. ఈ రాయితీని పొందాలంటే బ్యాంకు లోన్ కి అప్లై చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ డ్రిప్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్

వార్త‌లు

చెల్లెలి భర్తను రాళ్ళతో కొట్టి చంపిన బావమరుదులు

పరువు హత్య మరో నిండు ప్రాణాన్ని బలిగొంది… చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. అన్నవరంలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె సోదరులు రాత్రికల్లా దంపతులను వెంబడించి పట్టుకుని వరుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు. బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమజిల్లాలో జరిగిన ఈ హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లికి చెందిన సంధ్య రాయపురం డిప్యూటీ

వార్త‌లు

ఉండ్రాజవరం మండల బిజేపి ఓ.బి.సి మోర్చ అధ్యక్షుడుగా  పామర్తి సాయిబాబాఉండ్రాజవరం

 ఉండ్రాజవరం  మండల బిజేపి కార్యవర్గ సమావేశం గురువారం  ఉండ్రాజవరం లింగాలపేట రామాలయంలో  జరిగింది.  ఈ సమావేశంలో మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులుగా  మోర్త  గ్రామానికి చెందిన పామర్తి సాయిబాబా  ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకోవడం జరిగిందని మండల బీజేపీ అధ్యక్షుడు కొప్పినీడి సత్యనారాయణ అన్నారు.. ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వర్లు, శిరిగిన వెంకటరత్నం, కొప్పినీడి సత్యనారాయణ, అక్కిన గోపాలకృష్ణ, బూరుగుపల్లి శివరామకృష్ణ, పైపూరి మాణిక్యాలరావు, నరసింహారావు, మద్దిపాటి వెంకటేశ్వర్లు, ఆకెళ్ళ శ్రీనివాసరావు, పొట్ల చెరువు

వార్త‌లు

ఇరగవరం మండలపరిషత్ ఉపాధ్యక్షునిగా మంగెన వెంకట రామ నాయుడు

ఇరగవరం మండలంలో కత్తవపాడు ఎంపిటిసి మల్లిడ నాగ వెంకట సత్యనారాయణ, ఇరగవరం ఎంపిటిసి చీలి మెంటరాజు ఉపాధ్యక్షులు ఇరువురు రాజీనామా చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అథారిటీ, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ఆదేశాల మేరకు గురువారం ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశమందిరం నందు ప్రిసైడింగ్ అధికారి మరియు డివిజనల్ అభివృద్ధి అధికారి,తాడేపల్లిగూడెం వారి అధ్యక్షతన ఇరగవరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఆకస్మిక ఎన్నికలు నిర్వహించారు.      

Scroll to Top