వార్త‌లు

దేశంలోనే దూరదృష్టి కలిగిన నేత చంద్రబాబు

పి4 విధానంతో పేదల కుటుంబాల్లో వెలుగులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి మార్గదర్శి బంగారు కుటుంబం అవార్డులు అందించిన ఎమ్మెల్యే దేశంలో ఏ నాయకుడికి లేని దూరదృష్టి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న తీరును ప్రతి ఒక్కరు స్వాగతించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి అధికారపక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా ప్రజల పక్షాన పోరాడుతున్న నేత చంద్రబాబునాయుడు అని అన్నారు. సోమవారం తణుకులోని స్థానిక రోటరీ క్లబ్ […]

వార్త‌లు

రాజకీయాల్లో ప్రజాసేవకు కామాలు తప్ప ఫుల్‌స్టాప్‌లు ఉండవు: మంత్రి కందుల దుర్గేష్

సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్యానికి వెన్నెముక – నిడదవోలు రూరల్ మండలంలో పదవీ విరమణ చేస్తున్న 23 మంది సర్పంచ్‌లకు మంత్రి దుర్గేష్ ఘన సత్కారం సొంత బలంతో గెలిచి ప్రజా హృదయాలను గెలుచుకున్న వారే సర్పంచ్‌లు అని అభివర్ణన పదవీ విరమణ కేవలం విరామం మాత్రమే.. ప్రజాసేవ నిరంతరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు సమగ్ర అభివృద్ధికి అత్యధికంగా రూ. 28 కోట్ల శాస్కి నిధులు రాబట్టానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు: నిడదవోలు రూరల్

వార్త‌లు

నిడదవోలులో పీ4 విప్లవం

పీ4 వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబునాయుడుకి నియోజకవర్గ వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిడదవోలులో 10,263 ‘బంగారు కుటుంబాల’ గుర్తించామని వెల్లడి దాతలు, సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో నిడదవోలు సాగుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీ4 పురోగతిపై సీఎం సంతృప్తి శానిటేషన్ యూనిట్లతో బాలికల డ్రాపౌట్ తగ్గడం, నెస్ట్లే కంపెనీ చొరవను అభినందించిన

వార్త‌లు

సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమా, తెలుగు వాళ్ళ కీర్తి ప్రతిష్టను గల్లీ నుంచి ఢిల్లీ వరకు, తెలుగు వాడు సత్తాను ఖండంతరాలు చాటి చెప్పిన మన తెలుగు వాడి గుండె చప్పుడు మన అందరి అన్న డాక్టర్ నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది, 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, కొత్తపాడు గ్రామంలో జెండా ఆవిష్కరించి, NTR విగ్రహానికి

వార్త‌లు

నిడదవోలులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నేడు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి,అనంతరం భారీ సైకిల్ ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన పెండ్యాల, మునిపల్లి గ్రామాల్లో ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ పెండ్యాల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన చిన్న పుంత రోడ్డును పరిశీలించిన మంత్రి దుర్గేష్..దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పుంత రోడ్డు పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానిక రైతాంగం..మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,

Scroll to Top