వార్త‌లు

మహిళల శక్తి, కరుణ అనంతం – వావిలాల సరళాదేవి

మహిళా దినోత్సవ సందర్భంగా తణుకు శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ గ్రంథాలయం నందు తణుకు సుప్రసిద్ధ సంగీత గాయకురాలు శ్రీమతి భమిడి కమలాదేవికి, ఇటీవల కాలంలో చక్కని సోషల్ వర్క్స్ తో సమాజంలో తనకంటూ ఒక శైలీతో ముందుకు సాగుతున్న వి.ఆశాజ్యోతి ని లైన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ అయిన వావిలాల సరళాదేవి, తారకపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రెటరీ ఎన్.వి.రాంకుమార్, ఎం. […]

వార్త‌లు

తణుకులో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శ్రామిక, సోషలిస్టు మహిళల పోరాట ఫలితమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం… సామాజిక ఉద్యమనేత సంకు మనోరమ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) ఆవిర్భావం వెనుక శ్రామిక మహిళలు, సోషలిస్టు మహిళల పోరాటం వారి కృషి వెలకట్టలేనిదని సామాజిక ఉద్యమ నేత సంకు మనోరమ అన్నారు. శనివారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో ఏపీ మహిళా సమాఖ్య( ఎన్ఎఫ్ఐడబ్ల్యు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.తొలుత మహిళా సమాఖ్య పతాకాన్ని

వార్త‌లు

మహత్తరమైన వ్యక్తిత్వం మహిళ సొంతం 

ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల డిగ్రీ & పీజీ (అటానమస్)  ప్రాంగణంలో ఆదరణ సేవా ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళ అనేది ప్రేమ, ధైర్యం, సహనం, త్యాగం వంటి మహత్తర గుణాల సమాహారం అని పేర్కొన్నారు. తల్లి రూపంలో అపారమైన ప్రేమను పంచుతూ, సోదరిగా ఆదరణను అందిస్తూ, భార్యగా కుటుంబానికి

వార్త‌లు

అసెంబ్లీ సందర్శించిన ఎస్కె.ఎస్.డి. మహిళా కళాశాల విద్యార్థులు

ఆత్మీయ ఆహ్వానం పలికిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతణుకు కొండేపాటి సరోజనిదేవి మహిళా కళాశాల విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీను సందర్శించారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణత ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసనసభను సందర్శించిన విద్యార్థులు అధికారులు, అధ్యాపకుల ద్వారా సభ విశిష్టతను, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలుసుకున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి పర్యటన చేయడం ద్వారా విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌

వార్త‌లు

సమాజంలో చివరివ్యక్తివరకు సేవలు అందించాలి

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలకు ప్రేరణగా నిర్వహిస్తున్న “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్” కార్యక్రమంలో భాగంగా బుధవారం  పట్టణ బిజెపి అధ్యక్షుడు  బొల్లాడ నాగరాజు అధ్యక్షతన తణుకు పట్టణంలో  తాపీమేస్త్రి సంఘ భవనంలో జరిగింది.ఈ సందర్భంగా  జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  సిద్ధాంతాలు సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు  పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు అందాలనే  లక్ష్యంతో సేవ చేయాలని  పేర్కొన్నారు. అదేవిదంగా

వార్త‌లు

ఏపీ పర్యాటక రంగం ఇక ‘రాష్ట్ర ఆర్థిక వృద్ధి యంత్రం’

శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో నూతనోత్తేజం – 20 నెలల కాలంలోనే రూ.19,693 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ 27కు పైగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు జారీ .. తద్వారా 1.22 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం నంది అవార్డులు, నంది నాటకోత్సవాల పునరుద్ధరణకు శ్రీకారం – కళాకారులకు వెన్నుదన్నుగా నిల్చేందుకు ప్రభుత్వం అంగీకారం సినిమా షూటింగ్ లకు ఏపీలో ఉచిత అనుమతులు –

వార్త‌లు

ఆలపాటి నాగేశ్వరరావు సేవలు ఎందరికో స్పూర్తి

ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు విద్యాకమిటీ చైర్మన్ అయినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు అకాలమరణానికి చింతిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. మండల మానవతా శాఖ ప్రతీనెలా నెల 22వ తారీకున నెలవారి సమావేశం జరుగవలసిఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదావేయడం జరిగిందని ఉండ్రాజవరం మండలం మానవతా సంస్థ ప్రెసిడెంట్ ఉప్పలపాటి శ్రీనివాసు తెలిపారు. ఆ సమావేశాన్ని ఆదివారం ఉండ్రాజవరం లింగాలపేట రామాలయంలో నెలవారీ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు

వార్త‌లు

“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత

“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత సాధనలో భాగంగా ‘జాగృతి” డిజిటల్ మహిళా సంఘం సంఘం అధ్యక్షురాలు భూపతిరాజు శశిరేఖ, సెక్రటరీ భూపతిరాజు వాణి, కోశాధికారి యలమంచిలి రేణుక, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం. జయలక్ష్మి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళలు తయారుచేస్తున్న ఆహార పదార్థాలు, హస్తకళా ఉత్పత్తులు, గృహోపయోగ

Scroll to Top