రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు
వైసిపి హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంపు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల తగ్గింపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రేలంగి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేఅభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకు వెళుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని అన్నారు. ఇరగవరం […]










