వార్త‌లు

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్సవ్ ( బీచ్ ఫెస్టివల్ ) ను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహణ విశాఖపట్నం: శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన […]

వార్త‌లు

ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ప్రారంభం

సుధీర్ఘకాలం నిర్మాణం జరుపుకుంటూ, ఎంతోమంది ప్రయాణీకులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉండ్రాజవరం బైపాస్ ఫ్లైఒవర్ పనులు ఊపందుకున్నాయి. ఉండ్రాజవరం ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ దీర్ఘకాల సమస్య పరిష్కారదిశగా మరో కీలక ముందడుగు పడింది. అనేక ప్రయత్నాలు, కాంట్రాక్టర్లతో సమావేశాలు మరియు అధికారులతో నిరంతర చర్చల ఫలితంగా సర్వీస్ రోడ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో సమస్యను ప్రస్తావిస్తూ చేసిన కృషి ఫలితంగా, NHAI పాత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త కాంట్రాక్టర్‌ను

వార్త‌లు

రైతుని శాస్త్రవేత్తని చేయడమే పొలంబడి ముఖ్య ఉద్దేశం

వ్యవసాయంలో రైతుని శాస్త్రవేత్తని చేయడమే పొలంబడి కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు ద్వారా రైతులు పెంచుకోవడానికి ప్రతివారం సలహాలు సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిలకపాడు గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి సీజన్లో విత్తనం వేసినప్పటినుండి

వార్త‌లు

మాజీఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్

• 100 పడకల ఆస్పత్రి హడావిడి చేస్తే రాదు .. పూర్తిస్థాయి పరిపాలన, ఆర్థిక, వైద్య సిబ్బంది నియామక అనుమతులు సాధిస్తే వస్తుందని స్పష్టం • పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం లేకుండా బిల్డింగ్ నిర్మించి ప్రయోజనమేంటి.. మీరు అన్నట్లుగా వైద్య సిబ్బంది నియామకం ఎక్కడ జరిగిందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్ • వాస్తవంగా 100 పడకల ఆస్పత్రికి తగ్గ వైద్య సిబ్బంది ఉంటే ప్రజలు రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎందుకు వెళ్తారు..ఆ

వార్త‌లు

భారతరాజ్యాంగం అందరికీ హక్కులు, బాధ్యతలు కూడా ఇచ్చింది

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తణుకు సబ్ జైల్ యందు గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఆదేశముల మేరకు తణుకు ప్యానెల్ న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్ లు రిమాండ్ ముద్దాయిలకు మానవహక్కుల గురించి తెలియ చేసారు. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయని వాటిని ఎదుట వారికి ఇబ్బందికరంగా చేయకూడదని, రాజ్యాంగం అందరికీ హక్కులు, బాధ్యతలు కూడా ఇచ్చిందని, అందరూ హక్కుల కోసమే మాట్లాడుతున్నారని, బాధ్యతల గురించి

వార్త‌లు

పర్యాటక పురోగతి కూటమి ప్రభుత్వ లక్ష్యం

:- మంత్రి కందుల దుర్గేష్ ఎంవోయూ అయిన టూరిజం ఇన్వెస్టర్లతో సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ భేటీ కలిసి పని చేద్దామని పిలుపు.. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలని సూచన..ఇన్వెస్టర్లు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేసిన పర్యాటక శాఖ బృందం సమావేశం నిర్వహణ తీరుపై ఇన్వెస్టర్లు ప్రశంసలు అమరావతి : త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేస్తే ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కలిసి పనిచేసి పర్యాటకరంగ

వార్త‌లు

క్రిస్మస్‌ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం

ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కృతజ్ఞతలుప్రేమ, విశ్వాసంతో, ఐక్యతతో ఈనెల 15న తణుకులో నిర్వహిస్తున్న క్రిస్మస్‌ వేడుకలకు తణుకు ప్రాంత పాస్టర్లు బుధవారం ఆహ్వానం అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం తణుకులోని జూబ్లీ బ్రిడ్జి (ఎస్‌ఎన్‌వీటీ కాలేజీ సమీపంలో) వద్ద నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు అత్యంత కీలకంగా సహకరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధా కృష్ణకు తణుకు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ బ్రిడ్జి సమీపంలో గ్రౌండ్‌ను ఈ

వార్త‌లు

అగ్నిప్రమాద బాధితులకు అండగా టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరామర్శ తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం 28వ వార్డులో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధ్యత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఆకుల రత్తయ్యకు చెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణసాయం కింద రూ.15 వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలను

వార్త‌లు

నిడదవోలులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గం వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి.శ్రీనివాస్ నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడి, నియోజకవర్గంలోని సేకరించిన 56114 వేల సంతకాలను వాహనాలకు పంపే జెండా ఆవిష్కరణ చేశారు. నిడదవోలు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ఐ లవ్ యు నిడదవోలు నుండి నంగాలమ్మ గుడి, గాంధీ బొమ్మ సెంటర్, పాటిమీద గణేష్ సెంటర్ నుండి ఓవర్

వార్త‌లు

జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైన తేతలి విద్యార్థులు

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేతలి నందు జీవశాస్త్ర సహాయకునిగా పని చేయుచున్న బి.యం.గోపాలరెడ్డి మార్గదర్శకత్వంలో మధ్యాహ్నపు సంజన, జొన్నాడ దివ్యలు రూపొందించిన ” ఆపరేషన్ గోదావరి” అనే సైన్స్ ప్రాజెక్ట్ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. నదులు, కాలువలు, చెరువులలో తెలియాడే చెత్తాచెదారాలను వాటర్ క్లీనింగ్ మిషన్ తో ఎలా తొలగించవచ్చో వివరించే వర్కింగ్ మోడల్ రూపొందించిన సంజన దివ్యలను, గైడ్ టీచర్

Scroll to Top