వార్త‌లు

అభివృద్ధి పథంలో నిడదవోలు …. సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజల చెంతకే పాలన: మంత్రి కందుల దుర్గేష్

మోర్తలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరింపు..కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా చిన్నారులకు అక్షరాభాస్యం చేయించిన మంత్రి దుర్గేష్..గడిచిన 22 నెలల్లో మోర్త గ్రామంలోనే రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ఉద్ఘాటన.. చారిత్రాత్మక బిల్లుతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని ప్రకటన రైతన్నకు అండగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’.. ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయంతో […]

వార్త‌లు

స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి..విశ్వనగరంగా అవతరించనున్న అమరావతి: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం చారిత్రాత్మకం..హర్షం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టం చేసిన కేంద్రం.. ఇది రైతులు, మహిళల సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం:మంత్రి కందుల దుర్గేష్ బిల్లును వ్యతిరేకించి వైసీపీ తన అహంకారాన్ని చాటుకుందని మంత్రి దుర్గేష్ మండిపాటు లోక్ సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు…సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్న మంత్రి దుర్గేష్ అమరావతి: అమరావతి

వార్త‌లు

జనసేనాని బాటలో… కూటమి దిశలో… నిడదవోలు సమగ్ర అభివృద్ధే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్

“కుట్రలు గెలవవు.. అభివృద్ధి ఆగదు అంటూ ఎన్టీవీ కథనాలపై మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం” అభివృద్ధి గణాంకాలతో దుష్ప్రచారానికి చెక్..దుష్ప్రచారాలకు చిరునవ్వుతో సమాధానం కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఫైర్..అభివృద్ధి ఆగదని, విమర్శలకు తావులేదని ఆగ్రహం మేము చేసే పనులే మాట్లాడుతాయి… 22 నెలల్లో రూ. 500 కోట్లతో నిడదవోలు అభివృద్ధి చేశామని వెల్లడి నాడు అరాచకం – నేడు అభివృద్ధి.. మాట ఇస్తే తప్పని నైజం, మడమ తిప్పని సంకల్పం కూటమి ప్రభుత్వానిదన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి కీలక అడుగులు

నేడు ఢిల్లీకి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌..రేపు కేంద్ర పర్యాటక,సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ పెండింగ్ లో ఉన్న కీలక పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదానికి విజ్ఞప్తి.. రూ. 900 కోట్లకు పైగా విలువైన 9 కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్ ల సమర్పణ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ఆధ్యాత్మిక, ఐకానిక్ కేంద్రాల అభివృద్ధికి మంత్రి దుర్గేష్ కసరత్తు సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ఏపీని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మార్చేందుకు

వార్త‌లు

నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 20వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి జరుగుతోందని మంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, తదితర లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కృషితో రైతన్నల దశాబ్దాల కల సాకారం..

కాల్దరి – చిలకపాడులో రూ.92.50 లక్షలతో 1.2 కి.మీల పుంత రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు మంత్రి దుర్గేష్ చొరవపై రైతాంగం హర్షం నియోజకవర్గ వ్యాప్తంగా 42 పుంత రోడ్ల ఆధునీకరణ చేస్తామని వెల్లడి నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాల్దరి చిలకపాడు బీటీ రోడ్డు నుండి మొండి కాల్వ

వార్త‌లు

పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో వేడుకగా గృహ ప్రవేశాలు పందలపర్రులో లబ్ధిదారులకు ఇళ్లు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వం విస్మరించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని వెల్లడి నిడదవోలు: పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) – మన ఇల్లు మన గౌరవం’

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి స్వర్ణయుగం: మంత్రి కందుల దుర్గేష్

నడిపల్లికోట పాఠశాల అభివృద్ధికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 24 లక్షలతో మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన 21 నెలల్లో రూ. 3.25 కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ ప్రభుత్వ బడులే మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని వెల్లడి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక వసతుల కల్పనే కూటమి

వార్త‌లు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట

రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయింపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. కోటి వ్యయంతో అర్బ న్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి ప్రత్యేకనిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం తణుకు కొమ్మాయి చెరువు గట్టు సమీపంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సుమారు రూ. కోటి వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా

వార్త‌లు

పేద వర్గాల సొంతింటి కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

త్వరలో లబ్ధిదారులకు పూర్తి చేసి టిడ్కో ఇళ్లు పంపిణీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణరాష్ట్రంలో పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తణుకులో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది సొంత గృహ నిర్మాణం పూర్తిచేసే గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు

Scroll to Top