అభివృద్ధి పథంలో నిడదవోలు …. సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజల చెంతకే పాలన: మంత్రి కందుల దుర్గేష్
మోర్తలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరింపు..కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా చిన్నారులకు అక్షరాభాస్యం చేయించిన మంత్రి దుర్గేష్..గడిచిన 22 నెలల్లో మోర్త గ్రామంలోనే రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ఉద్ఘాటన.. చారిత్రాత్మక బిల్లుతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని ప్రకటన రైతన్నకు అండగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’.. ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయంతో […]










