నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు అభివృద్ధి రూ. 9.59 కోట్లుతో రోడ్లు నిర్మాణానికి చర్యలు కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధికి ప్రాధాన్యత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు నియోజకవర్గంలో నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు చేపడుతున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రూ. 18.44 కిలో మీటర్లు మేర రోడ్లు నిర్మాణానికి రూ. 9.59 కోట్లు నిధులతో గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ నుంచి పరిపాలన ఉత్తర్వులు వచ్చిందని పేర్కొన్నారు. […]
జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకుకొవ్వూరు సబ్ డివిజన్ డిఎస్పి దేవకుమార్ గారి పర్యవేక్షణలో,నిడదవోలు CI తిలక్ గారు ఆధ్వర్యంలో,కొవ్వూరు జోన్ నిడదవోలు సర్కిల్ శక్తి టీం అయిన,ASI 1605 గంగాధర్,WPC 523 రాజ్యలక్ష్మి అయినా మేము,పెరవలి ASI T.ప్రసాద్ రావు గారు, హెడ్ మాస్టర్ VLN.నాగేశ్వరిగారు GHS పెరవలి, మరియు టీచర్స్S. హాలీషాMVV. సత్యనారాయణ గారుస్కూల్ సిబ్బంది తోకలిసినిడదవోలు సర్కిల్ loపెరవలి గ్రామం లో,గవర్నమెంట్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ
కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన సమావేశంనిడదవోలు మండలం మండలం సమీశ్రగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలు, జూదం నియంత్రణ, ఎల్హెచ్ఎంఎస్ (LHMS) వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వి జి తిలక్ఆధ్వర్యంలో సమీశ్ర గూడెం ఎస్సై బాలాజీ సుందర్రావు . పాల్గొన్నారు..✍️✍️ఈ సమావేశం జరిగింది.గ్రామస్థులతో నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి పోలీస్ అధికారులు వివరించారు. అనుమానాస్పద ఫోన్
పర్యాటక మంత్రి కందుల దుర్గేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు
ముంబయి పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు మంత్రి దుర్గేష్ కు ప్రత్యేక అభినందనలు అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’ ఏర్పాటుకు ముందడుగు అమరావతి: వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ముంబయి పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ ప్రగతి కోసం మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవను కొనియాడుతూ, “శభాష్ దుర్గేష్.. వెల్ డన్, కీప్
ఘనంగా ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మతల్లి జాతర మహోత్సవములు
తూ.గో. జిల్లా ఉండ్రాజవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మతల్లి జాతర మహోత్సవములు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా గురువారం ఉదయం సంప్రదాయ బద్దంగా పుట్టింటివారు, అత్తింటి వారు అమ్మవారికి పూజాదికాలు నిర్వహించి నడివీధిలో పూరిగుడిసె నిర్మాణం కావించారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి మంగళ వాయిద్యాలతో, డప్పు మోతలతో, బాణాసంచా కాల్పులతో పురవీధులలో వైభవంగా ఊరేగించుకుంటూ గ్రామ దేవతల గరగలను శ్రీ ముత్యాలమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం పుట్టింటికి తీసుకురావడం జరిగింది. 10
మహిళల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపిన ఆశాజ్యోతి
మహిళల జీవితాల్లో వెలుగు నింపడానికి జీవితాన్ని ధారపోసిన భారతదేశపు మొదటి మహిళా సామాజికవేత్త సావిత్రిభాయ్ ఫూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం తణుకు పట్టణంలో గోస్తనీ వంతెన వద్ద జ్యోతిరావు పూలే సావిత్రి పూలే విగ్రహం వద్ద రాష్ట్ర బి.సి.మహిళా నాయకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వారికి నిమ్న జాతుల వారికి ముఖ్యంగా మహిళల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపిన
ప్రతి ఇంటా ఒక మహిళా పారిశ్రామికవేత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 1211 స్వయం సహాయక సంఘాల్లోని 11,850 మంది మహిళలకు రూ. 149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ ఆహార శుద్ధి విభాగంలో మహిళల కోసం ‘క్యూలెక్స్ ఇండస్ట్రీస్’తో ఎంఓయూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మహిళలకు రూ. 38,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు స్థాపించిన డ్వాక్రా సంఘాలే నేడు మహిళల ఆర్థిక సుస్థిరతకు పునాదులని పేర్కొన్న మంత్రి దుర్గేష్
సేవా పథంలో సరికొత్త రికార్డు..19 నెలల్లో 673 మందికి రూ. 5.12 కోట్ల లబ్ధి
:మంత్రి కందుల దుర్గేష్ పేదవాడి గుండె ధైర్యం.. ముఖ్యమంత్రి సహాయనిధి అని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.26.32 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ప్రతి పేద కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా.. విప్లవాత్మక మార్పుకు సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే శ్రీకారం చుడతారని వెల్లడి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్
మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
:- మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం:మంత్రి కందుల దుర్గేష్ 2026-27 నాటికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దుర్గేష్ అమరావతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు, రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేద హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాలలో రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నేటి మహిళ అనే అంశంపై సదస్సు నిర్వహించి పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం ప్రఖ్యాత ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతిని, సీనియర్ నర్స్ వలల కోమలిని, గృహిణి పెదపాటి సునీతను నిర్వాహకులు







