అమరావతిలోని పూలే మండల్ భవన్లో బోడె రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహార దీక్ష
ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ, బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు తీవ్ర ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరం అని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11వ […]








