వార్త‌లు

అమరావతిలోని పూలే మండల్ భవన్‌లో బోడె రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహార దీక్ష

ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ, బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు తీవ్ర ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరం అని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11వ […]

వార్త‌లు

అమరావతి రాజధాని బిల్లు ఆమోదం.. నిడదవోలులో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు

నిడదవోలు: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమరావతి బిల్లు ఆమోదానికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు

వార్త‌లు

అమరావతి రాజధానికి చట్టబద్ధత పట్ల సంబరాలు

తణుకు నియోజకవర్గంలో కూటమి శ్రేణుల వేడుకలు అమరావతి రాజధానికి లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు గురువారం తణుకు పట్టణంలోని స్థానిక నరేంద్ర సెంటర్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కేకు కట్‌ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి వేడుకలు చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్ నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు ర్యాలీ చేసి అమరజీవి పొట్టి

వార్త‌లు

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులోని అనుసరించి సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇరగవరం మండల కేంద్రంలో లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కామనమునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలన్నిటిని మార్చి వేసిందని 44 లేబర్ చట్టాలను మార్చివేసి నాలుగు లేబర్ కోడ్స్ గా ఏర్పాటు చేసిందని అన్నారు. పనిచేసే కార్మికునికి

వార్త‌లు

100 రోజులు టి.బి. స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేయాలి

ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న 100 రోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు వైద్యా ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ ఎన్. వసుంధర పేర్కొన్నారు. బుధవారం ప్రస్తుతం అమలవుతున్న వందరోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం భాగంగా చాగల్లులో నిక్షయ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ నిడదవోలు టి.బి. యూనిట్ లో ముందుగా గుర్తించిన హైరిస్క్ గ్రామాల్లో 14 సం లోపు వారిని మినహాయించి మిగిలినవారు

వార్త‌లు

గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం

కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మాణంపై దృష్టి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 3.80 కోట్లతో మంచిలి- కంచుమర్రు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణపై దృష్టి సారించి ఇప్పటివరకు సుమారు రూ. 8 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి నుంచి

వార్త‌లు

చేనేతల జీవితాల్లో “కూటమి” కొత్త వెలుగులు

నేతన్నలకు విద్యుత్తు రాయితీ కల్పించిన ప్రభుత్వం నియోజకవర్గంలో 116 మందికి చేకూరనున్న లబ్ది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి వేల్పూరులో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ రాయితీ పథకాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సాధారణ మగ్గాలు వినియోగించే చేనేతలకు

వార్త‌లు

పల్లె పండుగ పనులతో గ్రామాల్లో అభివృద్ధి

రూ. 450 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ వెల్లడి తేతలి లక్ష్మీనారాయణ పురం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం _కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులతో పల్లె పండుగ నెలకొందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమం ఊపందుకుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. తణుకు

వార్త‌లు

యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఘనంగా జరుగుతున్న జాతర మహోత్సవాలు ఎమ్మెల్యే దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలుతణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసిన శ్రీ చక్రరాజ సహిత శ్రీ యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 19 నుంచి ఈనెల 02 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవగా సాగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంపతులు బుధవారం యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ

Scroll to Top