వార్త‌లు

ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్

:- మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి • త్వరలోనే మరోసారి భేటీ.. అనంతరం రెండు మూడు ఆప్షన్ లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం అమరావతి: పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు కూడా ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామమని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. రుషికొండ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం […]

వార్త‌లు

ఏలూరు జిల్లా పురావస్తు మ్యూజియంను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

కేంద్రంతో చర్చించి ఏలూరుకు సంగీతం నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఏలూరు: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించి ఏలూరుకు సంగీత నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రూ. 5.25 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా

వార్త‌లు

కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మెళనంలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాపులు ప్రాధాన్యం గల అన్ని రంగాలలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి సంయుక్త నిర్వహణలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని బీసీ కులాలపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వివక్ష, అణచివేత గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రంలో సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్న కాపులపైన కూడా రాజకీయ

వార్త‌లు

కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరి

తణుకు పట్టణంలోని సీఎం కన్వెన్షన్ హాల్ నందు జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS), కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులందరూ కలిసి కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్

వార్త‌లు

దొడ్డిదారిన తణుకు మాస్టర్ ప్లాన్ అమలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ అవకతవకలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాస్టర్ ప్లాన్ ద్వారా తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరియు రైతులు ఘోరంగా మోసపోబోతున్నారని దయచేసి ఈ మాస్టర్ ప్లాన్ విధానాన్ని విరమించుకోవాలని తనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణపై ధ్వజమెత్తిన మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరావు.

వార్త‌లు

పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ప్రజాసమస్యల పరిష్కారవేదిక

పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపెందుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ కార్యక్రమం) ఈ రోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం APOILFED చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలోని వివిధ

వార్త‌లు

48వ వార్డులో సమస్య ఎక్కడఉంటే అక్కడ ప్రత్యక్షమవుతున్న గంకల కవిత అప్పారావు యాదవ్

సమస్యల రహిత వార్డుగా 48వ వార్డును తీర్చే దిద్దడమే గుడ్ మార్నింగ్ గంకల లక్ష్యం 48వ వార్డు ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటన ప్రతిరోజు వార్డు ప్రజలకు అందుబాటులో పర్యటన చేస్తూ సమస్యలను పరిష్కారం చూపుతున్న గంకల 48వ వార్డులో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ప్రత్యక్షమవుతున్నారు.గుడ్ మార్నింగ్

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

తణుకు కోర్టు భవనముల సముదాయము శనివారం తణుకు కోర్టుఆవరణలో గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆధ్వర్యములో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి మొత్తం 1103 కేసులు రాజీ చేసారు. ఇందులో సివిల్ మరియు క్రిమినల్ కేసులు 232, బెంచ్ కోర్ట్ కేసులు 850, ప్రీ లిటిగేషన్ కేసులు 21 రాజీ చేసారు, ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అన్ని కోర్టులలో నిర్వహిస్తారని, కక్షిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం

వార్త‌లు

ఎన్ హెచ్ 5 నుండి చివటం ప్రధానరహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం త్వరలోనే నిడదవోలు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఎన్ హెచ్ 5 నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యత

వార్త‌లు

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్సవ్ ( బీచ్ ఫెస్టివల్ ) ను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహణ విశాఖపట్నం: శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన

Scroll to Top