నిడదవోలు రైతన్నల ఖాతాల్లోకి ఆర్థిక భరోసా
నిడదవోలు పట్టణంలో “పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఒక్కొక్కరి రూ.6000 చొప్పున 3వ విడతగా 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.10.75 కోట్ల ఆర్థికసాయం జమ చేశామని వెల్లడి ఒక్కొక్కరి రూ.20,000 చొప్పున ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.37.83 కోట్ల సాయం అందించామన్న మంత్రి దుర్గేష్ కోరుమామిడిలో గోశాలను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్ కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని […]







