వార్త‌లు

నిడదవోలు రైతన్నల ఖాతాల్లోకి ఆర్థిక భరోసా

నిడదవోలు పట్టణంలో “పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఒక్కొక్కరి రూ.6000 చొప్పున 3వ విడతగా 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.10.75 కోట్ల ఆర్థికసాయం జమ చేశామని వెల్లడి ఒక్కొక్కరి రూ.20,000 చొప్పున ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.37.83 కోట్ల సాయం అందించామన్న మంత్రి దుర్గేష్ కోరుమామిడిలో గోశాలను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్ కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని […]

వార్త‌లు

16వ శతాబ్థపు తెలుగు రచయిత్రి మొల్లమాంబ

సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణం రచించిన మొల్ల మొల్ల జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం అభినదనీయం జయంతి వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు కుమ్మరి శాలివాహన కులంలో ఆణిముత్యంగా జన్మించిన మొల్లమాంబ 16వ శతాబ్దపు తెలుగు కవిత్రి అనీ తెలుగులో మొల్ల రామాయణాన్ని రచించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీర్చి దిద్దారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందని తెలిపారు.

వార్త‌లు

సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలు

మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ రేలంగిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన

వార్త‌లు

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

• ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన • నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం • పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి • గిరిపుత్రులతో కలసి మధ్యాహ్నభోజనం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరిపుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా

వార్త‌లు

దుష్టపాలనను అంతమొందిద్దాం – కారుమూరి నాగేశ్వరరావు 

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  డా.కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వార్త‌లు

ఘనంగా  నిడదవోలులో  వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి.శ్రీనివాస్ నాయుడు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపక్షపాతి నిరంతరం బడుగు బలహీనవర్గాల క్షేమం కోరుకునే జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో వైసీపీపార్టీ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం  మండల వైసీపీ అధ్యక్షులు

వార్త‌లు

నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు అభివృద్ధి రూ. 9.59 కోట్లుతో రోడ్లు నిర్మాణానికి చర్యలు కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధికి ప్రాధాన్యత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు నియోజకవర్గంలో నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు చేపడుతున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రూ. 18.44 కిలో మీటర్లు మేర రోడ్లు నిర్మాణానికి రూ. 9.59 కోట్లు నిధులతో గ్రామీణ పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి పరిపాలన ఉత్తర్వులు వచ్చిందని పేర్కొన్నారు.

వార్త‌లు

జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకుకొవ్వూరు సబ్ డివిజన్ డిఎస్పి దేవకుమార్ గారి పర్యవేక్షణలో,నిడదవోలు CI తిలక్ గారు ఆధ్వర్యంలో,కొవ్వూరు జోన్ నిడదవోలు సర్కిల్ శక్తి టీం అయిన,ASI 1605 గంగాధర్,WPC 523 రాజ్యలక్ష్మి అయినా మేము,పెరవలి ASI T.ప్రసాద్ రావు గారు, హెడ్ మాస్టర్ VLN.నాగేశ్వరిగారు GHS పెరవలి, మరియు టీచర్స్S. హాలీషాMVV. సత్యనారాయణ గారుస్కూల్ సిబ్బంది తోకలిసినిడదవోలు సర్కిల్ loపెరవలి గ్రామం లో,గవర్నమెంట్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ

వార్త‌లు

కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన సమావేశంనిడదవోలు మండలం మండలం సమీశ్రగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరిమామిడి గ్రామంలో సైబర్ నేరాలు, జూదం నియంత్రణ, ఎల్‌హెచ్‌ఎంఎస్ (LHMS) వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి వి జి తిలక్ఆధ్వర్యంలో సమీశ్ర గూడెం ఎస్సై బాలాజీ సుందర్రావు . పాల్గొన్నారు..✍️✍️ఈ సమావేశం జరిగింది.గ్రామస్థులతో నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి పోలీస్ అధికారులు వివరించారు. అనుమానాస్పద ఫోన్

వార్త‌లు

పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు

ముంబయి పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు మంత్రి దుర్గేష్ కు ప్రత్యేక అభినందనలు అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’ ఏర్పాటుకు ముందడుగు అమరావతి: వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ముంబయి పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ ప్రగతి కోసం మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవను కొనియాడుతూ, “శభాష్ దుర్గేష్.. వెల్ డన్, కీప్

Scroll to Top