వార్త‌లు

గ్రంథాలయాల ఆధునీకరణే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి కందుల దుర్గేష్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజుకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన నిడదవోలు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ […]

వార్త‌లు

‘జలధార’తో ప్రతి ఎకరాకు సాగునీరు: మంత్రి కందుల దుర్గేష్

నీటి సంరక్షణపై 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మంత్రి దుర్గేష్ అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష..భూగర్భ జలాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు, సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం “ప్రతి గ్రామానికి ‘నీటి బడ్జెట్’ – ప్రతి రైతుకు ‘సాగు భరోసా’.” -“సాగునీటి సంఘాలే ఈ జల యజ్ఞానికి డ్రైవింగ్ ఫోర్స్.” – ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌గా ‘జలధార’:మంత్రి దుర్గేష్ చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం నీటి భద్రత అంశంలో రైతులను,

వార్త‌లు

నవభారత నిర్మాణానికి బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి ప్రదాత: మంత్రి కందుల దుర్గేష్

కంసాలిపాలెంలో బాబూజీ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్ కంసాలిపాలెంలో దళిత వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ కంసాలిపాలెం దళితవాడలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడి నిడదవోలు: “దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోంది” అని మంత్రి కందుల

వార్త‌లు

నాడు నరకప్రాయం – నేడు సుఖవంతమైన ప్రయాణం

కూటమి ప్రభుత్వం లో రోడ్ల విప్లవం తెచ్చారన్న మంత్రి కందుల దుర్గేష్ఉండ్రాజవరం లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  శనివారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పర్యటించారు. ఉండ్రాజవరం గ్రామంలో రూ. 4 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో నూతనంగా నిర్మించిన

వార్త‌లు

కూటమితోనే మత్స్యకారుల అభివృద్ధి సాధ్యం

ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య విశాఖపట్నం: ఏప్రిల్ 3 (కోస్టల్ న్యూస్) మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదిటి అర్జున, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు అన్నారు. డాబాగార్డెన్స్, వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గంలో గల 14 ఉప కులాలకు వారి

వార్త‌లు

ఉసులుమర్రులో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి పనుల పరిశీలన.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం నిడదవోలు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య కేంద్రం

వార్త‌లు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం.. 23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం

:- : మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ రేపటి నుండే రబీ సీజన్ ధాన్యం సేకరణను ప్రారంభిస్తున్నామని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి..రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటన రైతు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ ..దళారులను నమ్మి మోసపోవద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాలో సాధారణ స్థితి.. తగ్గుతున్న బ్యాక్‌లాగ్ బుకింగ్స్ నిడదవోలు

Scroll to Top