వార్త‌లు

ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి దాతలు ముందుకు రావాలి – రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు

సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని వివి గిరి ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒక కోటి రూపాయల దాతృత్వంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపనకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం అదనపు గదుల నిర్మాణానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యను నేర్చుకోవడం […]

వార్త‌లు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 80వ వర్ధంతి

నేతాజీ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం తణుకు మండలం దువ్వ గ్రామంలో స్థానిక నెంబర్ 3 పాఠశాల వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 80 వ వర్ధంతి సందర్భంగా నేతాజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత నేతాజీ చిత్రపటానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మల్లెల డేవిడ్ పూలమాలలు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి తణుకు మార్కెట్ యార్డ్ కమిటి ఏ.ఎం.సి. చైర్మన్ కొండేటి శివ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో

వార్త‌లు

పెదవేగిలో నేత్ర సంరక్షణ కేంద్రం ఏర్పాటు

భూమి పూజలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దాతలను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజలకు అందుబాటులో పెదవేగిలో ఏర్పాటు చేయనున్న నేత్ర సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దెందులూరు మండలం పెదవేగిలో సోమవారం కేంద్ర ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సొంత ఊరు ప్రజల కోసం కోట్లాది

వార్త‌లు

సీపీఐ జిల్లా మహాసభలకు తణుకు రానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ..

తణుకు, ఆగష్టు 18సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా 27 వ మహాసభలు సందర్బంగా 19 న తణుకు పట్టణంలో జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ పార్టీ జిల్లా మహాసభలు సందర్బంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది

వార్త‌లు

మంత్రి లోకేష్‌ను జిల్లాలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పాలకొల్లులో ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాడు కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్న లోకేష్‌ జిల్లాలో ప్రవేశించగానే లోసరి గ్రామం వద్ద కూటమి నాయకులతో కలిసి రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాలకొల్లుకు మంత్రి లోకేష్‌తో పాటు వెళ్లి కాబోయే వధూవరులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో

వార్త‌లు

తణుకు వేల్పూరు రోడ్డు న వున్న బి వి ఎస్ పేలస్ నందు శ్రీ మతి వావిలాల సరళా దేవి తణుకు శ్రీ తారకా పురి లైన్స్ క్లబ్ ను 31మంది సభ్యులతో నూతనం గా స్థాపించారు.ఈ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా వావిలాల పవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సెక్రటరీ గా ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ కూమార్, అడ్వకేట్ చోడే గోపికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు

వార్త‌లు

భారతదేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు …. మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ లో స్థానిక కలెక్టర్ ఆఫీస్ రావి దుర్గా గణపతి సాయి షణ్ముఖ ప్రసన్న ఆంజనేయ ఆటో స్టాండ్ జెరాక్స్ రమణ దుక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న 29వ వార్డ్ జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ముందుగా మన్యాల శ్రీనివాస్ ని సాదర స్వాగతం పలికారు, అనంతరం మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు

వార్త‌లు

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ లో పలు చోట్ల శ్రీ కృష్ణజన్మాష్టమి సందర్భంగా పూజాది కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 29వ వార్డ్ జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ వెంకటేశ్వర్ నగర్ నందగోపాల యూత్ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆఫీసు రావి దుర్గా గణపతి ఆలయం వద్ద మరియు పంది మెట్ట యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మన్యాల శ్రీనివాస్ ముందుగా

వార్త‌లు

శ్రీ కృష్ణజన్మాస్టమి వేడుకల్లో పాల్గొన్న 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) 29వ వార్డు రామజోగిపేట ఏరియా గల్లీ క్రికెట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణజన్మాస్టమి వేడుకల్లో 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ పాల్గొనడం జరిగింది. నిర్వాహకులు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుడి విగ్రహానికి పసుపు, కుంకుమలతో, పంచామృతాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దశావతారాల్లో విష్ణు మూర్తి యొక్క అవతారమైన 8వ అవతారం కృష్ణుడని శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ

వార్త‌లు

ఎస్సీ రిజెర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త రాజకీయ కుట్ర దీన్ని రద్దు చేయాల్సిందే

డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర ఈ కుట్ర లో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి, దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకున్నటు

Scroll to Top