వార్త‌లు

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది

అమరావతి: ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇది తాత్కాలిక […]

వార్త‌లు

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలి – మోర్త సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వరప్రసాద్

రైతులకు అవసరమైన అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మోర్త గ్రామంలో సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వర ప్రసాద్ అధ్యక్షతన గ్రామ రైతులకు నిర్వహించిన జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, బయో పెస్టిసైడ్, పాల క్యాన్స్, ఆక్వా పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు 12 శాతం నుండి

వార్త‌లు

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధుతో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులను శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో సింధు కుటుంబ సభ్యులను కలిసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, దేశం గర్వించదగిన స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. సింధు మావయ్య వెంకటేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఆయన కుటుంబానికి మంచి అప్తమిత్రులు. ఆమె క్రీడా ప్రతిభ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు.

వార్త‌లు

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అనంతరం వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడిక్కడే అధికారులకు సంబంధింత విషయాలపై సూచనలు చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.

వార్త‌లు

ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం

నియోజకవర్గంలో 1315 మందికి లబ్థి వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేయడం శుభపరిణామం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునే క్రమంలో వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి

వార్త‌లు

నాపై దురుద్దేశంతో దాడి చేయాలని చూస్తున్నారు – యార్లగడ్డ వెంకటేశ్వరరావు

సంఘంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నానని, మహిళలకు న్యాయం చేస్తున్నానని కొందరు నాపై దురుద్దేశంతో అంబేద్కర్ బహుజన కార్యాలయం నడిపిస్తున్నానని నాపై బురద జల్లి నన్ను ఇబ్బంధులకు గురిచేయాలనీ చూస్తున్నారని పూలే అంబేద్కర్ బహుజన ఫౌండషన్ రాష్ట్ర చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు అన్నారు. మోర్త గ్రామము నుండి వేలివెన్ను వెళుతుండగా మార్గమధ్యంలో నన్ను కొందరు నాపై కుట్రతో దాడి చేయాలనే ఉద్దేశంతో వెంబడించారని, అక్కడున్న స్థానికులు నేను వారిని ఎదుర్కొనే సమయంలో పారిపోవడంతో ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో

వార్త‌లు

అత్తిలి మండలంలో ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ

రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పి.మహేష్ ఆదేశాల నేపధ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అత్తిలి మండలంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, లక్ష్మీవెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఎరువులు, పురుగుమందులు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా షాపులలో ఎరువుల నిల్వలను ఈ- పాస్ నిల్వలను తనిఖీ చేయడం జరిగింది. అదేవిదంగా ఎరువుల డీలర్లు అందరూ ఎరువుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్సై కే.సీతారాము, వ్యవసాయాధికారి టి.రాజేష్ వ్యవసాయ

వార్త‌లు

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ

మొదటి రోజే 95 శాతం పెన్షన్లు పంపిణీ లక్ష్యంగా కృషి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీలో ఎమ్మెల్యే రాధాకృష్ణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లు అందిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో సైతం రూ. 2 వేలు దాటి

వార్త‌లు

జీఎస్టీ సంస్కరణలతో రైతులకు ఎంతో మేలు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్ పేరుతో అవగాహన జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలంలో సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సు, ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, జీవన పథకాలు తదితర వస్తువులపై జిఎస్టి లో వచ్చిన

Scroll to Top