సొసైటీల బలోపేతానికి కృషి చేయాలి
త్రిసభ్య కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సొసైటీలు అందించే సేవలు రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని వీటిని మరింత బలోపేతం చేసే దిశగా త్రిసభ్య కమిటీలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తణుకు నియోజకవర్గంలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో సొసైటీల్లో అవకతవకలు జరిగేందుకు […]










