వార్త‌లు

41వ వార్డులో జనసేన పార్టీలోకి పలువురి చేరికలు

విశాఖపట్నం: ఆగస్టు 21 జనసేన పార్టీ నగర అధ్యక్షులు విశాఖ దక్షిణనియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం 41వ వార్డుకు చెందిన గర్భాపు రాణి, ప్రశాంత్, ప్రసాద్, రాణి జనసేనపార్టీ పార్టీలో చేరారు. 41వ వార్డులో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నగర అధ్యక్షులు వంశీ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు జనసేన అధ్యక్షులు అంతోని శేఖర్, ఆశా జ్యోతి, చిన్న బాబు, అప్పన్న, సేనాపతి భార్గవ్, సాగర్, సునీత, జేసి, […]

వార్త‌లు

ముదినేపల్లి మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలి – అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి

రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖా మంత్రి నారాయణ ని బుధవారం కలిసి ముదినేపల్లి మండలం ఏలూరులో కాకుండా కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, అక్కడ ఎదుర్కుంటున్న సమస్యల గురుంచి మంత్రి నారాయణకు పూర్తిగా వైష్ణవి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమే తండ్రి డా.అంబుల మనొజ్ ఉన్నారు.

వార్త‌లు

ముంపు బారిన పడ్డ వరిచేలపై సస్యరక్షణ చర్యలు అత్యవసరం

గత నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా అత్తిలి మండలంలో పల్లపు ప్రాంతాల్లో ఉన్న వరి పంట సుమారుగా 2000 ఎకరాల్లో నీటి ముంపునకు గురి అవ్వడం జరిగిందనీ మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా అత్తిలి, ఈడూరు, కొమ్మర గ్రామాలకు చెందిన పల్లపు ప్రాంతాలలో నీటి మునిగిన వరి చేలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎం.టి.యు 1318, స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు ఐదు రోజుల

వార్త‌లు

ముంపుకు గురైన పంటచేలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఇరగవరం మండలంలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పరిఫలాలను కాపాడేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచించారు ఈ సందర్భంగా బుధవారం మార్టేరు వరి పరిశోధనా స్థానం నుండి వచ్చిన శాస్త్రవేత్తల బృందం ఇరగవరం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఇరగవరం అర్జునుడి పాలెం కావలిపురం గ్రామాలలో ముంపుకు గురైన పరిఫలాలను పరిశీలించి మాట్లాడుతూ పిలక దశలో నీటి ముంపునకు గురైన చేలలోని నీటిని

వార్త‌లు

ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి – జిల్లా ఉప వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాకా ప్రసాద్

ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాకా ప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్సిలో సిబ్బంది హాజరు పిహెచ్సి డాక్టర్లు అందిస్తున్న ఓపి, ఐ.పి. సేవలు ఆసుపత్రి ప్రసవములు, ల్యాబ్ సేవలు, నేషనల్ డీవర్మింగ్ డే మోపప్ డే, ఐ hip S,p,l ఫారమ్స్ ఆన్లైన్, ఆర్ సి హెచ్ సేవలు, గర్భిణీ స్త్రీలు శిశు

వార్త‌లు

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి.గీతాబాయి ఆకివీడులో అశ్వని మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది . ఈ తనిఖీలలో ఏపీఎంసిఇ చుట్ట పరిధిలో నిబంధనలు పాటించుచున్నది లేనిది పరిశీలించి ఆసుపత్రులు రికార్డులు పరిశీలించడం జరిగినది. అదేవిధంగా పి.సి. పి. ఎన్. డి. టి. చట్టపరిధిలో కొత్తగా ఈ ఆసుపత్రి నందు స్కానింగ్ సేవలు అనుమతులు కొరకు దరఖాస్తు చేసుకున్న సందర్భంగా అక్కడ నిబంధనలు మేరకు

వార్త‌లు

సూర్యారావుపాలెంలో ఘనంగా జరిగిన “మానవత” శాంతిర్యాలీ

ఉండ్రాజవరం, ఆగస్టు 20, 2025 : “మానవత” స్వచ్ఛంద సేవా సంస్థ సమాజ సేవ చేస్తున్నదనీ, సమాజంలో పేద ప్రజలను, పేద విద్యార్థులను, వికలాంగులను దాతల సహకారంతో ఆదుకొంటున్నదని ఉండ్రాజవరం మండల మానవత సంస్థ శాఖ డైరెక్టర్ కఠారి సిద్ధార్థరాజు అన్నారు. “మానవత” స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, సంస్థ సీనియర్ నాయకులు తాతిని వెంకట కృష్ణారావు, వెలిచేటి బోస్ ల సూచనల మేరకు, తూర్పు గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండల “మానవత”

వార్త‌లు

41వ వార్డు సమస్యలపై కోడిగుడ్ల శ్రీధర్ ప్రత్యేక డ్రైవ్

సమస్య ఉంటే కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి విశాఖపట్నం: ఆగస్టు 19 (కోస్టల్ న్యూస్) ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు ముప్పు ప్రాంతమైన ఎర్రిగెడ్డలో పూడిక తీసే పనులను వైయస్సార్సీపి వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ మరొకసారి పర్యవేక్షించారు. వర్షం ఆగి ఆగి పడటం వల్ల వరద ఉద్ధృతి తగ్గిందని ఏ సమయంలోనైనా పెద్ద వర్షం కురిస్తే గెడ్డ పొంగే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రత్యేక సిబ్బందిని తుఫాను తీరం దాటి వెళ్లే వరకు అందుబాటులో ఉంచి

వార్త‌లు

భారీగా పెరిగిన యూపీఐ వాడకం…

రోజుకు రూ.90,000 కోట్లకు పైగా లావాదేవీలు! దేశంలో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు ఆగస్టులో రోజుకు రూ.90,446 కోట్ల విలువైన చెల్లింపులు రోజువారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య 675 మిలియన్లకు చేరిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడి విలువ, సంఖ్య పరంగా దూసుకెళ్తున్న యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ.90,000 కోట్లను

వార్త‌లు

పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల పదవులు భర్తీలో భాగంగా ప్రకటించిన సహకార సంఘాల త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారాలు నిడదవోలు నియోజకవర్గం లో ఉండ్రాజవరం మండలం పాలంగి, సూర్యరావుపాలెం, తాడిపర్రు గ్రామాల సహకార సంఘాల త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం జరిగాయి. అందులో భాగంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార

Scroll to Top