ఒక దేశం – ఒకే ఎన్నిక విప్లవాత్మక సంస్కరణ..తద్వారా సమగ్రాభివృద్ధికి అవకాశం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో నిర్వహించిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందన్న మంత్రి దుర్గేష్ దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గి, రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుందన్న మంత్రి దుర్గేష్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి చర్చ […]








