కార్పొరేటర్ల భద్రత పై కమిషనర్ కి పట్టదా
కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ ప్రశ్నల వర్షం విశాఖపట్నం: ఆగష్టు 23 (కోస్టల్ న్యూస్) జివిఎంసి కార్పొరేటర్లు భద్రత గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ కి పట్టడం లేదంటూ 39వార్డు కార్పొరేటర్ మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలోని ద్వారాకనగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ కి సిద్ధం అయ్యారని కానీ గతంలో టూర్ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన […]










