వార్త‌లు

జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ

పెరవలి మండలం జనసేన నాయకులతో భేటీలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ రాజమహేంద్రవరం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని పలు గ్రామాల జనసేన నాయకులతో రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ అని తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి దుర్గేష్ […]

వార్త‌లు

అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో స్వయంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించిన మంత్రి దుర్గేష్ కార్డుల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలును నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ

వార్త‌లు

రాష్ట్ర స్థాయి గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో డాక్టర్ వెంపటాపునకు అభినందన పురస్కారం

విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, కళాయజ్ఞ వారు ఆదివారం నిర్వహించిన“శ్రమైక జీవన సౌందర్యం” అనే అంశంతోరాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు వర్తమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్రపై సెమినార్ లో తణుకు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు చిత్రించినఉడ్ డిజైనర్ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది రాష్ట్రస్థాయిలో 40 కి పైగా చిత్రకారులు పాల్గొని శ్రామికుల్ని వారి శ్రమ ని హృద్యంగా చిత్రాలు మలిచి ప్రదర్శించారని వెంపటాపు తెలిపారు

వార్త‌లు

తెలుగుదేశంలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు

రాష్ట్రంలోనే జిల్లాకు తెలుగుదేశం కంచుకోట తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం : నిబద్ధత, విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఏ క్రమం ఆదిశించినా పశ్చిమ గోదావరి జిల్లా ముందుండి కార్యక్రమాలను విజయవంతం

వార్త‌లు

ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం – లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల

విజయవాడ: ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌకబియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ”సాంకేతికత వినియోగంతో స్మార్ట్‌ రేషన్‌కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచాం. రేషన్‌ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్‌

వార్త‌లు

చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి – నవతరం పార్టీ జాతీయఅధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి.. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 48,340 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.24-08-2025 ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట అగ్రికల్చర్ఈమార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం సభలో విశిష్ట అతిధిగా అయన పాల్గొని మాట్లాడుతూ బడ్జెట్‌లో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు రూ. 12,401 కోట్లుఉచిత

వార్త‌లు

ఫించన్లు యధావిధిగా పునరుద్ధరణ చేయాలి : బుడితి సుజన్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులను వేధింపులు,‌ మనోవేదనకు గురి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమగోదావరిజిల్లా అధ్యక్షులు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లు పెంచేశామని ప్రచారం చేసుకుని మరోపక్క జిల్లాలో వేలాదిమంది దివ్యాంగుల ఫించన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం అని అన్నారు.దివ్యాంగుల ఫించన్లు నిలిపివేస్తూ ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెరిఫికేషన్ పేరుతో మానసిక

వార్త‌లు

నేతాజీ సోషల్ సర్వీస్ సొసైటి ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ సర్వీస్ ప్రారంభం

తణుకు మండలం దువ్వ శ్రీ నేతాజీ సోషల్ సర్వీస్ సొసైటి ఆధ్వర్యంలో దువ్వ గ్రామంలో ఎస్సీ ఏరియా, గ్రామస్తుల సహకారంతో ఫ్రీజర్ ని కొనుగోలు చేయడం జరిగిందని ఈ సంస్థ అధ్యక్షుడు సిర్రా ధనరాజు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివారం స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద ఫ్రీజర్ ని గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ఫ్రీజర్ గ్రామంలో ఎవరికి అవసరం వచ్చినా దీనిని ఉపయోగించుకోవచ్చని రానున్నకాలంలో గ్రామానికి ఒక అంబులెన్స్ ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ 59 మందికి రూ.29.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 294 మందికి రూ.2.44 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందన్న మంత్రి దుర్గేష్ పారదర్శక విధానంలో, సంతృప్తస్థాయిలో పెన్షన్లు పంపిణీ.. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, అన్నదాత సుఖీభవతో రైతాంగం సంతృప్తిగా

వార్త‌లు

తణుకులో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

తణుకు మున్సిపల్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. తణుకు, ఆగస్టు 23, 2025 : “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు పేదరికం అనుభవిస్తూ, ఉన్నత చదువులు చదువుకున్నారనీ, వారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీష్ వారిని గడ గడ గడలాడించి, సైమన్ కమిషన్ కు ఎదురొడ్డి తనను కాల్చమని గుండె చూపించిన ధీరుడు “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని, వారి జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం

Scroll to Top