వార్త‌లు

సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్) వినాయక చవితి సందర్భంగా వనగరంలోని సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ వ్యవస్ధాపకులు సతీష్‌ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి 2000 విగ్రహలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, అకాడమీ ఫౌండర్ సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని […]

వార్త‌లు

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ విశాఖపట్నం: దక్షిణ: ఆగష్టు (కోస్టల్ న్యూస్) దక్షిణనియోజకవర్గం శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 33వార్డు పరిధిలో 1కోటి 44లక్షల జీవీఎంసీ నిధులతో అస్సాం గార్డెన్స్, నీలమ్మ వేపచెట్టు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాస్, స్థానిక జివిఎంసి ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ వసంత లక్ష్మిజీకే పాల్గొన్నారు. 33వార్డ్ పరిధిలో లీలా మహల్ జంక్షన్ నుండి నీలమ్మవేపచెట్టు

వార్త‌లు

అభివృద్ధి పనులను పరిశీలించిన గంకల కవిత అప్పారావు యాదవ్

అధికారులతో కలిసి రోజంతా వార్డులోనే పర్యటనలో ఉన్న గంకల విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్, బిజెపి ఫోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వార్డులో గల మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని, కాలువలు, డ్రైనేజీలు మరమ్మతులు గురై వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంకల కవిత అప్పారావు

వార్త‌లు

41 వార్డులో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన విశాఖ 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు విశాఖపట్నం: జ్ఞానాపురం: (కోస్టల్ న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో భాగంగా ఈరోజు 41వార్డు సచివాలయం బూత్ నెంబర్ 18,19 పరిధిలో 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమoత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా

వార్త‌లు

కాకినాడలో జరిగిన కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సహకార & మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారు,VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ గారు మరియు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు (M.P) శ్రీ సనా సతీష్ బాబు గారు, ఉభయ గోదావరి జిల్లాల

వార్త‌లు

తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం – పురిటిలోనే పసికందు మృతి

తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం. పురిటిలోనే పసికందు మృతి. సోమవారం రాత్రి తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన. సమిశ్రగూడెం మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ డెలివరీ నిమిత్తం ఆదివారం ఆసుపత్రిలో చేరగా ఆదివారం వైద్యులు ఎవరూ పట్టించుకోకకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాటులో చేసిన వైద్యులు. పురిటిలోనే ఆడబిడ్డ మృతి చెందడంతో వైద్యులపై రోగి బంధువులు ఆగ్రహం. వైద్యురాలు శ్రీలక్ష్మీపై గతం నుంచి ఆరోపణలు.

వార్త‌లు

లయన్స్ క్లబ్ సేవలను ఆదర్శంగా సమాజంలో అందరూ తీసుకోవాలి – మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు

పాలకొల్లులో ఫాస్ట్ డిస్ట్రిక్ట్స్ గవర్నర్స్ ఇన్ కాకరాల వేణుబాబు ఆధ్వర్యంలో 2024 సంవత్సరం గవర్నర్ గా చేసిన కాలంలోడయాబెటిక్ చైర్ పర్సన్ గా డయాబెటిక్ కిట్స్ జిల్లా అంతటా అందించి, ఉచితంగా అనేక శిబిరాలు నిర్వహించి అనేక మంది నిరుపేదలకు వైద్యసేవలు అందించిన వావిలాల సరళాదేవి కి పాలకొల్లులో అడబాల గార్డెన్ జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాకరాల వేణుబాబు, నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు

వార్త‌లు

శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టిగణపతుల విగ్రహాల పంపిణీ

శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతుల విగ్రహాల పంపిణీని తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏకేటిపి స్కూల్ యందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతుల విగ్రహాలను శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ స్థాపించిన సందర్భంగా మొదటి కార్యక్రమంగా చేపట్టామని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పితాని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను

వార్త‌లు

క్యాన్సర్ స్క్రీనింగ్ పై పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం

తణుకు ఎన్. జి. ఓ హోమ్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డి ఎం.హెచ్వో డాక్టర్ జి. గీత భాయ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. ఎం.

Scroll to Top