వార్త‌లు

పీఎం శ్రీ జి. ప. ఉ. పాఠశాల (బాలురు)వినాయక చవితిని పురస్కరించుకొని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)యందు ది. 26-8-25న పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టితో వినాయక విగ్రహాలను చేసి ప్రదర్శించిరి. పర్యావరణ పరిరక్షణ నినాదాలతో మట్టి వినాయక విగ్రహాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగినది. ర్యాలీ లో పాఠశాల ప్రాధనోపాధ్యాయులు శ్రీమతి K. పద్మావతి, ఉపాధ్యాయులు K. సోమేశ్వరరావు, J. ఉమాదేవి, G. పాల్ డేవిడ్ రాజు,K.

వార్త‌లు

తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ దెరిస్సా జయంతి

తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మదర్ దెరిస్సా జయంతి, మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.వి.ఎస్.స్కూల్ నందు మదర్ థెరీసా పటానికి పూలమాలలు వేసి అంజలి సమర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు బ్రెడ్, బిస్కెట్ చాక్లెట్స్ పంపిణీ చేసినారు.అనంతరం అదే స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మట్టి గణపతి పై అవగాహన కల్పించేలా విద్యార్థినీ విద్యార్థులచే మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించి వారికి బహుమతులు అందజేశారు.

వార్త‌లు

బాబు మోసాలపై ప్రతి గడపకు ప్రచారం చేయండి

41వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్) 18 నెలల కూటమి పాలనలో ఇచ్చిన హామీలపై బాబు చేసిన మోసాలు ప్రతి గడపకు వెళ్లి తెలియపరచాలని 41 వ వార్డు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ కార్యకర్తలకు సూచించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పై మంగళవారం ఉదయం వార్డు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పింది ఒకటి చేస్తుందొకటి అని

వార్త‌లు

రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ముంపునకు గురైన వరి చేలను పరిశీలించిన అనంతరం రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజవర్గంలో మొత్తం 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చినట్లు

వార్త‌లు

ఇకపై పారదర్శకంగా నిత్యవసరాలు పంపిణీ

గత ప్రభుత్వ పిచ్చి చేష్టలను అధిగమించిన కూటమి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రేషన్ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేసిన వైసిపి తణుకులో స్మార్ట్ రైస్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇకపై రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పారదర్శకంగా పంపిణీ చేయడానికి స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు మండలం మండపాక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్

వార్త‌లు

వడ్డెరుల నాయకులతో ఆత్మీయ సమావేశం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం వడ్డెర నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వడ్డెరుల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టంగా వివరించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… “ప్రతి వడ్డెర కుటుంబం ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు పొందేలా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. వడ్డెరుల సంక్షేమం, అభివృద్ధిని ప్రతి దశలో ముందుగా ఉంచడం తెలుగుదేశం

వార్త‌లు

అన్నవరప్పాడు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు, జనసేన నాయకలు పొప్పుప్పు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిడదవోలు నియోగికవర్గం లో పెరవలి, ఉండ్రాజవరం, మోర్త, కానూరు, నిడదవోలు గ్రామాలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రంగుల విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అనే స్లోగన్ తో గత కొన్ని సంవత్సరాల నుంచి నియోజికవర్గంలో వినాయక మట్టి వినాయక ప్రతిమలను పంచి పెట్టడం జరుగుతుంది, అందులో భాగంగా సోమవారం పంచి పెట్టడం జరిగిందని జనసేన

వార్త‌లు

కబడ్డీ క్రీడాకారుడి ఇతివృత్తమే ‘అర్జున్ చక్రవర్తి’

విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్) కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవగాథ ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రమని హీరో విజయ రామరాజు తెలిపారు. ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం విశాఖలోని దశపల్ల హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది. కథానాయ కుడు విజయ రామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందన్నారు. అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ఛాంపియన్ బయోపిక్

వార్త‌లు

90 వార్డ్ లో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్

విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్) తల్లితండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వివరిస్తూ పిల్లల బాగోగులు తల్లితండ్రులు సక్రమంగా చూడాలని వారితో సంఖ్యంగా మెలుగుతూ వారి అలవాట్లు, నడవడిక, అభిరుచుల పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తూ నేటి పిల్లలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తుకి మూల కారకులు అని తగు సలహాలు సూచనలు తల్లిదండ్రులు కు ఇచ్చారు. కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్, ఎక్స్. వార్డ్ అధ్యక్షులు యలమంచిలి

Scroll to Top