సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా
:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ భావజాలాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్న మంత్రి కందుల దుర్గేష్ 2025కు గానూ డా. కనకదుర్గ ప్రసాద్ రావు, డా. పి.శ్రీధర్,మీసాల లక్ష్మణ్, పొట్లూరి హరికృష్ణ, కె.గురువమ్మలకు కవికోకిల గుర్రం జాషువా పేరిట ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు […]










