వార్త‌లు

ఆపదలో అండగా.. సీఎంఆర్‌ఎఫ్ తో తోడుగా

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో 49 మంది బాధితులకు రూ. 22.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 437 మందికి రూ.3.32 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు […]

వార్త‌లు

మంత్రి దుర్గేష్ పై వచ్చిన ఆరోపణలు ఖండించిన జనసేన నాయకులు

ఒక తెలుగు వార్త ఛానల్ లో రాష్ట్ర మంత్రి దుర్గేష్ కూటమి ధర్మాని పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించినట్టుగా వచ్చిన వార్తను అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ, జనసేన నాయకులు తిర్రే రవిదేవా, సాదా వెంకటేష్ ఖండించారు.ఈ సందర్బంగా ఉండ్రాజవరంలో మంగళవారం విలేకరులతో నాయకులు మాట్లాడుతూ వార్త ఛానల్ లో వచ్చిన వార్తలో వాస్తవం లేదని కొందరు మంత్రి దుర్గష్ పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి

వార్త‌లు

డ్యూడ్’కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ కి బిగ్ థాంక్స్ : ప్రదీప్ రంగనాథన్

విశాఖపట్నం: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్) యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ డ్యూడ్‌ (డ్యూడ్). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా

వార్త‌లు

బెదిరింపులకు పాల్పడుతున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్

టీడీఆర్ లో ఎటువంటి అవకతవకలు లేవు మీడియాని ఆశ్రయించిన బాధితులు విశాఖపట్నం: డాబాగార్డెన్స్: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్) వేపగుంట గ్రామంలో మాస్టర్ ప్లాన్ సదుపాయాల కల్పన కోసం జీవీఎంసీ సేకరించిన భూములు ప్రభుత్వ భూములు గానీ, దేవస్థానం భూములు గాని కావని బాధితులు తరుపున గారపాటి శరత్ చంద్ర స్పష్టం చేశారు. నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్క్లప్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమ నుంచి

వార్త‌లు

సాంస్కృతిక, కళారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విజయనగరం జిల్లా రాజాంలో జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రంను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ నాటక సమాజాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచన.. సంబంధిత డేటా బ్యాంక్ తో కళాకారులకు ప్రభుత్వం తరపున అవసరమైన సౌకర్యాలు అందించేందుకు వీలు కలుగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడి కళారంగం అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని పిలుపు..సీఎం,డిప్యూటీ సీఎంలతో చర్చించి అమలు

వార్త‌లు

విద్యావ్యవస్థ బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం

తణుకు ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడి ఏపీజేఎంఏ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు గమిని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం.ఎస్.ఆర్. ఆంజనేయులు (ప్రగతి రాజా) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ

వార్త‌లు

కాలుష్యం తగ్గించడానికి ప్రతిఒక్కరు ఇంటికో మొక్క నాటాలని – మండల తహశీల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్

వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతిఒక్కరు ఇంటికో మొక్క నాటాలని మండల తహశీల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ తెలియజేశారు. శనివారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో వాయి కాలుష్యంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గాలి నీరు మానవ మనుగడలో ప్రధాన భాగామని వాటిని కాపాడుకోవడం మానవ కర్తవ్యం అని, ప్రస్తుత సమాజంలో పర్యావరణానికి హాని కలిగించే రీతిలో నీటిని గాలినే వివిధ రకాలుగా కలుషితం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే

వార్త‌లు

మండల న్యాయసేవలకమిటీ ద్వారా ఉచిత న్యాయసహాయం

ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయసేవల సంస్థ సెక్రటరీ కే. రత్న ప్రసాద్ శనివారం తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా ముద్దాయిల కేసు వివరములు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవలకమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయ సహాయం సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలని తెలిపారు.

వార్త‌లు

రూ.15 కోట్లతో త్వరలోనే నిడదవోలులో అద్భుతమైన రోడ్ల నిర్మాణం

మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.70 కోట్ల నాబార్డు నిధుల సాయంతో జాతీయ రహదారి 16 నుండి కొత్తపల్లి అగ్రహారం మీదుగా కాపవరం పోవు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో రూ.7.34 కోట్లతో 4 రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వానికి పెట్టిన ప్రతిపాదనలకు అనుమతులు లభించడం సంతోషంగా ఉందన్న మంత్రి దుర్గేష్.. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త

జూట్ బ్యాగ్ లు, కుట్టు తయారీ శిక్షణా తరగతులకు నిరుద్యోగ మహిళలకు ఆహ్వానం అక్టోబర్ 23న నిడదవోలులోని మంత్రి కందుల దుర్గేష్ క్యాంపు కార్యాలయంలో అవగాహన సదస్సు యూనియన్ బ్యాంక్ సహకారంతో త్వరలోనే నిష్ణాతులైన శిక్షకుల నేతృత్వంలో జ్యూట్ బ్యాగ్, కుట్టు తయారీలో ఔత్సాహిక మహిళలకు శిక్షణ శిక్షణా కాలంలో ఉచిత భోజన సౌకర్యం సదుపాయం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔత్సాహిక మహిళలకు మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం సూచన నిడదవోలు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు

Scroll to Top