జర్నలిస్ట్ల పిల్లలకు శివశక్తి ఫౌండేషన్ మెరిట్ స్కాలర్షిప్లు
ఇంటి స్థలాలు సహా వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: జీవీ రూ.210 కోట్లతో వినుకొండ మంచినీటిపథకం పూర్తి చేస్తాం: జీవీ పర్యాటకక్షేతంగా రామలింగేశ్వర స్వామి ఆలయం ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే జర్నలిస్ట్ మిత్రుల పిల్లలకు ప్రోత్సాహకంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్షిప్లు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వినుకొండ ఎమ్మె ల్యే, చీఫ్విప్ జీవీ ఆంజనేయులు. 30ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహం, సహకా రం అందించిన వారిపై గౌరవసూచకంగానే ఈ […]









