వార్త‌లు

నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చదువే

ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అక్షర ఆంధ్ర ఉల్లాస్ మండల స్థాయి శిక్షణా కార్యక్రమం ఉండ్రాజవరం వెలుగు భవనంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మండల తహసీల్దార్ పి.ఎన్.డి. ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి వెంకట రామారావు హాజరయ్యారు. అతిధులు మాట్లాడుతూ మండలంలో 9000 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని మొదటవిడతగా 2200 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దెందుకు 220 మంది వాలంటీర్ లని నియమించి ప్రతీ వాలంటీర్ కు పదిమంది నిరక్షరాస్యులను కేటాయించి […]

వార్త‌లు

వివోఎల సమస్యలు పరిష్కరించాలి – సిఐటియు

జియోట్యాగ్ ఫోన్లకు ఏర్పాటు చేసి, పలు రకాల యాప్లు ఇచ్చి ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేయిస్తున్న ఐకెపి వివో ఏల సమస్యలు పరిష్కరించాలని ఇరగవరం మండల వివో ఏల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఇరగవరం వెలుగు మండల సమాఖ్యే కార్యాలయంలో పిల్లి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి కార్మికులను కట్టు బానిసలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయిస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు తక్షణం అమలు చేయాలి

అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలని తక్షణం అమలు చేయాలని. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా పూర్వపు కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా విడిపోయిన అనంతరం ఈనెల 8వ తేదీన ప్రముఖ చేనేత కేంద్రం పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో వీవర్స్ కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ

వార్త‌లు

ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన ముళ్లపూడి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో డాక్టర్‌ ముళ్లపూడి వర్థంతి కార్యక్రమం అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆంధ్రా బిర్లాగా కీర్తి శేషులు డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ ప్రపంచ పటంలో తణుకు ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ వర్థంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా ముళ్లపూడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించి

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి 66 మందికి రూ.35.91 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత… కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు రూ. 35.91 లక్షల విలువైన చెక్కులను బుధవారం బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబునాయుడు ఆరోగ్యం, వైద్యానికి పెద్ద

వార్త‌లు

గ్రామాల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ దువ్వ–ముద్దాపురం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన తణుకు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని కోరారు. తణుకు మండలం దువ్వ నుంచి ముద్దాపురం గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.1.50 కోట్లుతో మొదటి విడత ముద్దాపురం వరకు, రెండో విడతలో రూ.5 కోట్లుతో సీసీ

వార్త‌లు

పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆశా డే

పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశా డే నిర్వహించారు. ఈ సందర్భంగా పెరవలి మండలంలోని అన్ని గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని వైద్య అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ఎస్.వి.ప్రసాద్ పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో క్షయ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా మందులుతో పాటుగా పోషకాహారం తీసుకునేలా సహకారం అందించాలని ఆశ కార్యకర్తలకు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి సూచించారు.

వార్త‌లు

ముళ్ళపూడి రేణుకకు అభినందనల వెల్లువ

తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి రేణుకకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధిగా నియమించబడినతరువాత అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుకకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ పెరవలి మండలం సీనియర్ నాయకులు సింహాద్రి సత్యనారాయణ, పెరవలి మండల అధ్యక్షులు బి.లీలాకృష్ణ, మండల కార్యదర్శి కే.శివప్రసాద్ రాజు, తాటిపర్రు సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ, తాటిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, తూర్పుగోదావరి

వార్త‌లు

తణుకు జిల్లా హాస్పిటల్ లో ఎన్.సి.డి.సి.డి 4.0 సర్వే

తణుకు జిల్లా హాస్పిటల్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి ఎం.ఎల్ఎచ్.పి లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే.ఎం.ఆర్.కిషోర్, పి. ఓ.యూ నోడల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి, జిల్లా ఎపిడెమోలాజిస్ట్ గాతల సుభాష్,

వార్త‌లు

వడ్లూరు బాలగణపతి స్వామివారిని దర్శించుకున్న జి.శ్రీనివాస్ నాయుడు

వినాయకచవితి సందర్భంగా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంతమార్కెట్లో శ్రీ బాలగణపతి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేసిన నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top