వార్త‌లు

పెరవలి మండలంలో తుఫాన్ ప్రాంతాల క్షేత్ర పరిశీలన

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని అరటి తోటలను స్వయంగా పరిశీలించి రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకుని, అధికారులకు ఎన్యుమరేషన్ జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. అనంతరం తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేలకొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే వాటిని తొలగించేలా అధికారులకు సూచనలు అందించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకూ అధికారులంతా […]

వార్త‌లు

తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది

మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం శింగవరం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. అక్కడ తాత్కాలికంగా ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజన, నీటి, వైద్య సదుపాయాలను సమీక్షించారు. అలాగే అదే కేంద్రంలో ఏర్పాటు

వార్త‌లు

మోంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

– సమిశ్రగూడెంలో నేలవాలిన వరిపొలాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు– ఎర్రకాలువ, తుఫాన్, వరద బాధితులకునాడు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం– చరిత్రలోనే తొలిసారి ఎర్రకాలువ రైతులతో పాటు అరటి రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందించిన ఘనత మాదేనన్న శ్రీనివాస్‌నాయుడుమోంథా తుఫాన్‌ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో తుఫాన్‌తో నేలవాలిన

వార్త‌లు

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం – మంత్రి కందుల దుర్గేష్ కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్, మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్థానిక నర్సరీ రైతులకు, ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపిన మంత్రి దుర్గేష్ స్థానిక శాసనసభ్యులు గోరంట్ల

వార్త‌లు

గంజాయి అక్రమ రవాణాపై కఠినచర్యలు

తణుకు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా, 24 తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండయ్య ఆధ్వర్యంలో కొండాలమ్మ పుంతరోడ్డులో కొంతమంది వ్యక్తులు నిషేధిత గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారం అందింది. తదనుగుణంగా సి.ఐ., టౌన్ ఎస్ఐ కె. శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి

వార్త‌లు

చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమస్యలకు దూరంగా ఉండవచ్చు

తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాలులో మహిళా చట్టాలపై జరిగిన అవగాహనా సమావేశంలో శనివారం తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు డి. సత్యవతి ఆదేశముల మేరకు తణుకు న్యాయమూర్తులు కె.కృష్ణసత్యలత, సీనియర్ సివిల్ జడ్జి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణవేణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్. రంజిత్ కుమార్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి మహిళ విద్యావంతురాలై ఉండాలని తెలిపారు,

వార్త‌లు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

నిడదవోలు నియోజకవర్గ వైసిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 28 తేదీన జరగనున్న ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించిన నిడదవోలు నియోజకవర్గ వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు గిరజాల బాబు, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు, నిడదవోలు, పెరవలి ఉండ్రాజవరం మండలాల అధ్యక్షులు అయినీడి పల్లారావు, గండేపల్లి రామకృష్ణ, ఉండ్రాజవరం మండల జడ్పీటీసీ నందిగ భాస్కరరామయ్య, పట్టణనాయకులు, పెరవలి మండల

వార్త‌లు

ఇప్పటికైనా కళ్ళు తెరవండి – తణుకులో గోవధ ఆపండి

మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా గోవధ జరుగుతున్న, అనుమతులు లేకుండా లేహ్యం ఫుడ్ ప్లాంట్ నేటికీ నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో పార్టీలకు అతీతంగా ప్రజలు రాజకీయ నాయకులు గోసంరక్షకులు ఉద్యమం చేసిన ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు ఆ సంస్థను నడిపిస్తూనే ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించి ఇటీవల

వార్త‌లు

తణుకు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్బంగా తణుకు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్ర లకు ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు తెలియచేసా రు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2,9,16 తేదీ లలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరి కార్తీక సోమవారం నాడు దర్శనాలు అనంతరం తణుకు చేరుతాయని సూపర్ లక్సరీ టికెట్ ధర 1200/- అని, 40 మంది భక్తులు ఉంటే వారు కోరిన

వార్త‌లు

మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రైతుశిక్షణా కార్యక్రమం

పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో గురువారం మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం “గ్రామ దత్తత పధకం” లో భాగంగా రైతుశిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సార్వా వరిలో ఆశించే దోమ పోటు నివారణకు, పంట తొలి దశలో సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైనటువంటి బైఫెంత్రిన్, సైపెరిమెత్రిన్, డెల్టామెత్రిన్ లాంటి మందులు పిచికారీ చేయరాదని తెలిపారు. పిలకలు కట్టే దశలో దుబ్బుకు 10 -15 కంటే ఎక్కువగా,

Scroll to Top