వార్త‌లు

మొంథా సైక్లోన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ:మంత్రి కందుల దుర్గేష్

మొంథా తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు నిడదవోలు మండలంలోని పెండ్యాలలో 44 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పంచదార, లీటర్ ఆయిల్ స్వయంగా పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో 23 గ్రామాలకు చెందిన 312 కుటుంబాల్లోని 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్..వారందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని […]

వార్త‌లు

కానూరు – ఉసులుమర్రు రోడ్డుకు రూ.3 కోట్ల నిధులు

తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తాము నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు, మొంథా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు– ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిన్నదని, రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం

వార్త‌లు

తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ ఉద్యమ పోరాటాల ఫలితమే దేశంలో కార్మిక చట్టాలు…

తణుకులో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు… తణుకు,అక్టోబరు 31దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31 న బొంబాయి నగరంలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ నిర్విరామంగా నిర్వహించిన కార్మికోద్యమాలు,పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు,చట్టాలు సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. ఏఐటీయూసీ 106 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం తణుకులో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాలను

వార్త‌లు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్ ప్రాంగణమందు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ పటేల్ జన్మదిన జాతీయ ఐక్యత దినోత్సవం భారతదేశ తొలి హోం మంత్రి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి నారాయణరావు మాట్లాడుతూ మాట్లాడుతూ స్వాతంత్ర సమాజ యోధుడు రాజానీతిజ్ఞడు ,

వార్త‌లు

రాజ గోపాల్ సేవలు చిరస్మరణీయం : ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ

తణుకు, అక్టోబర్ 30, 2025 : ఉత్తమ ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, ఏపీటీఎఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా అయినపర్తి రాజగోపాల్ చేసిన సేవలు చిరస్మరణీయం అని ఏపీటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో రాజ గోపాల్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన రాజ గోపాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు సంతాప సభకు పశ్చిమ

వార్త‌లు

ఢిల్లీ సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన తణుకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థిని

సైన్స్ ఫెయిర్ 2025 లో తణుకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి రాష్ట్రస్థాయిలో పాలి షెడ్తో ఫార్మింగ్ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని వివరిస్తూ సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాసుపల్లి ధనభార్గవి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ స్కాప్ తరపున ఢిల్లీలో నవంబర్ 6 నుండి 8వ తేదీ వరకు మూడో రోజులపాటు జరగబోయే సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ 2025 కు ఎంపిక రావడం జరిగిందని

వార్త‌లు

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఎస్. కే. ఎస్. డి. విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ

బాలికల అండర్ 19 అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్ 22, 23వ తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో తణుకు ఎస్. కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన కే. నందిని (ఫస్ట్ సీఈసీ) రిలే లో ద్వితీయ స్థానాన్ని సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్

వార్త‌లు

అధిక వర్షాలకు వరి రైతులు జాగ్రత్తలు పాటించండి

(కాల్దరి క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు) ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, వివిధ దశల్లో ఉన్న సార్వా వరికి శాస్త్రీయ పద్ధతులు పాటించి, పంటను కాపాడుకోవాలని, పంటకు తీసుకోవలసిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డా. చల్లా వెంకట నరసింహరావు, డా. మానుకొండ శ్రీనివాస్ వివరించారు. గురువారం ఉండ్రాజవరం మండలంలో కాల్దరి, వెలివెన్ను తదితర గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు,

వార్త‌లు

అత్తిలి మండలంలో దెబ్బతిన్న పంటచేలను పరిశీలించిన అధికారులు

మొంథా తుఫాన్ ధాటికి అత్తిలి మండలంలో దెబ్బతిన్న పంటచేలను వ్యవసాయ శాఖ, మండల అధికారులు బుధవాం మండలంలో క్షేత్ర స్టాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అత్తిలి మండలంలోని పాలి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, తిరుపతిపురం గ్రామాల్లో తుఫాను వల్ల దెబ్బతిన వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు రాత్రి వేసిన గాలికి వరగడం జరిగింది ప్రస్తుతం రైతులు ఒరిగిన దబ్బులను పైకి లేపి కట్టుకోవడం పొడ తెగులు ఆశించకుండా హెక్సా కొనజోల్

వార్త‌లు

పంట నష్టపోయిన ప్రతీరైతుకు సాయం అందేలా కృషిచేస్తా – మంత్రి కందుల దుర్గేష్

మొంథా తుఫాన్ వల్ల గత రెండు రోజులుగా ఉండ్రాజవరం మండలంలో కురుస్తున్న వర్షాలకు ఈదురు గాలులకు నేలవారిన వరి పొలాలను బుధవారం మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి రైతులకు అండగా ఉంటామని పంట నష్టపోయిన ప్రతీ ఒక్క రైతుకు సాయం అందేలా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. ఉండ్రాజవరం మండలంలో 4710 హెక్టార్లలో వరి సాగు అవుతుండగా 1472 హెక్టార్లలో పంట నేల వాలింది అని ప్రస్తుతం గింజగట్టి పడే దశ నుండి వారం పదిరోజులలో కోతకు వచ్చే

Scroll to Top