ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలి – మోర్త సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వరప్రసాద్
రైతులకు అవసరమైన అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మోర్త గ్రామంలో సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వర ప్రసాద్ అధ్యక్షతన గ్రామ రైతులకు నిర్వహించిన జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, బయో పెస్టిసైడ్, పాల క్యాన్స్, ఆక్వా పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు 12 శాతం నుండి […]










